details

ఏపీ బీజేపీ ఆఫీసును ప్రారంభించిన కిషన్ రెడ్డి

విజయవాడ: భారతీయ జనతా పార్టీ ఆంధ్ర్రప్రదేశ్ శాఖకు కొత్త కార్యాలయాన్ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి  ప్రారంభించారు. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్

Read More

ఎంసెట్ ర్యాంకుల్లో ఇంటర్ వెయిటేజీ ఎత్తేస్తం

దీనిపై సర్కారుకు ప్రతిపాదన పంపుతం: పాపిరెడ్డి హైదరాబాద్, వెలుగు:  ఎంసెట్​ ర్యాంకుల్లో ఇంటర్ మార్కుల వెయిటేజీ ఎత్తివేతపై సర్కారుకు ప్రతిపాదన చేస్తామని

Read More

భద్రాచలం ఆలయానికి సోలార్‍ వెలుగులు

రూ.2.50 కోట్లతో ప్రాజెక్టుకు శ్రీకారం సన్‍ టెక్నాలజీస్‍ సంస్థతో 25 ఏళ్లకు అగ్రిమెంట్ దేవస్థానానికి తగ్గనున్న విద్యుత్ బిల్లుల భారం భద్రాచలం, వెలుగు: భ

Read More

తెలుగు రాష్ట్రాల్లో సరిహద్దుల వరకే బస్సులు

ఏపీ రవాణా శాఖా మంత్రి పేర్నినాని సరిహద్దుల్లో చెక్ పోస్టుల వద్ద బస్సులు విరివిగా అందుబాటులో ఉంటాయి చర్చలు కొలిక్కి రానందుకే ఈ పరిస్థితి సరిహద్దు వరకు

Read More

గీతం వర్సిటీకి చెందిన కట్టడాలు కూల్చివేత

విశాఖపట్టణం: గీతం వర్సిటీకి చెందిన కొన్ని కట్టడాలను జీవీఎంసీ, రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. తెల్లవారుజామునే జేసీబీలు, బుల్ డోజర్లతో యూనివర్సీటికి చ

Read More

నీట్​ టాపర్స్​ సక్సెస్ స్టోరీ

ఇండియా టాప్​ ఇన్​స్టిట్యూట్​లో మెడిసిన్​ చేయాలనే లక్ష్యంతో  రెండేళ్లు కష్టపడ్డ ఆ స్టూడెంట్స్​.. జాతీయ స్థాయిలో మొదటి మూడు ర్యాంకులు సాధించారు.  కొవిడ్

Read More

తెలంగాణకు భారీగా ఇన్వెస్ట్​మెంట్లు

ఈజ్ ఆఫ్‌‌‌‌ డూయింగ్‌‌‌‌ బిజినెస్ కాస్ట్‌‌‌‌ తగ్గించాలన్న కేటీఆర్​ కేంద్రం, రాష్ట్రాలు సహకరించుకోవాలి ఫలితంగా మరిన్ని ఇన్వెస్టుమెంట్లు వస్తయ్ పీఏఎఫ్ఐ స

Read More

ఐపీఎల్‌‌ తరహాలో శ్రీలంక ప్రీమియర్ లీగ్

ఎల్‌పీఎల్‌లో బిస్లా, గోనీ నవంబర్‌‌ 21 నుంచి లీగ్‌‌ షురూ న్యూఢిల్లీ: ఐపీఎల్‌‌ తరహాలో శ్రీలంక క్రికెట్‌‌ బోర్డు ప్లాన్‌‌ చేసిన లంకన్‌‌ ప్రీమియర్‌‌ లీగ్‌

Read More

సీసీ కెమెరాలకు దొరక్కుండా గుట్టలదగ్గరకు తీసుకెళ్లాడు

దీక్షిత్ ఏడుస్తుంటే కంట్రోల్ చేయలేక చంపేశాడు-జిల్లా ఎస్పీ కోటిరెడ్డి మహబూబాబాద్ జిల్లా: తొమ్మిదేళ్ల దీక్షిత్ రెడ్డిని పథకం ప్రకారం కిడ్నాప్ చేసిన దుండ

Read More

బడుల బంద్​తో ఇండియాకు 30 లక్షల కోట్ల నష్టం

కరోనా ఎఫెక్టే కారణమన్న వరల్డ్​ బ్యాంకు కరోనా ఎఫెక్ట్.. లాక్​డౌన్​ కారణంగా ఆరు నెలలుగా స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. స్టూడెంట్లంతా ఇండ్లకే పరిమితమయ్యా

Read More

మహిళల దగ్గర  ఉండే డబ్బు ఎన్నటికీ వృధా  కాదు

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ రూరల్ జిల్లా: మహిళల దగ్గర  ఉండే డబ్బు ఎన్నటికీ వృధా  కాదు .. ఐకేపీ  సంఘాల ద్వారా ఇచ్చిన రుణాలతో మహిళలు ఏదయినా  వస

Read More

ధరణి పోర్టల్‌లో ఆస్తుల వివరాలను నమోదు చేయించుకున్న సీఎం కేసీఆర్

తెలంగాణలోని ప్రజలంతా తమ ఆస్తుల వివరాలు ధరణి పోర్టల్‌లో నమోదు చేసేందుకు సహకరించాలని సూచించిన సీఎం కేసీఆర్.. తన ఫామ్ హౌస్‌కు సంబంధించిన వివరాలను ధరణి పో

Read More

శ్రీశైలంలో ఈనెల 17 నుంచి 25 వరకు దసరా ఉత్సవాలు

గ్రామోత్సవం రద్దు.. ఆలయ ప్రాంగణంలోనే ఉత్సవాలు కర్నూలు: భూ కైలాస క్షేత్రమైన శ్రీశైల క్షేత్రంలో ఈనెల 17 నుంచి దసరా మహోత్సవాలు జరగనున్నాయి. 25 వ తేదీ వరక

Read More