Devotees
యాదగిరిగుట్టలో భక్తుల కిటకిట
ధర్మదర్శనానికి మూడు, స్పెషల్ దర్శనానికి గంట సమయం ఆదివారం ఒక్కరోజే రూ.63.17 లక్షల ఆదాయం యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసి
Read Moreకన్నుల పండువగా రథోత్సవం
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గోపాలకృష్ణ మఠంలో చేపట్టిన రథోత్సవం వైభవంగా సాగింది. మఠం నుంచి ప్రారంభమైన రథోత్సవంలో మహిళలు పెద్ద సంఖ్యలో మంగళ హారతులతో పా
Read Moreకొమురవెల్లి మల్లన్న ఆలయంలో భక్తుల సందడి
కొమురవెల్లి మల్లన్న ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. కార్తీక మాసం చివరివారం పురస్కరించుకొని భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయమే క్షేత్రానికి చేరుకు
Read Moreజోగులాంబ, బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు
అలంపూర్,వెలుగు: జోగులాంబ, బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం చివరి రోజు, అమావాస్య కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు తరలి
Read Moreజోగులాంబ, బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు
అలంపూర్, వెలుగు: జోగులాంబ, బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం చివరి శనివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యల
Read More‘గిరిప్రదక్షిణ’కోసం యాదగిరిగుట్ట ముస్తాబు
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా శుక్రవారం నిర్వహించే ‘గిరిప్రదక్షిణ&
Read Moreఆర్మూర్ నవనాథ సిద్ధుల గుట్ట ఆలయాల్లో కార్తీక పూజలు
ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్టౌన్లోని నవనాథ సిద్ధుల గుట్టను సోమవారం భక్తులు దర్శించుకున్నారు. గుట్టపైన ఉన్న శివాలయం, రామాలయం, అయ్యప్ప మందిరాల్లో &
Read Moreచివరి సోమవారం కావడంతో .. ఆలయాలకు పోటెత్తిన భక్తులు
ఫొటోగ్రాఫర్/ముషీరాబాద్, వెలుగు : కార్తీక మాసంలోని చివరి సోమవారం కావడంతో సిటీలోని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు చేరుకుని ప్
Read Moreమైసూరులో రామయ్య కల్యాణం.. భద్రాద్రికి పోటెత్తిన భక్తులు
భద్రాచలం, వెలుగు: కర్నాటకలోని మైసూరు పట్టణంలో ఆదివారం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. మైసూరు భక్తుల కోరిక మేరకు ఈవో
Read Moreచెర్వుగట్టు రామలింగేశ్వరస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు
నార్కట్పల్లి, వెలుగు : మండలంలోని చెర్వుగట్టు పార్వతి జడల రామలింగేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని స్వామివా
Read Moreసిద్దులగుట్టపై శివలింగాలకు సామూహిక పూజ
ఆర్మూర్, వెలుగు: కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా ఆర్మూర్ టౌన్లోని ప్రసిద్ధ నవనాథ సిద్ధులగుట్టపై భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. శివాలయం, రామాలయం,
Read Moreఅమ్మాపూర్ గ్రామంలో కురుమూర్తి జాతరకు పోటెత్తిన భక్తులు
చిన్నచింతకుంట, వెలుగు : మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామ సమీపంలో వెలిసిన కురుమూర్తి జాతరకు భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు క
Read Moreకందికొండ జాతరకు పోటెత్తిన భక్తులు
కురవి, వెలుగు: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని జరిగే కందికొండ జాతరకు భక్తులు పోటెత్తారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి కందికొండకు చేరుకొని వేంకటేశ్వ
Read More












