Devotees
యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 4 గంటలు
సమ్మర్ హాలిడేస్.. వీకెండ్ కావటంతో యాదగిరి గుట్టకు పోటెత్తారు భక్తులు. ఉదయం 6 గంటల నుంచే వేలాది మంది భక్తులు శ్రీనరసింహస్వామి దర్శనం కోసం తరలివచ్చారు.
Read Moreయాదగిరిగుట్టలో భక్తుల రద్దీ .. ఉచిత దర్శనానికి 2 గంటలు
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నారసింహాస్వామిలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఉచిత దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ 150 రూపాయల దర్
Read Moreకొండగట్టు ఆలయంలో భక్తుల రద్దీ
జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజాము నుంచే హనుమాన్ దీక్షాపరులు గుట్టకు చేరుకొని కోనేరులో స్నానమాచరించి స్వామ
Read Moreశ్రీశైలం ఆలయానికి పోటెత్తిన భక్తులు
నిండిపోయిన క్యూలైన్లు స్వామి దర్శనానికి 4గంటలు హైదరాబాద్: శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తారు. క్యూలైన్లు నిండిపోయాయి. &
Read Moreభక్తులతో కిటకిటలాడిన కొమురవెల్లి మల్లికార్జున స్వామి
కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. దీంతో ఆలయ పరిసరాలు మల్లన్న నామ స్మరణతో మార్మోగాయి. ఉదయం నుంచ
Read Moreయాదగిరిగుట్టలో మస్తు జనం..రద్దీతో సాయంత్రం బ్రేక్ దర్శనాలు రద్దు
ధర్మదర్శనానికి ఐదు,స్పెషల్ దర్శనానికి 2 గంటల సమయం రూ.85.33 లక్షల ఆదాయం యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్
Read Moreకాణిపాకం ఆలయానికి ఒక్కసారిగా పోటెత్తిన భక్తులు
వేసవి సెలవుల్లో తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటం తరచూ చూస్తుంటాం. చాలా మంది తిరుమలతో పాటు చుట్టు పక్కల ఉన్న ఆలయాలను కూడా సందర్శిస్తుంటారు. దీంతో క
Read Moreతిరుమల ఘాట్ రోడ్డులో అదుపు తప్పిన కారు..
తిరుమల ఘాట్ రోడ్డులో జరిగిన కారు ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. మొదటి ఘాట్ రోడ్డులోని 19వ టర్నింగ్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి రక్ష
Read Moreస్వామియే శరణం అయ్యప్ప : 6.5 లక్షల ప్రసాదం డబ్బాలను ఏం చేయాలి..?
అయ్యప్ప దీక్షకు శబరిమల ఎంత ఫేమసో, శబరిమల అయ్యప్ప స్వామి ప్రసాదం కూడా అంతే ఫేమస్ అని చెప్పచ్చు. ఈ ప్రసాదానికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అంతటి ఫేమస్ అ
Read Moreతిరుమల ఘాట్ రోడ్డులో తప్పిన పెను ప్రమాదం..
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో పెను ప్రమాదం తప్పింది. చెట్టు ఢీకొట్టిన వాహనం బోల్తా పడటంతో పదిమంది భక్తులకు గాయాలయ్యాయి. దర్శన అనంతరం ప్రమాదం జరిగిన
Read Moreచార్ ధామ్ యాత్ర కోసం వచ్చే భక్తులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి : ఉత్తరాఖండ్ ప్రభుత్వం
చార్ ధామ్ యాత్ర కోసం వచ్చే భక్తులు రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చార్ ధామ్ యాత్ర కోసం భక్త
Read Moreజోగులాంబ ఆలయానికి పోటెత్తిన భక్తులు
అలంపూర్, వెలుగు: జోగులాంబ బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయాలకు బుధవారం భక్తులు పోటెత్తారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచి
Read Moreజములమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు
ట్రాఫిక్ జామ్ తో ఇక్కట్లు గద్వాల, వెలుగు: నడిగడ్డ ఇలవేల్పు జములమ్మ అమ్మవారి దర్శనానికి మంగళవారం భక్తులు పోటెత్తారు. తెలంగాణతోపాట
Read More












