Devotees

యాదాద్రిలో భక్తుల రద్దీ సాధారణం.. ఉచిత దర్శనానికి గంట

యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి  ఆలయంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి స్పెషల్ దర్శనానికి ఒక గంట సమయం పడుతుండగా.. ఉచిత దర్శనం ఒక గంట 30 న

Read More

తొలి పూజకు వేళాయే..  అన్ని ఏర్పాట్లు చేసిన  ఉత్సవ కమిటీ

 నేటి ఉదయం 9 గంటలకు బడా గణేశ్​ ప్రారంభ పూజ   హైదరాబాద్, వెలుగు:  నవరాత్రులకు సిద్ధమైన ఖైరతాబాద్ బడా గణేశ్ తొలిపూజ సోమవారం ఉదయం

Read More

నవరాత్రులు భక్తుల పూజలు అందుకునేందుకు సిద్ధమైన గణనాథులు

నవరాత్రులు భక్తుల పూజలు అందుకునేందుకు గణనాథులు తరలి వెళ్లారు. ఆదివారం ఖమ్మం, కొత్తగూడెం జిల్లా కేంద్రాలతోపాటు ఎక్కడ చూసినా మండపాలకు వెళ్తున్న వినాయక వ

Read More

శివరాత్రిని తలపించిన ఎములాడ

శ్రావణ మాసంలోని చివరి సోమవారం కావడంతో సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఎటుచూసినా భక్తులే కనిపించారు. ఆలయ ప

Read More

వేములవాడలో భారీగా ట్రాఫిక్ జామ్

రాజన్న సిరిసిల్ల జిల్లా  వేములవాడలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పట్టణంలో వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. వాహనాలతో వేములవాడ నుంచి కరీంనగర్ , హైదరా

Read More

యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 3 గంటలు

యాదాద్రి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రవణమాసం.. ఆదివారం సెలవుదినం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు లక్ష్మీ నారసింహుని దర్శినానికి తరలివచ్చారు. దీంతో తె

Read More

శిలాతోరణం వరకు భక్తులు.. దర్శనానికి 24 గంటల సమయం

తిరుమలకు భక్తులు పోటెత్తారు.  శ్రీవారి దర్శనానికి  భక్తులు భారీగా తరలివచ్చారు. సెప్టెంబర్ 2వ తేదీ శ్రావణ మాసం రెండవ శుక్రవారంతో పాటు వీకెండ్

Read More

యాదాద్రిలో భక్తుల రద్దీ సాధారణం.. ఉచిత దర్శనానికి గంట

యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి  ఆలయంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.  స్పెషల్ దర్శనానికి  30 నిమిషాల సమయం పడుతుండగా, ఉచిత దర్శనానికి గంట

Read More

మంచు శివుడు దర్శనం ముగిసింది.. భంభం భోలే..

రెండు నెలలపాటు సాగిన అమర్‌నాథ్ యాత్ర ముగిసింది. ఈ ఏడాది 4.4 లక్షల మంది భక్తులు మంచుకొండల్లో ఉండే శివలింగాన్ని దర్శించుకున్నారు.  62 రోజుల పా

Read More

కొండగట్టులో కళ తప్పిన గర్భగుడి

ఆర్నెళ్ల కింద చోరీకి గురైన వెండి తాపడాలు మూడు నెలల కింద 15 కిలోల వెండి రికవరీ కొత్త తాపడాలు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం ఆలయ అధికారుల తీరుపై భ

Read More

శ్రావణ శుక్రవారం.. తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది.  2023 ఆగస్టు 25 శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు శ్రీవారి దర్శనానికి వచ్చారు.

Read More

కారంతో స్నానం..మద్యం, సిగరెట్ల నైవేద్యం..కారణం ఇదే

పాలాభిషేకం,  జలాభిషేకం గురించి తెలుసు. తమ నేతలకు అభిమానం ఎక్కువైతే మద్యంతో అభిషేకాలు చేయడం గురించి  విన్నాం. కొందరు అందం కోసం చందనం, గులాబీ

Read More

అలిపిరి నడక దారిలో చిరుత సంచారం

తిరుమల మెట్ల మార్గంలో వన్యమృగాలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. ఇటీవల శ్రీవారి దర్శనానికి వెళ్తున్న ఓ చిన్నారిపై చిరుత దాడి చేసి హతమార్చిన విషయం తెలిసిం

Read More