Devotees
జోగులాంబ ఆలయంలో భక్తుల సందడి
అలంపూర్, వెలుగు: జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలకు సోమవారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే స్థానికులతో పాటు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు
Read Moreయాదగిరిగుట్టలో భక్తుల రద్దీ.. ఉచిత దర్శనానికి మూడు గంటలు
యాదాద్రి భువనగిరి జిల్లా :- ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో భక్తుల రద్దీ పెరిగింది. 2024 మే ఆదివారం రోజున స్వామి వారిని దర్శించుకోవడానిక
Read Moreతిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనానికి భక్తులు 30 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. నిన్న 62వే 624
Read Moreకొమురవెల్లిలో భక్తుల సందడి
కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. శనివారం సాయంత్రం నుంచి క్షేత్రానికి చేరుకున్న భక్తులు ఆదివార
Read Moreఅలంపూర్లో భక్తుల సందడి
అలంపూర్, వెలుగు: జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలకు శనివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే స్థానికులతో పాటు సుదూర ప్రాంతాల నుంచి భ
Read Moreకొండగట్టుకు పోటెత్తిన భక్తులు
కొండగట్టు, వెలుగు: కొండగట్టుకు హనుమాన్ దీక్షాపరులు, భక్తులు తరలివచ్చారు. హనుమాన్ జయంతి సందర్భంగా తెల్లవారుజాము నుంచే దీక్షాపరులు గు
Read Moreమెదక్ చర్చిలో భక్తుల సందడి
మెదక్ టౌన్, వెలుగు: మెదక్ చర్చికి ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం శిలువ ఊరేగింపు నిర్వహించగా మధ్యాహ్నం చర్చి ప్రెసిబిటరీ ఇన్చార
Read Moreచిలుకూరుకు లక్ష మంది భక్తులు.. 20 కిలోమీటర్ల ట్రాఫిక్
రంగారెడ్డి మొయినాబాద్ లో చిలుకూరు బాలాజీ ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గరుడ ప్రసాదం కోసం మహిళా భక్తులు పోటెత్తారు. సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు ప
Read MoreGood News : గుడికి వెళితే ప్రశాంతంగా ఉంటారా.. పాజిటివ్ ఎనర్జీ ఎలా వస్తుంది..!
రోజు ఎన్నో ఆందోళనలు, ఒత్తిళ్ల మధ్య జీవిస్తూ ఉంటారు కొంతమంది. అలాగే కొందరు ఏ ఆందోళన కలిగినా వేడుకునేందుకు గుడికి వెళ్తుంటారు.. కానీ దేవుడి కంటే ముందే ఆ
Read Moreతిరుమలలో ఫుల్ రష్.. సర్వదర్శనానికి 24 గంటల టైమ్
తిరుపతి : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేసవి సెలవులు కావడం, వీకెండ్ కావడంతో కలియుగ దైవమైన శ్రీవెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం భక
Read Moreనాచగిరిలో భక్తుల సందడి
గజ్వేల్(వర్గల్), వెలుగు: సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారంగుట్ట(నాచగిరి) లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శనివారం భక్తుల సందడి నెలకొంది. అధిక సంఖ్యలో
Read Moreతిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. మొత్తం13 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. మూడు వందల రూపాయల ప్ర
Read Moreజామా మసీదులో ఘనంగా రంజాన్ వేడుకలు
దేశవ్యాప్తంగా ఈద్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముస్లిం సోదరులు వివిధ మసీదులలో నమాజ్ నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని జామా మసీదుకు నమాజ్ చేసేందుకు ప
Read More












