Devotees

మీరు మారిపోయారండీ.. ప్రైవేట్ ఆప‌రేట‌ర్ల త‌ర‌హాలో ఆర్టీసీ టికెట్ రేట్లు..

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) హైదరాబాద్-తిరుపతి మధ్య నడిచే బస్సుల్లో డైనమిక్ ప్రైసింగ్ విధానాన్ని అమలు చేయాలని యోచిస్త

Read More

ఘనంగా బోనాల వేడుకలు

ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మి అమ్మవారు, పోచమ్మ ఆ

Read More

తిరిగి ప్రారంభమైన అమర్​నాథ్​ యాత్ర..

ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల 3 రోజుల క్రితం బ్రేక్​ పడిన అమర్​నాథ్​ యాత్ర జులై 9 న మళ్లీ ప్రారంభమైంది. దీంతో ఆలయానికి భక్తుల రద్దీ పెరుగుతోంది. ఇవ

Read More

బోనమెత్తిన ఎమ్మెల్సీ కవిత.. స్వాగతం పలికిన ఆలయ అధికారులు

సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బోనాన్ని సమర్పించారు. ఆమె స్వయంగా బోనం ఎత్తుకుని ఆలయానికి వచ్చారు. ఆమె వెంట బీ

Read More

ఘనంగా ఉజ్జయిని బోనాలు.. దర్శించుకున్న ప్రముఖులు

సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు.  ఆలయాన్ని బంతి పూలు, పూల

Read More

మహంకాళీ అమ్మవారికి బోనం సమర్పించిన కిషన్ రెడ్డి

లష్కర్ బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ..మొక్కులు చెల్లించుకుంటున్నారు. మహంకాళీ అమ్

Read More

రెండో రోజు నిలిచిన అమర్​నాథ్​ యాత్ర

జమ్మూ కశ్మీర్లో ప్రతికూల వాతావరణం కారణంగా బల్తాల్, పహల్గామ్ మార్గాల్లో అమర్‌నాథ్ యాత్ర వరుసగా రెండో  రోజు(జులై 8)న నిలిపివేశారు. అధికారులు త

Read More

గోల్కొండ జగదాంబిక అమ్మవారికి ఐదో పూజ

మెహిదీపట్నం,వెలుగు:  బోనాల ఉత్సవాల్లో భాగంగా గోల్కొండలోని శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారికి గురువారం ఐదో పూజ ఘనంగా జరిగింది. పాతబస్తీలోని పలు ఏరియ

Read More

తిరుమలలో వెయ్యేళ్ల నాటి పారువేట మండపం కూల్చివేత

తిరుమలలో మరో చారిత్రాత్మకమైన కట్టడాన్ని కూల్చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు.  తిరుమల నుండి పాపవినాశం మార్గానికి వెళ్లే దారిలో రాయల కాలం

Read More

అసలేం జరిగింది : మేక కన్ను తిన్నాడు.. ఆ వెంటనే చచ్చిపోయాడు

'కత్తులతో కాదురా.. కంటి చూపుతో చంపేస్తా'.. ఈ డైలాగ్​ వినగానే అప్పట్లో సంచలనం సృష్టించిన నరసింహా నాయుడు సినిమానే గుర్తొస్తుంది. ఇప్పుడు జరిగిన

Read More

10 వేల మందితో అమెరికాలో మార్మోగిన భగవద్గీత పారాయణం..

అమెరికాలోని టెక్సాస్‌లో గురు పూర్ణిమ సందర్భంగా జరిగిన భగవద్గీత పారాయణంలో జులై​4న 10 వేల మంది పాల్గొన్నారు. యోగా సంగీత, ఎస్‌జీఎస్‌ గీత ఫ

Read More

యాదాద్రిలో భక్తుల రద్దీ.. దర్శనానికి 4 గంటలు

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. 2023 జులై 02 ఆదివారం సెలవురోజు కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో ఆలయానిక

Read More

వేములవాడకు పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 4 గంటలు

వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. కోడె మొక్కుల కోసం భక్

Read More