Devotees
ఆధ్యాత్మికం : లక్ష్మణుడికి.. రాముడు చెప్పిన భక్తి మార్గాలు ఇవే.. నవ విధ భక్తి మార్గాలు ఇవే..!
భగవంతుణ్ని అనుసరించే విధానాలు ఎన్నున్నా..అన్నింటి గమ్యం ఒక్కటే. అదే భగవంతుడికి చేరువ కావడం. పూజలు చేయడం, దైవ నామ స్మరణ చేయడం, ధ్యానం చేయడం ఇలా ఎవరికి
Read Moreవేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ
వేములవాడ, వెలుగు : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజేశ్వర స్వామి ఆలయం లో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. తమ కోరిన కోరికలు నెరవేరాలని స్వామికి ఎంతో ఇష
Read Moreకొమురవెల్లి మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు
కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవు దినం కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు
Read Moreయాదగిరిగుట్టలో భక్తుల రద్దీ
ధర్మదర్శనానికి మూడు, స్పెషల్ దర్శనానికి గంటకుపైగా టైం నేటి నుంచి ధనుర్మాసోత్సవాలు ప్రారంభం యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీన
Read Moreకొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల రద్దీ
కొండగట్టు, వెలుగు: ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. అంజన్నను దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే
Read Moreబిజినేపల్లిలో అయ్యప్ప స్వాముల ధర్నా
కందనూలు, వెలుగు: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలో అయ్యప్ప
Read Moreభక్తులతో కిటకిటలాడిన ఏడుపాయల వనదుర్గా భవానీ మాత ఆలయం
పాపన్నపేట, వెలుగు : మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గా భవానీ మాత ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచే భక్తుల తాకిడి పెరగడ
Read Moreకొమురవెల్లికి పోటెత్తిన భక్తులు
కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లన్న ఆలయానికి ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో మార్మోగాయి. ఉదయమే భక
Read Moreయాదగిరిగుట్టలో భక్తుల కిటకిట
ధర్మదర్శనానికి మూడు, స్పెషల్ దర్శనానికి గంట సమయం ఆదివారం ఒక్కరోజే రూ.63.17 లక్షల ఆదాయం యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసి
Read Moreకన్నుల పండువగా రథోత్సవం
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గోపాలకృష్ణ మఠంలో చేపట్టిన రథోత్సవం వైభవంగా సాగింది. మఠం నుంచి ప్రారంభమైన రథోత్సవంలో మహిళలు పెద్ద సంఖ్యలో మంగళ హారతులతో పా
Read Moreకొమురవెల్లి మల్లన్న ఆలయంలో భక్తుల సందడి
కొమురవెల్లి మల్లన్న ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. కార్తీక మాసం చివరివారం పురస్కరించుకొని భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయమే క్షేత్రానికి చేరుకు
Read Moreజోగులాంబ, బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు
అలంపూర్,వెలుగు: జోగులాంబ, బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం చివరి రోజు, అమావాస్య కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు తరలి
Read Moreజోగులాంబ, బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు
అలంపూర్, వెలుగు: జోగులాంబ, బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం చివరి శనివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యల
Read More













