Devotees

నారసింహుడి ఆదాయం రూ.2.38 కోట్లు

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామికి రూ.2.38 కోట్ల ఆదాయం వచ్చింది.  గత 28 రోజులుగా భక్తులు హుండీల్లో వేసిన నగదు, బంగారం,

Read More

కొండగట్టులో భక్తుల రద్దీ

కొండగట్టు, వెలుగు: ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న సన్నిధిలో మంగళశారం భక్తుల రద్దీనెలకొంది. అంజన్నకు ఇష్టమైన రోజు కావడంతో భక్తులు భారీ సంఖ్యలో స

Read More

కురుమూర్తిలో సౌలతుల్లేక తిప్పలు

    అధిక రేట్లకు పూజా సామగ్రి విక్రయం     భక్తులను దోచుకుంటున్న వ్యాపారులు     పట్టించుకోనిఎండోమెంట్​ ఆ

Read More

వరంగల్‌‌ జిల్లా అయ్యప్ప ఆలయంలో భక్తిశ్రద్ధలతో పడిపూజ

నర్సంపేట, వెలుగు : వరంగల్‌‌ జిల్లా నర్సంపేటలోని ధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయంలో శనివారం అయ్యప్ప పడిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారికి పు

Read More

శ్రీ విఠలేశ్వర ఆలయం.. రాత్రికి రాత్రే కట్టారట

కొన్ని వందల ఏండ్ల చరిత్రతో పాటు భక్తులకు కొంగుబంగారమైన ఆలయాలు తెలంగాణలో చాలాఉన్నాయి. అలాంటి వాటిలో నిర్మల్ జిల్లాలోని కుభీర్ మండల కేంద్రంలో ఉన్న శ్రీ

Read More

మహబూబ్నగర్లో ఆలయాలకు పోటెత్తిన భక్తులు

శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలకు కార్తీక పౌర్ణమి సందర్భంగా సోమవారం భక్తులు పోటెత్తారు. స్వామి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహి

Read More

కార్తీక పౌర్ణమి : కిటకిటలాడుతున్న శివాలయాలు

కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాలలోని శివాలయాలు కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజామునుంచే భక్తలు ఆలయాలకు పొటెత్తారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర

Read More

కాళేశ్వరానికి పోటెత్తిన భక్తులు.. స్వామివారికి ప్రత్యేక పూజలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరానికి భక్తులు పోటెత్తారు. నవంబర్ 26 ఆదివారం సెలవు రోజు కావడంతో సుదూర ప్రాంతాలతో పాటు మహరాష్ట్ర, ఛత్తీస్ గఢ్ రాష్ట్రా

Read More

భద్రాచలంలో పోటెత్తిన గోదావరి తీరం

కార్తీక మాసం తొలి సోమవారం భద్రాచలంలోని గోదావరి తీరం భక్తులతో పోటెత్తింది. తెల్లవారు జామునే మహిళలు గోదావరికి తీరానికి చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించారు.

Read More

మన్మథ్ స్వామి క్షేత్రానికి భక్తుల పాదయాత్ర

బోధన్, వెలుగు: మహారాష్ట్ర లోని బీడ్ జిల్లాలో ఉన్న శ్రీ క్షేత్ర కపిలధార మన్మథ్ స్వామి క్షేత్రానికి భక్తులు పాదయాత్రగా బయలు దేరారు. టౌన్​లోని జంగం గల్లి

Read More

పుష్యమి వేళ వైభవంగా శ్రీరామపట్టాభిషేకం

భద్రాచలం, వెలుగు  :  పుష్యమి నక్షత్రంను పురస్కరించుకుని భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామికి ఆదివారం వైభవంగా పట్టాభిషేకం నిర్వహించారు. ఉదయం గర్

Read More

యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ.. ఉచిత దర్శనానికి 3 గంటలు

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఆదివారం(నవంబర్ 05) సెలవుదినం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో నరసింహ స్వామి

Read More

అయ్యప్ప భక్తులకు TSRTC శుభవార్త.. ఉచితప్రయాణం... ఎవరికంటే..

అయ్యప్ప భక్తులు కార్తీక మాసంలో మాలను ధరించి దీక్ష చేపట్టి భక్తి శ్రద్ధలతో ఆ మణికంఠ స్వామిని ఆరాధిస్తారు. 41 రోజులు నియమ నిష్ఠలతో దీక్ష చేపట్టిన స్వాము

Read More