Devotees

యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 5 గంటలు

యాదాద్రి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తొలి ఏకాదశి, స్వామివారి జన్మనక్షత్ర స్వాతి నక్షత్రం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు లక్ష్మీ నారసింహుని దర్శనానికి

Read More

గొర్రె ధర రూ.కోటి.. అయినా అమ్మని యజమాని.. ఎందుకో తెలుసా?

గొర్రె ధర సాధారణంగా ఎంత ఉంటుంది. మహా అయితే రూ.8 – 15 వేల మధ్యలో అంతేనా. ఇప్పుడు మీరు చదవబోయే గొర్రె గురించి వింటే షాక్ అవుతారు. దాని ధర అక్షరాల

Read More

ఏకాదశి సందర్భంగా.. ఆలయాల్లో ప్రత్యేక పూజలు

తొలి ఏకాదశి సందర్భంగా రాష్ట్రంలోని ప్రసిద్ధ దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గోదావరి నదీ పరివాహక ప్రాంత జిల్లాల ప్రజలు నదిలో స్నా

Read More

తిరుమలలో బోనులో చిక్కిన చిరుత

తిరుమల అలిపిరిలోని 7వ  మైలు దగ్గర బాలుడిపై దాడి చేసిన చిరుత చిక్కింది. అటవీశాఖ ఏర్పాటు చేసిన బోనులో జూన్ 23వ తేదీ  శుక్రవారం రాత్రి 10.45 గం

Read More

ఆ వేంకటేశ్వరుడే.. పులి నుంచి పిల్లోడిని కాపాడాడా.. కాలి బాటలో ఏం జరిగింది ?

కొన్ని అద్బుతాలు.. విచిత్రాలు నమ్మటానికి టైం పట్టొచ్చు.. జరిగిన తర్వాత మాత్రం అద్భుతం అనక మానం.. తిరుమల వేంకటేశ్వరస్వామి అంటే కోట్లాది మంది భక్తులకు వ

Read More

బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవంలో తోపులాట

సికింద్రాబాద్, వెలుగు : బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణోత్సవంలో తోపులాట జరిగింది. మంగళవారం అమ్మవారి కల్యాణోత్సవం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు

Read More

వైభవంగా జగన్నాథుడి రథయాత్ర

పూరి: ఒడిశాలోని పూరీ జగన్నాథుని రథయాత్ర చూసేందుకు దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి లక్షలాది భక్తులు తరలివచ్చారు. ‘జై జగన్నాథ్&rsquo

Read More

యాదాద్రి ఆలయంలో భక్త జన సందోహం

రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని జూన్​ 18న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఉజ్జల్​భుయాన్​

Read More

బాసరలో భక్తుల రద్దీ.. తాగునీరు లేక అవస్థలు

నిర్మల్​ జిల్లా శ్రీ జ్ఞాన సరస్వతీ ఆలయంలో జూన్​ 11న భక్తుల రద్దీ నెలకొంది. అష్టమికి తోడు, రేపటినుంచే బడులు ప్రారంభం కానున్న నేపథ్యంలో తల్లిదండ్రులు తమ

Read More

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. 2023 జూన్ 09 శుక్రవారం  రోజున క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో కిటకిటలాడతున్నాయి.

Read More

బాసరకు పోటెత్తిన భక్తులు... కనీస వసతుల్లేక అవస్థలు

బాసర ఆలయానికి భక్తులు పోటెత్తారు. శుక్రవారం(జూన్ 09) మంచిరోజు కావడంతో చిన్నారులకు అక్షరభ్యాసం చేయించడానికి భక్తులు బారులు తీరారు. వేకువజాము నుంచే అమ్మ

Read More

ఈదురుగాలుల భీబత్సం.. నేలకూలిన సప్తఋషుల విగ్రహాలు

మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని మహాకాల్ లోక్ కారిడార్ వద్ద బలమైన గాలులు భారీ విధ్వంసం సృష్టించాయి. ఈదురు గాలుల కారణంగా కొన్ని సప్తఋషుల విగ్రహాలు నేలకూలాయి.

Read More

యాదాద్రి ఆలయానికి పోటెత్తిన భక్తులు

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులతో పాటు ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో నరసింహ స్వామిని దర్శించుకోవడానికి

Read More