V6 News

Devotees

ఘనంగా వసంత పంచమి వేడుకలు.. భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు

వసంత పంచమి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా సరస్వతి మాతా ఆలయాల్లో అక్షరాభ్యాస కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ని

Read More

తిరుమల సమాచారం.. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నిన్న ఆదివారం కావడడంతో  తిరుమలకు భక్తులు పోటెత్తారు.  శ్రీవారి దర్శనానికి   21 కంపార్టుమెంట్లలో భక్తుల

Read More

అయోధ్యలో రెచ్చిపోయిన దొంగలు.. 60 మంది మహిళల మంగళ సూత్రాలు మాయం

అయోధ్యలోని రామమందిరంలో బాలరాముడు కొలువుదీరిన నేపథ్యంలో రామ్ లల్లాను దర్శించుకునేందుకు భక్తులు వేల సంఖ్యలో తరలివస్తున్నారు. దేశ నలుమూలతో పాటు తెలంగాణ న

Read More

వేములవాడ రాజన్నకు భారీ ఆదాయం

దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. బుధవారం(ఫిబ్రవరి 7) ఆలయ పరిసరాలు

Read More

మేడారం వెళ్లలేని భక్తులకు గుడ్ న్యూస్

మేడారం వెళ్లలేని భక్తులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మొక్కులతో పాటుగా ఆమ్మవార్లకు నిలువెత్తు బంగారం  ఆన్ లైన్ ద్వారా చెల్లించే సేవల

Read More

ఎములాడకు పోటెత్తిన భక్తులు

మేడారం సమీపిస్తుండడంతో భారీగా రాక        - రాజన్న దర్శనానికి 6 గంటలు సమయం ​వేములవాడ, వెలుగు :  దక్షిణ కాశీ వేములవాడ

Read More

మేడారం జాతరకు పోటెత్తిన భక్తులు.. భారీగా ట్రాఫిక్ జామ్

ములుగు జిల్లా మేడారానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం(ఫిబ్రవరి 04) సెలవు దినం కావడంతో ముందస్తు మొక్కుల చెల్లింపులు కొనసాగుతున్నాయి. అమ్మవార్లను దర్శించ

Read More

యాదాద్రిలో భక్తుల రద్దీ.. స్పెషల్ దర్శనానికి 3 గంటలు

నల్గొండ, యాదాద్రి :  ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో భ

Read More

మేడారం జనసంద్రం.. మొక్కులు చెల్లించేందుకు బారులుదీరిన భక్తులు

తాడ్వాయి, వెలుగు : మేడారం మహాజాతరకు మరో 20 రోజులే ఉండడంతో ముందస్తు మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. శుక్రవారం పెద్ద స

Read More

రామా ఏమీ దోపిడీ : అయోధ్యలో టీ 55 రూపాయలు

అయోధ్య.. ఇప్పుడు భక్తుల రద్దీకి ప్రత్యక్ష నిదర్శనం. రోజూ వేలాది మంది రామ భక్తులు తరలి వస్తున్నారు. దీనికితోడు విపరీతమైన చలి. తిన్నా తిన్నకపోయినా.. కడు

Read More

రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

    90 వేల మంది రాక.. దర్శనానికి 8 గంటలు  వేములవాడ, వెలుగు: వేములవాడ రాజన్న ఆలయం సోమవారం భక్తులతో కిక్కిరిసిపోయింది. సుమార

Read More

జై శ్రీరామ్.. ఆరు రోజుల్లో 19 లక్షల మంది దర్శనం

అయోధ్యలో కొలువుదీరిన బాలరాముడ్ని దర్శించుకునేందుకు దేశ నలుమూల నుండి భక్తులు తరలివస్తున్నారు.   జై శ్రీరామ్ నినాదం అయోధ్య నగరం మార్మోగిపోతోంది. బా

Read More

అలంపూర్​ ఆలయాలకు పోటెత్తిన భక్తులు

అలంపూర్, వెలుగు: శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలకు ఆదివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే స్థానికులతో పాటు వివధ ప్రాంతాల నుంచి భక్

Read More