Devotees

మేడారం జనసంద్రం.. మొక్కులు చెల్లించేందుకు బారులుదీరిన భక్తులు

తాడ్వాయి, వెలుగు : మేడారం మహాజాతరకు మరో 20 రోజులే ఉండడంతో ముందస్తు మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. శుక్రవారం పెద్ద స

Read More

రామా ఏమీ దోపిడీ : అయోధ్యలో టీ 55 రూపాయలు

అయోధ్య.. ఇప్పుడు భక్తుల రద్దీకి ప్రత్యక్ష నిదర్శనం. రోజూ వేలాది మంది రామ భక్తులు తరలి వస్తున్నారు. దీనికితోడు విపరీతమైన చలి. తిన్నా తిన్నకపోయినా.. కడు

Read More

రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

    90 వేల మంది రాక.. దర్శనానికి 8 గంటలు  వేములవాడ, వెలుగు: వేములవాడ రాజన్న ఆలయం సోమవారం భక్తులతో కిక్కిరిసిపోయింది. సుమార

Read More

జై శ్రీరామ్.. ఆరు రోజుల్లో 19 లక్షల మంది దర్శనం

అయోధ్యలో కొలువుదీరిన బాలరాముడ్ని దర్శించుకునేందుకు దేశ నలుమూల నుండి భక్తులు తరలివస్తున్నారు.   జై శ్రీరామ్ నినాదం అయోధ్య నగరం మార్మోగిపోతోంది. బా

Read More

అలంపూర్​ ఆలయాలకు పోటెత్తిన భక్తులు

అలంపూర్, వెలుగు: శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలకు ఆదివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే స్థానికులతో పాటు వివధ ప్రాంతాల నుంచి భక్

Read More

మేడారం జాతరకు పోటెత్తిన భక్తులు.. భారీగా ట్రాఫిక్ జామ్

ములుగు జిల్లా మేడారానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం(జనవరి 28) సెలవు దినం కావడంతో ముందస్తు మొక్కుల చెల్లింపులు కొనసాగుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే 2 లక్షల

Read More

మేడారానికి పోటెత్తిన భక్తులు

ములుగు జిల్లా మేడారానికి భక్తులు పోటెత్తారు. జవనరి 28వ తేదీ ఆదివారం సెలవు దినం కావడంతో ముందస్తుగా వన దేవతలకు మొక్కులు సమర్పించుకునేందుకు సుదూర ప్రాంతా

Read More

తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 25 గంటలు

 తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. తిరుమల కొండ నిండా భక్తులే ఉన్నారు. వరుస సెలవులు ... వీకెండ్ కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు.‌

Read More

కొండగట్టు ఆలయానికి పోటెత్తిన భక్తులు.. అంజన్న దర్శనానికి 2 గంటల సమయం

జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. వీకెండ్, మేడారం జాతర సమీపిస్తున్న నేపథ్యంలో స్వామివారి దర్శనానికి రాష్ట్ర నలుమూలల నుంచి

Read More

మల్లన్న హుండీ ఆదాయం రూ. కోటి 39 లక్షలు

కొమురవెల్లి, వెలుగు :  కొమురవెల్లి మల్లికార్జునస్వామి హుండీ ఆదాయం రూ.కోటి 39 లక్షలు వచ్చింది. గురువారం ఆలయంలో ఈఓ బాలాజీ, టెంపుల్ చైర్మన్ పర్పటకం

Read More

కొండల్లోంచి..కోనల్లోంచి..గోదారికి యువతరం

నాగోబా విగ్రహానికి జలాభిషేకం చేసేందుకు గోదావరి నదికి బయలుదేరిన మేస్రం వంశీయుల పాదయాత్ర కొండ కోనల్లో కొనసాగుతోంది. దాదాపు 200 మందితో కొనసాగుతున్న పాదయా

Read More

అయోధ్య బాల రాముడికి తొలిరోజు రూ.3.17 కోట్ల విరాళాలు

అయోధ్యలో కొలువుదీరిన బాల రాముడ్ని చూసేందుకు దేశ నలుమూలల నుండి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.  ఆలయం ప్రారంభమైన తొలి రోజు దాదాపుగా 5 లక్షల మ

Read More

రామ్ లల్లాకు 7అడుగుల 3అంగుళాల పొడవైన ఖఢ్గం.. సమర్పించిన మహారాష్ట్ర భక్తులు

మహారాష్ట్రకు చెందిన కొందరు భక్తులు అయోధ్యలోని రామ్ లల్లాకు 80కిలోల బరువు.. 7అడుగుల 3అంగుళాల పొడవున్న భారీ ఖడ్గాన్ని సమర్పించారు. ఇది భగవాన్ రామ్ లల్లా

Read More