అలంపూర్, వెలుగు: జోగులాంబ బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఆలయాన్ని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే బారులుతీరారు. స్థానికులతో పాటు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. గణపతి పూజ, బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో అభిషేకం, జోగులాంబ అమ్మవారి ఆలయంలో కుంకుమార్చనలు నిర్వహించారు.
జోగులాంబ ఆలయానికి పోటెత్తిన భక్తులు
- మహబూబ్ నగర్
- February 19, 2024
లేటెస్ట్
- సముద్రమే మానవులకు ఆదర్శం.. ఎలాగంటే
- కాటేదాన్ లో రూ. 1 కోటి 60 లక్షల విలువ చేసే డ్రగ్స్ పట్టివేత
- T20 World Cup 2024: ఆ ఒక్క కారణంతోనే రాహుల్ను ఎంపిక చేయలేదు: అజిత్ అగార్కర్
- నా కూతురు కోవిషీల్డ్ వాక్సిన్తో చనిపోయింది.. కోర్టుకెక్కిన తండ్రి
- Salaar Release Japan: జపాన్లో రిలీజ్ కాబోతున్న సలార్..ప్రభాస్ ఫ్యాన్స్కి వేడి సెగలిక మొదలు
- మెట్రో పిల్లర్ ను ఢీకొన్న లారీ.. ఇద్దరు మృతి
- పట్నం బస్తీల్లో.. ఢిల్లీ పోలీసులు
- రుణమాఫీని మోదీ ఆపాడు : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- V6 DIGITAL 02.05.2024 EVENING EDITION
- ప్రచారానికి ముందు.. పుణ్యస్నానం ఆచరించిన CM
Most Read News
- కొత్త కారు : మారుతీ స్విఫ్ట్ 2024 మోడల్ బుకింగ్స్ ఓపెన్
- కామెడీ కాదు సీరియస్ : పాకిస్తాన్ మిషన్ మూన్.. శుక్రవారమే ప్రారంభం
- Summer Season ఎనర్జిటిక్ ఫుడ్.. చద్దన్నం తినాల్సిందే...
- ఢిల్లీ లిక్కర్ స్కాం : కవిత బెయిల్ పిటిషన్ తీర్పు వాయిదా
- UPI Transactions: యూపీఐ లావాదేవీల్లో తగ్గుదల.. ఏంటి ఈ అనూహ్య మార్పు!
- Champions Trophy 2025: పాకిస్తాన్లో పర్యటించనున్న భారత్.. ఐకానిక్ స్టేడియంలో మ్యాచ్లు!
- ITR filing 2024-25: ఐటీ రిటర్న్ ఫైలింగ్కు ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
- తెలంగాణ గొంతుక కేసీఆర్ గొంతుపైనే నిషేధమా? : కేటీఆర్
- Ben Wells: అరుదైన గుండె జబ్బు.. 23 ఏళ్లకే క్రికెట్కు గుడ్ బై
- అలర్ట్: గ్రూప్ 1 ఎగ్జామ్పై TSPSC కీలక ప్రకటన