V6 News

Devotees

యాదగిరిగుట్టలో భక్తుల సందడి

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. హాలిడే కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన

Read More

వేములవాడ రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో భక్తులు పోటెత్తారు. 2024 మార్చి 24న ఆదివారం సెలవు రోజు, హోలీ పండుగ సందర్భంగా వరుస సెలవు కావడంతో.. రాష్ట

Read More

తిరుమల భక్తులకు శుభవార్త : తగ్గిన రద్దీ - కారణం ఇదే..

కలియుగ వైకుంఠం తిరుమలకు ఏడాదికి ఒక్కసారైనా వెళ్లి ఆ తిరుమలేశుని దర్శించుకోవాలని చాలా మంది అనుకుంటుంటారు. అయితే, తిరుమలలో రోజురోజుకు పెరుగుతున్న రద్దీ

Read More

భక్తుల రద్దీ నియంత్రణకు..మూడంచెల భద్రతా ఏర్పాటు

భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్​ ప్రియాంక అల భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి, మహా పట్టాభిషేక మహోత్సవాలకు వచ్చే భక్తు

Read More

ఏడుపాయలలో భక్తుల సందడి

పాపన్నపేట, వెలుగు: ఏడుపాయల వనదుర్గామాత ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జనంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. ఉదయం నుంచే

Read More

శ్రీవారి భక్తులకు శుభవార్త: శ్రీవాణి టికెట్ల ఆఫ్ లైన్ కోటా పెంపు

శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. శ్రీవాణి ట్రస్టు దాతల ఆఫ్ లైన్ టికెట్ల కోటాను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.శ్రీవాణి ట్రస్టుకు పదివేల రూపాయలు

Read More

కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు.. భారీగా పెరిగిన భక్తుల రద్దీ

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది.  వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 2024 మార్చి 17  తొమ్మిదివ ఆది

Read More

వేలాల జాతరకు పోటెత్తిన భక్తజనం

జైపూర్‌, వెలుగు: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వేలాల మల్లికార్జున స్వామి జాతర శనివారం రెండో రోజు కూడా జోరుగా సాగింది. మొదటి రోజు గుట్

Read More

బోనమెత్తిన ఏడుపాయల

    రెండో రోజు జాతరలో భక్తుల రద్దీ      మొక్కులు చెల్లించుకున్న భక్తులు      కన్నుల పండు

Read More

మహబూబ్ నగర్ జిల్లాలో శివాలయాలకు పోటెత్తిన భక్తులు

వెలుగు, నెట్​వర్క్ : మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా శివనామస్మరణతో మార్మోగాయి. ప్రముఖ శై

Read More

ఆదిలాబాద్ జిల్లాలో.. శివాలయాలు భక్తులతో కిటకిట

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రజలు శివరాత్రి పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. తెల్లవారుజాము నుంచే శైవ క్షేత్రాలకు క్యూ కట్టారు భక్తులు. గంటల తరబడ

Read More

మల్లన్న జాతరకు పోటెత్తిన భక్తులు

జైపూర్/బెల్లంపల్లి, వెలుగు: మహాశివరాత్రి సందర్భంగా జైపూర్​మండలం వేలాలలోని గట్టు మల్లన్న జాతరకు భక్తులు భారీగా తరలి వచ్చారు. గుట్టపై కొలువున్న స్వామిని

Read More

ఏడుపాయలలో భక్తుల సందడి

పాపన్నపేట , వెలుగు: ఏడుపాయల వనదుర్గామాత ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జనంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. ఉదయం నుంచే

Read More