V6 News

Devotees

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనానికి భక్తులు 30 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. నిన్న 62వే 624

Read More

కొమురవెల్లిలో భక్తుల సందడి

కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. శనివారం సాయంత్రం నుంచి క్షేత్రానికి చేరుకున్న భక్తులు ఆదివార

Read More

అలంపూర్​లో భక్తుల సందడి

అలంపూర్, వెలుగు: జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలకు శనివారం భక్తులు పోటెత్తారు.  తెల్లవారుజాము నుంచే స్థానికులతో పాటు సుదూర ప్రాంతాల నుంచి భ

Read More

కొండగట్టుకు పోటెత్తిన భక్తులు

 కొండగట్టు, వెలుగు: కొండగట్టుకు హనుమాన్‌‌ దీక్షాపరులు, భక్తులు తరలివచ్చారు. హనుమాన్​ జయంతి సందర్భంగా తెల్లవారుజాము నుంచే దీక్షాపరులు గు

Read More

మెదక్​ చర్చిలో భక్తుల సందడి

మెదక్​ టౌన్, వెలుగు: మెదక్​ చర్చికి ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం శిలువ ఊరేగింపు నిర్వహించగా మధ్యాహ్నం చర్చి ప్రెసిబిటరీ ఇన్‌చార

Read More

చిలుకూరుకు లక్ష మంది భక్తులు.. 20 కిలోమీటర్ల ట్రాఫిక్

రంగారెడ్డి మొయినాబాద్ లో చిలుకూరు బాలాజీ ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గరుడ ప్రసాదం కోసం మహిళా భక్తులు పోటెత్తారు. సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు ప

Read More

Good News : గుడికి వెళితే ప్రశాంతంగా ఉంటారా.. పాజిటివ్ ఎనర్జీ ఎలా వస్తుంది..!

రోజు ఎన్నో ఆందోళనలు, ఒత్తిళ్ల మధ్య జీవిస్తూ ఉంటారు కొంతమంది. అలాగే కొందరు ఏ ఆందోళన కలిగినా వేడుకునేందుకు గుడికి వెళ్తుంటారు.. కానీ దేవుడి కంటే ముందే ఆ

Read More

తిరుమలలో ఫుల్ రష్.. సర్వదర్శనానికి 24 గంటల టైమ్

తిరుపతి :  తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేసవి సెలవులు కావడం, వీకెండ్ కావడంతో  కలియుగ దైవమైన శ్రీవెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం భక

Read More

నాచగిరిలో భక్తుల సందడి

గజ్వేల్(వర్గల్​), వెలుగు: సిద్దిపేట జిల్లా వర్గల్​ మండలం నాచారంగుట్ట(నాచగిరి) లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శనివారం భక్తుల సందడి నెలకొంది. అధిక సంఖ్యలో

Read More

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. మొత్తం13 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. మూడు వందల రూపాయల ప్ర

Read More

జామా మసీదులో ఘనంగా రంజాన్ వేడుకలు

దేశవ్యాప్తంగా ఈద్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముస్లిం సోదరులు వివిధ మసీదులలో నమాజ్  నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని జామా మసీదుకు నమాజ్ చేసేందుకు ప

Read More

దామెర గుట్టకు పోటెత్తిన భక్తులు

ఎల్కతుర్తి, వెలుగు: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దామెర గుట్టపై ఉగాది సందర్భంగా నిర్వహించిన ఫకీర్ షావలీ జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ద

Read More

జోగులాంబ ఆలయానికి పోటెత్తిన భక్తులు

    ఉగాది సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు అలంపూర్, వెలుగు: జోగులాంబ బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయాలకు ఉగాది పర్వదినం సందర్భంగా మంగళవారం

Read More