Devotees
యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు
యాదాద్రి భువనగిరి జిల్లా: యాదగిరిగుట్టకు భక్తులు పోటెత్తారు. వీకెండ్ కావడంతో హైదరాబాద్తో సహా పలు
Read Moreశబరిమల ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ
శబరిమల ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు భక్తులు, అయ్యప్ప స్వాములు శబరిమలకు భారీగా తరలివస్తున్నారు. పంబా ప్రాంతమంతా అ
Read Moreకార్తీకమాసంలో యాదాద్రికి గతేడాదితో పోల్చితే రెట్టింపు ఇన్కం
నేడు హుండీ లెక్కింపు యాదగిరిగుట్ట, వెలుగు : కార్తీకమాసంలో యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది. గత ఏడాది క
Read Moreభక్తుల రద్దీ పెరగడంతో టైమింగ్స్ మార్చిన శబరిమల అధికారులు
పథనంతిట్ట: శబరిమల అయ్యప్ప స్వామి టెంపుల్ టైమింగ్స్ మారాయి. భక్తుల రద్దీ పెరగడంతో అధికారులు దర్శనం వేళలలో మార్పులు చేశారు.ఇప్పటివరకు ఉదయం 3 గంటల నుంచి
Read Moreపేదల తిరుపతి ‘కురుమూర్తి జాతర’..పోటెత్తిన భక్తులు
‘పేదల తిరుపతి’గా పేరొందిన కురుమూర్తి వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు జనం పోటెత్తుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమరచిం
Read Moreవేములవాడ రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు
రాజన్న సిరిసిల్ల జిల్లా: వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో కుటుంబ సమేతంగా తరలివచ్చిన భక్తులతో రాజన్న క్ష
Read Moreవైభవంగా ప్రారంభమైన కౌటాల కంకాలమ్మ కేతేశ్వర స్వామి జాతర
కౌటాల కంకాలమ్మ కేతేశ్వర స్వామి జాతర వైభవంగా ప్రారంభమైంది. తెలంగాణతో పాటు మహారాష్ట్రకు చెందిన భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లి
Read Moreయాదగిరి గుట్టలో భక్తుల రద్దీ..మండుటెండలో నిరీక్షణ
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరి గుట్ట నరసింహుడి క్షేత్రం ప్రతి ఆదివారం భక్తులతో కిటకిటలాడుతోంది. అయితే రద్దీకి తగినట్లుగా సౌలత్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బ
Read Moreయాదాద్రికి పోటెత్తిన భక్తులు
యాదాద్రి ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. ఆదివారం కావడంతో భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ఓ వైపు ఆదివారం.. మరోవైపు కార్తీకమాసం చివరి ఆదివారం కావడంత
Read Moreయాదాద్రికి కార్తీక శోభ..దర్శనానికి 4 గంటల సమయం
యాదగిరిగుట్ట, వెలుగు: కార్తీక మాసం చివరి వారం కావడంతో శనివారం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. వీకెండ్ కూడ
Read More5.38 కోట్లకు రాజన్న గుడి హక్కుల వేలం
వేములవాడ, వెలుగు: వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించిన వివిధ హక్కుల వేలం ద్వారా రూ. 5,38,75,000 ఆదాయం వచ్చింది. దేవస్థానంలో భక్తులకు బె
Read Moreమస్కట్ లో వైభవంగా లక్ష్మీ నరసింహస్వామి కల్యాణం
యాదగిరిగుట్ట, వెలుగు: ఓమన్ దేశ రాజధాని మస్కట్ లో శుక్రవారం లక్ష్మీనరసింహస్వామి కల్యాణం వైభవంగా జరిగింది. యాదగిరిగుట్ట నరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంల
Read Moreతెరుచుకున్న శబరిమల ఆలయం.. మణికంఠుని దర్శనం షురూ
శబరిమల అయ్యప్ప స్వామి ఆలయాన్ని కేరళ సర్కార్ ఓపెన్ చేసింది. నవంబర్ 17 నుంచి డిసెంబర్ 27 వరకూ 41 రోజుల (మండల కాలం) పాటు గుడి తెరిచే ఉంటుంది. డిసెంబ
Read More