Devotees

Char Dham Yatra: చార్ ధామ్ యాత్రకు 2.50 లక్షల మంది నమోదు

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చార్ ధామ్ యాత్రకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం సిద్ధమైంది. ఇది ఏప్రిల్ నెలలో ప్రారంభం కానుంది. తీర్థయాత్ర ప్రారంభం కావడానికి

Read More

తిరుమలలో మార్చి 21న కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం

తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 22వ తేదీన ఉగాది ఆస్థానానం జరగనుంది. ఈ నేపథ్యంలో మార్చి 21న ఆలయ అధికారులు కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం నిర్వహించనున్నార

Read More

కందూరు రామలింగేశ్వరుడి బ్రహ్మోత్సవాలు షురూ

అడ్డాకుల, వెలుగు: మహబూబ్​నగర్​ జిల్లా అడ్డాకుల మండలంలో దక్షిణ కాశీగా పేరొందిన కందూరు రామలింగేశ్వరుడి బ్రహ్మోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఉత్సవాల సం

Read More

యోగ భవిష్యత్‌‌పై భరోసాను కల్పిస్తుంది: స్వామి చిదానంద గిరి

న్యూఢిల్లీ, వెలుగు: మనిషిలోని దివ్యత్వాన్ని మేల్కొల్పడంలో క్రియాయోగ సాధన అద్భుత పాత్ర పోషిస్తోందని యోగధా సత్సంగ్‌‌ సొసైటీ ఆఫ్‌‌ ఇం

Read More

సర్వదర్శనానికి 14 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. 24 కంపార్టుమెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు.. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుత

Read More

తాటాకు బుట్టల్లో తిరుమల లడ్డూలు..!

సంప్రదాయ వృత్తుల ప్రోత్సాహంతో పాటు ప్రకృతి పరిరక్షణ కోసం టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది.  ప్రకృతి వ్యవసాయవేత్త విజయరామ్ సహకారంతో తాటాకు బుట్టల

Read More

ఫిబ్రవరి 22న ఆన్ లైన్‌లో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు : టీటీడీ

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించి ఫిబ్రవరి 22న సాయంత్రం 4 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. వీటిలో కల

Read More

భద్రాద్రిలో  భక్తులు ఎక్కడుండాలె?

భద్రాచలం, వెలుగు: భద్రాద్రి రామయ్య దర్శనానికి వచ్చే భక్తులు తాము ఎక్కడ ఉండాలని ప్రశ్నిస్తున్నారు. సాధారణ రోజుల్లో వచ్చే భక్తులకు సైతం దేవస్థానం వ

Read More

యాదగిరీశుడి అఖండజ్యోతి యాత్ర ప్రారంభం

 ప్రత్యేక పూజలు చేసిన కేంద్రమంత్రి కిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి

Read More

గుడిలో తోపులాట..కాలువలో పడ్డ భక్తులు

నిర్మల్ జిల్లా శివరాత్రి ఉత్సవాల్లో పెను ప్రమాదం తప్పింది. దిలావర్ పూర్ మండలం కదిలి పాపహరేశ్వర ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు. శివుడి దర్శనం

Read More

ఏడాదిలో ఒక రోజు మాత్రమే తెరుచుకునే శివాలయం

దేశంలో ఎన్ని ప్రసిద్ధ శైవక్షేత్రాలు ఉన్నా వేటికవే ప్రత్యేకం. మధ్యప్రదేశ్‌లోని ఓ శివాలయానికి కూడా అలాంటి ఓ ప్రత్యేకతే ఉంది. రాయ్ సేన్ జి

Read More

ఏడుపాయలను పర్యాటక క్షేత్రంగా చేస్తాం : హరీష్ రావు

రాబోయే రోజుల్లో ఏడుపాయలను పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు. ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి హరీష్ రావు మహా శివరా

Read More

జనసంద్రమైన కీసర

మేడ్చల్ జిల్లా : మహా శివరాత్రి పర్వదినం వేళ కీసర గుట్ట శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. మంత్రి మల్లార

Read More