Devotees
ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం మంగళవారం భక్తులతో కిక్కిరిసింది. కార్తీకమాసం చివరి వారం కావడంతో హైదరాబాద్&zwnj
Read Moreకిక్కిరిసిన వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం
స్వామి వారి దర్శనానికి 6 గంటలు కార్తీక దీపాలు వెలిగించిన భక్తులు వేములవాడ, వెలుగు : కార్తీక మాసం మూడవ సోమవారం సందర్భంగా రాజరాజేశ్వరస్వామి ఆలయం భ
Read Moreగోదావరిలో కార్తీక పుణ్యస్నానాలు
భద్రాచలం,వెలుగు : కార్తీకమాసం మూడో సోమవారం వేళ గోదావరిలో పెద్ద సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు చేశారు. తెల్లవారుజాము నుంచే భక్తులు గోదావరి తీరానికి చేరు
Read Moreశ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
కార్తీక సోమవారం పురస్కరించుకుని ఏపీలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచే స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ద
Read Moreయాదాద్రి లక్ష్మినరసింహస్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు
యాదాద్రి ఘాట్ రోడ్డులో స్తంభించిన ట్రాఫిక్ యాదగిరిగుట్ట : యాదాద్రి లక్ష్మినరసింహస్వామి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. కొండ
Read Moreకందగిరి కొండపై భక్తుల కిటకిట
కుటుంబ సమేతంగా కందికొండపైకి భక్తులు మహబూబాబాద్ జిల్లా: కందికొండ జాతరకు భక్తులు పోటెత్తారు. కురవి మండలంలో మూడు కిలోమీటర్ల ఎత్తులో కందగిరి
Read Moreయాదగిరి గుట్ట నారసింహుడి దర్శనానికి 2గంటల సమయం
కార్తీకమాసం రెండవ సోమవారం కావడంతో యాదగిరి గుట్టకు భక్తులు పోటెత్తారు. కార్తీకమాసంలో యాదాద్రిలో సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించడం భక్తుల అనాయితీ. ఈ న
Read Moreధర్మ దర్శనానికి 5 గంటలు, స్పెషల్ దర్శనానికి 2 గంటల టైం
రేపు చంద్రగ్రహణం కారణంగా ఆలయం మూసివేత కార్తీక దీపారాధనకు పోటెత్తిన భక్తులు యాదగిరిగుట్ట, వెలుగు :యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి క్షే
Read Moreకార్తీక మాసం వేళ.. తులసి, ఉసిరి మొక్కలకు ఫుల్ డిమాండ్
అన్ని పండుగల కంటే కార్తీకమాసం కొంచెం స్పెషల్. ప్రత్యేకంగా ఈ నెలలో ఉసిరి, జువ్వి,తులసి చెట్లను పూజిస్తారు భక్తులు. దాంతో నర్సరీల్లో ఉసిరి, తులసి
Read Moreకన్నుల పండుగగా గురునానక్ జయంతి ఉత్సవాలు
సికింద్రాబాద్: గురునానక్ 553 వ జయంతి ఉత్సవాలు గురుద్వారాలో ఘనంగా నిర్వహించారు. సికింద్రాబాద్ లోని గురుద్వారా నుంచి క్లాక్ టవర్ మీదుగా
Read Moreఆదిలాబాద్ నుంచి పండరీపూర్కు భక్తుల పాదయాత్ర
కార్తీక మాసంలో పండరీపుర్ యాత్ర ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి పండరీపుర్ కు భక్తుల పాదయాత్ర ప్రారంభమైంది. ఏటా కార్తీక మాసంలో భక్తులు ఈ యాత్రను చ
Read Moreకర్నాటకలో కుప్పకూలిన రథం.. తప్పిన ప్రమాదం
కర్నాటకలో రథం కుప్పకూలిన ఘటనలో పెద్ద ప్రమాదం తప్పింది. చామరాజనగర్ లోని వీరభద్రేశ్వర ఆలయానికి చెందిన రథానికి ఉన్న చక్రం విరగడంతో ఒక్కసారిగా పడిపోయింది.
Read Moreకార్తీకమాసం తొలి సోమవారం..మార్మోగుతోన్న శైవక్షేత్రాలు
కార్తీక మాసం తొలి సోమవారం కావటంతో శివాలయాలకు భక్తుల రద్దీ పెరిగింది. ఉదయం నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లలో ఉన్నారు. మేడ్
Read More