Devotees

ఘనంగా ఉజ్జయిని బోనాలు.. దర్శించుకున్న ప్రముఖులు

సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు.  ఆలయాన్ని బంతి పూలు, పూల

Read More

మహంకాళీ అమ్మవారికి బోనం సమర్పించిన కిషన్ రెడ్డి

లష్కర్ బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ..మొక్కులు చెల్లించుకుంటున్నారు. మహంకాళీ అమ్

Read More

రెండో రోజు నిలిచిన అమర్​నాథ్​ యాత్ర

జమ్మూ కశ్మీర్లో ప్రతికూల వాతావరణం కారణంగా బల్తాల్, పహల్గామ్ మార్గాల్లో అమర్‌నాథ్ యాత్ర వరుసగా రెండో  రోజు(జులై 8)న నిలిపివేశారు. అధికారులు త

Read More

గోల్కొండ జగదాంబిక అమ్మవారికి ఐదో పూజ

మెహిదీపట్నం,వెలుగు:  బోనాల ఉత్సవాల్లో భాగంగా గోల్కొండలోని శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారికి గురువారం ఐదో పూజ ఘనంగా జరిగింది. పాతబస్తీలోని పలు ఏరియ

Read More

తిరుమలలో వెయ్యేళ్ల నాటి పారువేట మండపం కూల్చివేత

తిరుమలలో మరో చారిత్రాత్మకమైన కట్టడాన్ని కూల్చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు.  తిరుమల నుండి పాపవినాశం మార్గానికి వెళ్లే దారిలో రాయల కాలం

Read More

అసలేం జరిగింది : మేక కన్ను తిన్నాడు.. ఆ వెంటనే చచ్చిపోయాడు

'కత్తులతో కాదురా.. కంటి చూపుతో చంపేస్తా'.. ఈ డైలాగ్​ వినగానే అప్పట్లో సంచలనం సృష్టించిన నరసింహా నాయుడు సినిమానే గుర్తొస్తుంది. ఇప్పుడు జరిగిన

Read More

10 వేల మందితో అమెరికాలో మార్మోగిన భగవద్గీత పారాయణం..

అమెరికాలోని టెక్సాస్‌లో గురు పూర్ణిమ సందర్భంగా జరిగిన భగవద్గీత పారాయణంలో జులై​4న 10 వేల మంది పాల్గొన్నారు. యోగా సంగీత, ఎస్‌జీఎస్‌ గీత ఫ

Read More

యాదాద్రిలో భక్తుల రద్దీ.. దర్శనానికి 4 గంటలు

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. 2023 జులై 02 ఆదివారం సెలవురోజు కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో ఆలయానిక

Read More

వేములవాడకు పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 4 గంటలు

వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. కోడె మొక్కుల కోసం భక్

Read More

యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 5 గంటలు

యాదాద్రి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తొలి ఏకాదశి, స్వామివారి జన్మనక్షత్ర స్వాతి నక్షత్రం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు లక్ష్మీ నారసింహుని దర్శనానికి

Read More

గొర్రె ధర రూ.కోటి.. అయినా అమ్మని యజమాని.. ఎందుకో తెలుసా?

గొర్రె ధర సాధారణంగా ఎంత ఉంటుంది. మహా అయితే రూ.8 – 15 వేల మధ్యలో అంతేనా. ఇప్పుడు మీరు చదవబోయే గొర్రె గురించి వింటే షాక్ అవుతారు. దాని ధర అక్షరాల

Read More

ఏకాదశి సందర్భంగా.. ఆలయాల్లో ప్రత్యేక పూజలు

తొలి ఏకాదశి సందర్భంగా రాష్ట్రంలోని ప్రసిద్ధ దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గోదావరి నదీ పరివాహక ప్రాంత జిల్లాల ప్రజలు నదిలో స్నా

Read More

తిరుమలలో బోనులో చిక్కిన చిరుత

తిరుమల అలిపిరిలోని 7వ  మైలు దగ్గర బాలుడిపై దాడి చేసిన చిరుత చిక్కింది. అటవీశాఖ ఏర్పాటు చేసిన బోనులో జూన్ 23వ తేదీ  శుక్రవారం రాత్రి 10.45 గం

Read More