Devotees

అసలేం జరిగింది : మేక కన్ను తిన్నాడు.. ఆ వెంటనే చచ్చిపోయాడు

'కత్తులతో కాదురా.. కంటి చూపుతో చంపేస్తా'.. ఈ డైలాగ్​ వినగానే అప్పట్లో సంచలనం సృష్టించిన నరసింహా నాయుడు సినిమానే గుర్తొస్తుంది. ఇప్పుడు జరిగిన

Read More

10 వేల మందితో అమెరికాలో మార్మోగిన భగవద్గీత పారాయణం..

అమెరికాలోని టెక్సాస్‌లో గురు పూర్ణిమ సందర్భంగా జరిగిన భగవద్గీత పారాయణంలో జులై​4న 10 వేల మంది పాల్గొన్నారు. యోగా సంగీత, ఎస్‌జీఎస్‌ గీత ఫ

Read More

యాదాద్రిలో భక్తుల రద్దీ.. దర్శనానికి 4 గంటలు

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. 2023 జులై 02 ఆదివారం సెలవురోజు కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో ఆలయానిక

Read More

వేములవాడకు పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 4 గంటలు

వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. కోడె మొక్కుల కోసం భక్

Read More

యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 5 గంటలు

యాదాద్రి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తొలి ఏకాదశి, స్వామివారి జన్మనక్షత్ర స్వాతి నక్షత్రం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు లక్ష్మీ నారసింహుని దర్శనానికి

Read More

గొర్రె ధర రూ.కోటి.. అయినా అమ్మని యజమాని.. ఎందుకో తెలుసా?

గొర్రె ధర సాధారణంగా ఎంత ఉంటుంది. మహా అయితే రూ.8 – 15 వేల మధ్యలో అంతేనా. ఇప్పుడు మీరు చదవబోయే గొర్రె గురించి వింటే షాక్ అవుతారు. దాని ధర అక్షరాల

Read More

ఏకాదశి సందర్భంగా.. ఆలయాల్లో ప్రత్యేక పూజలు

తొలి ఏకాదశి సందర్భంగా రాష్ట్రంలోని ప్రసిద్ధ దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గోదావరి నదీ పరివాహక ప్రాంత జిల్లాల ప్రజలు నదిలో స్నా

Read More

తిరుమలలో బోనులో చిక్కిన చిరుత

తిరుమల అలిపిరిలోని 7వ  మైలు దగ్గర బాలుడిపై దాడి చేసిన చిరుత చిక్కింది. అటవీశాఖ ఏర్పాటు చేసిన బోనులో జూన్ 23వ తేదీ  శుక్రవారం రాత్రి 10.45 గం

Read More

ఆ వేంకటేశ్వరుడే.. పులి నుంచి పిల్లోడిని కాపాడాడా.. కాలి బాటలో ఏం జరిగింది ?

కొన్ని అద్బుతాలు.. విచిత్రాలు నమ్మటానికి టైం పట్టొచ్చు.. జరిగిన తర్వాత మాత్రం అద్భుతం అనక మానం.. తిరుమల వేంకటేశ్వరస్వామి అంటే కోట్లాది మంది భక్తులకు వ

Read More

బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవంలో తోపులాట

సికింద్రాబాద్, వెలుగు : బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణోత్సవంలో తోపులాట జరిగింది. మంగళవారం అమ్మవారి కల్యాణోత్సవం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు

Read More

వైభవంగా జగన్నాథుడి రథయాత్ర

పూరి: ఒడిశాలోని పూరీ జగన్నాథుని రథయాత్ర చూసేందుకు దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి లక్షలాది భక్తులు తరలివచ్చారు. ‘జై జగన్నాథ్&rsquo

Read More

యాదాద్రి ఆలయంలో భక్త జన సందోహం

రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని జూన్​ 18న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఉజ్జల్​భుయాన్​

Read More

బాసరలో భక్తుల రద్దీ.. తాగునీరు లేక అవస్థలు

నిర్మల్​ జిల్లా శ్రీ జ్ఞాన సరస్వతీ ఆలయంలో జూన్​ 11న భక్తుల రద్దీ నెలకొంది. అష్టమికి తోడు, రేపటినుంచే బడులు ప్రారంభం కానున్న నేపథ్యంలో తల్లిదండ్రులు తమ

Read More