Devotees
యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న రైల్వే జీఎం
తెలంగాణ ప్రసిద్ధ పుణ్య క్షేత్రం యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాన్ని సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్కుమార్ జైన్ జులై 20 దర్శించుక
Read Moreప్రజలు చేసే పాపాల వల్ల వర్షాలు పడ్తలేవు.. పాపం చేసినా..పుణ్యం చేసినా మీకే
లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా జులై 17వ తేదీ సోమవారం లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయం దగ్గర రంగం కార్యక్రమ
Read Moreయాదాద్రి ఆలయాన్ని దర్శించుకున్న కెనడా లేబర్ మినిస్టర్
తెలంగాణ ప్రఖ్యాత పుణ్య క్షేత్రం యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి భక్తులు తరలివస్తున్నారు. జులై 17న కెనడా కార్మిక శాఖ మంత్రి దీపక్
Read Moreవేంకటేశ్వరుడికి రూ.కోటి 25 లక్షల అభిషేక శంఖం.. విరాళంగా ఇచ్చిన సుధా మూర్తి దంపతులు
ఇన్ఫోసిస్ కోఫౌండర్ నారాయణ మూర్తి, సుధామూర్తి దంపతులు తిరుమల శ్రీవారికి కోట్ల విలువైన కానుక అందజేశారు. జులై 16న వీఐపీ బ్రేక్దర్శనంలో స్వామి వారి దర్
Read Moreనా ప్రశ్నకు సరైన సమాధానం దొరికింది...సాయి పల్లవి ఎమోషనల్ పోస్ట్
తన అందం...అభినయం..నటనా కౌశల్యంతో టాలీవుడ్ లేడీ పవర్ స్టార్ గా గుర్తింపు పొందింది సహజనటి సాయిపల్లవి. భానుమతిగా..బావకు మరదలిగా క్యూట్ క్యూట్ పర్ఫామెన్స్
Read Moreజులై 17న శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో జులై 17న బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆ రోజు స్వామివారికి సాలకట్ల ఆణివార ఆస్థాన కా
Read Moreభరతనాట్యం చేస్తూ.. తిరుమల ఏడు కొండలు ఎక్కిన కళాకారుడు
తిరుమల ఏడుకొండలు మామూలుగానే ఎక్కాలంటే దేవుడు కనిపిస్తాడు.. అలాంటిది నాట్యం చేస్తూ.. భరతనాట్యం చేస్తూ శ్రీవారి మెట్టు నుంచి తిరుమలకు చేరుకున్నాడు ఓ కళా
Read Moreమీరు మారిపోయారండీ.. ప్రైవేట్ ఆపరేటర్ల తరహాలో ఆర్టీసీ టికెట్ రేట్లు..
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) హైదరాబాద్-తిరుపతి మధ్య నడిచే బస్సుల్లో డైనమిక్ ప్రైసింగ్ విధానాన్ని అమలు చేయాలని యోచిస్త
Read Moreఘనంగా బోనాల వేడుకలు
ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మి అమ్మవారు, పోచమ్మ ఆ
Read Moreతిరిగి ప్రారంభమైన అమర్నాథ్ యాత్ర..
ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల 3 రోజుల క్రితం బ్రేక్ పడిన అమర్నాథ్ యాత్ర జులై 9 న మళ్లీ ప్రారంభమైంది. దీంతో ఆలయానికి భక్తుల రద్దీ పెరుగుతోంది. ఇవ
Read Moreబోనమెత్తిన ఎమ్మెల్సీ కవిత.. స్వాగతం పలికిన ఆలయ అధికారులు
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బోనాన్ని సమర్పించారు. ఆమె స్వయంగా బోనం ఎత్తుకుని ఆలయానికి వచ్చారు. ఆమె వెంట బీ
Read Moreఘనంగా ఉజ్జయిని బోనాలు.. దర్శించుకున్న ప్రముఖులు
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఆలయాన్ని బంతి పూలు, పూల
Read Moreమహంకాళీ అమ్మవారికి బోనం సమర్పించిన కిషన్ రెడ్డి
లష్కర్ బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ..మొక్కులు చెల్లించుకుంటున్నారు. మహంకాళీ అమ్
Read More












