Devotees

మంచు శివుడు దర్శనం ముగిసింది.. భంభం భోలే..

రెండు నెలలపాటు సాగిన అమర్‌నాథ్ యాత్ర ముగిసింది. ఈ ఏడాది 4.4 లక్షల మంది భక్తులు మంచుకొండల్లో ఉండే శివలింగాన్ని దర్శించుకున్నారు.  62 రోజుల పా

Read More

కొండగట్టులో కళ తప్పిన గర్భగుడి

ఆర్నెళ్ల కింద చోరీకి గురైన వెండి తాపడాలు మూడు నెలల కింద 15 కిలోల వెండి రికవరీ కొత్త తాపడాలు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం ఆలయ అధికారుల తీరుపై భ

Read More

శ్రావణ శుక్రవారం.. తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది.  2023 ఆగస్టు 25 శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు శ్రీవారి దర్శనానికి వచ్చారు.

Read More

కారంతో స్నానం..మద్యం, సిగరెట్ల నైవేద్యం..కారణం ఇదే

పాలాభిషేకం,  జలాభిషేకం గురించి తెలుసు. తమ నేతలకు అభిమానం ఎక్కువైతే మద్యంతో అభిషేకాలు చేయడం గురించి  విన్నాం. కొందరు అందం కోసం చందనం, గులాబీ

Read More

అలిపిరి నడక దారిలో చిరుత సంచారం

తిరుమల మెట్ల మార్గంలో వన్యమృగాలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. ఇటీవల శ్రీవారి దర్శనానికి వెళ్తున్న ఓ చిన్నారిపై చిరుత దాడి చేసి హతమార్చిన విషయం తెలిసిం

Read More

తిరుమల మెట్ల మార్గంలో ప్రత్యేక నిఘా: నాగేశ్వరరావు

తిరుమల నడకమార్గంలో ఇటీవల క్రూర మృగాల దాడులు ఎక్కువవుతుండంపై రక్షణ చర్యల ఏర్పాట్లను అటవీ శాఖ అధికారులు పర్యవేక్షించారు. చీఫ్​ కన్జర్వేటివ్​ఆఫ్ ఫారెస్ట్

Read More

ఎయిర్ పోర్ట్ తరహాలో.. తిరుమలకు ఫ్రీ లగేజీ విధానం

భక్తుల సౌకర్యార్థం టీటీడీ నూతన లగేజీ విధానం అందుబాటులోకి తెచ్చింది. ఎయిర్ పోర్టు తరహాలో లగేజీలకు ట్యాగ్ వేసి స్కానింగ్ విధానాన్ని అమలుచేస్తుంది. లగేజీ

Read More

భక్తులతో పోటెత్తిన రాజన్న ఆలయం

స్వామివారి దర్శనానికి 5 గంటలు  ‌‌‌‌‌‌‌‌వేములవాడ, వెలుగు: వేములవాడ శ్రీ రాజరాజస్వామి ఆలయం భక్తులతో

Read More

తిరుమల అలిపిరి మెట్లపై తిరుగుతున్న ఎలుగు బంటి.. భయంలో భక్తులు

గత కొన్ని రోజులుగా తిరుమల పరిసర ప్రాంతాల్లో వన్య మృగాలు హల్ చల్ చేస్తున్నాయి. తిరుమలలో క్రూర మృగాల సంచారం భక్తులను భయాందోళనలకు గురిచేస్తోంది. తిరుమలకు

Read More

యాదాద్రిలో భక్తుల రద్దీ.. దర్శనానికి 4 గంటలు

యాదాద్రి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రావణమాసం ప్రారంభం, పైగా ఆదివారం సెలవుదినం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు లక్ష్మీ నారసింహుని దర్శనానికి తరలివచ్చ

Read More

వంద మంది భక్తులను పేల్చి చంపేస్తా.. తిరుమలకు బెదిరింపు కాల్

తమిళనాడుకు చెందిన 39 ఏళ్ల ఓ వ్యక్తి భక్తులను పేల్చి చంపేస్తా అంటూ  తిరుమల కంట్రోల్ రూమ్‌కు బెదిరింపు కాల్ చేశాడు. దీంతో వెంటనే పోలీసులు రంగం

Read More

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో శ్రీవారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది.  సర్వ దర్శనానికి 15 గంటలు, ప్రత్యేక దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. ఇక, నిన్న(మంగళవారం)

Read More

పులులు వస్తే కొట్టండి.. తిరుమల కొండ ఎక్కే ప్రతి భక్తుడికి ఓ చేతి కర్ర..

తిరుమలకు నడకమార్గంలో వెళ్లే ప్రతి భక్తుడికి ఓ చేతి కర్ర ఇస్తామన్నారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. జంతువులు దాడి చేస్తే కర్రతో రక్షణ పొందాలని..

Read More