Devotees

మెదక్ చర్చిలో క్రిస్మస్ సెలబ్రేషన్స్..లక్షలాదిగా తరలివస్తున్న భక్తులు

క్రిస్మస్ సెలబ్రేషన్స్​కు..ముస్తాబైన మెదక్ చర్చ్​ పాస్టరేట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి     అదనపు బస్సులను నడుపుతున్న ఆర్ట

Read More

గ్రేటర్ హైదరాబాద్ సిటీలోని వైష్ణవాలయాలు భక్తులతో కిటకిట

వెలుగు, హైదరాబాద్/మెహిదీపట్నం/సికింద్రాబాద్/శంషాబాద్/షాద్​నగర్: వైకుంఠ ఏకాదశి సందర్భంగా శనివారం గ్రేటర్ సిటీలోని వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడా

Read More

వైకుంఠద్వారంలో.. రామయ్య దర్శనం

భద్రాద్రికి భారీగా తరలివచ్చిన భక్తజనం నేటి నుంచి నిత్య కల్యాణాలు పునరుద్ధరణ భద్రాచలం, వెలుగు :  శ్రీమహావిష్ణువు రాముడిగా అవతరించాడు. లక

Read More

వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు.. తిరుపతి కౌంటర్ల వద్ద భారీగా భక్తులు

వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. టోకన్ల కోసం రాత్రి నుండే క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు.  తిరుమ‌లలోని క్యూ

Read More

భద్రాచలం.. బలరామావతారంలో రామయ్య

భద్రాచలం, వెలుగు  : ముక్కోటి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీసీతారామచంద్రస్వామి భక్తులకు బలరామావతారంలో దర్శనమిచ్చారు. సుప్రభాత

Read More

యాదగిరిగుట్టలో ఘనంగా ధనుర్మాస ఉత్సవాలు

యాదగిరిగుట్ట, వెలుగు : లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం ఆండాళ్ అమ్మవారికి తిరుప్పావై వేడుకను నిర్వహించ

Read More

భద్రాచలంలో.. రామయ్య నిజరూప దర్శనం

భద్రాచలం, వెలుగు :  శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో మంగళవారం భక్తులకు స్వామివారు నిజరూప దర్శనం ఇచ్చారు. భక్తులు

Read More

అంజన్న సన్నిధిలో భక్తుల రద్దీ

కొండగట్టు, వెలుగు: కొండగట్టు అంజన్న సన్నిధిలో మంగళవారం భక్తుల రద్దీ నెలకొంది. సుమారు 15వేల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నట్లు ఏఈఓ శ్రీనివాస్ తెలి

Read More

ఎములాడకు పోటెత్తిన భక్తులు

వేములవాడ, వెలుగు : వేములవాడ రాజన్న సన్నిధికి భక్తులు సోమవారం పోటెత్తారు. శివుడికి ఇష్టమైనా రోజు కావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చారు. ఉద

Read More

యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఆదివారం హైదరాబాద్ సహా రాష్ట్ర నలుమూలల నుంచి ప

Read More

వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా వామనావతారంలో రాముడు

భద్రాచలం, వెలుగు :  వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా ఆదివారం భద్రాద్రి రామయ్య వామనావతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. తొలుత గర్భగుడిలో సీతారామ

Read More

కల్వర్టును ఢీకొట్టిన కారు..ముగ్గురు అయ్యప్ప స్వాములు మృతి

  శబరిమల వెళ్లి వస్తుండగా తమిళనాడులో ప్రమాదం మృతులది ములుగు జిల్లా కమలాపురం గ్రామం ఇద్దరికి తీవ్ర గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం మం

Read More

శబరిమలకు పోటెత్తిన భక్తులు

తిరువనంతపురం : శబరిమలకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు. దీంతో అక్కడి అధికారులు, పోలీసులకు మాలధారులను అదుపు చేయడం కష్టంగా‌ మారింది. అయ్యప్ప స్వామ

Read More