
Devotees
తిరుమల శ్రీవారి దర్శనానికి 2 రోజులు : పోటెత్తిన భక్తులు.. ఎందుకంటే..
తిరుమల క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. పవిత్రమైన పెరటాసి నెల, వరుస సెలవులు కావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.
Read Moreయాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామి వారి ఉచిత దర్శనానికి 2 గంటల సమయం పడుతుండగా, స్పెషల్ దర్శనానికి
Read Moreఖైరతాబాద్ గణేష్ దర్శనానికి పోటెత్తిన భక్తులు
ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు . గణనాథుడి దర్శనానికి చివరి రోజు కావడంతో నగరం నలు దిక్కుల నుంచి భక్తులు భా
Read Moreబాసరను పట్టించుకుంటలే.. భక్తులకు తప్పని తిప్పలు
సౌకర్యాలు లేక భక్తులకు తప్పని తిప్పలు అమలు కాని సీఎం కేసీఆర్ హామీ నిర్మల్, వెలుగు : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర సరస్వతి అమ్మవారి ఆలయ అభివృ
Read Moreతిరుమలలో టిటిడి ఎలక్ట్రిక్ బస్సు చోరీ
తిరుమల శ్రీవారి ఉచిత ఎలక్ట్రికల్ బస్సు ను చోరీకి గురైంది. తిరుమలలో భక్తులను వివిధ ప్రాంతాలకు ఉచితంగా తరలించే టిటిడిఎలక్ట్రిక్ బస్సును దుండ
Read Moreఖైరతాబాద్కు క్యూ కట్టిన భక్తులు.. భారీగా ట్రాఫిక్ జామ్
ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా క్యూ కట్టారు. మహగణనాథుడిని దర్శించుకుని గణపతి హోమం, అర్చన, హారతి వంటి ప్రత్యేక పూజలు చేశారు. వీక
Read Moreవినాయక ఉత్సవాల్లో..భక్తులను ఆకట్టుకుంటున్న గణనాథుడు
మహబూబ్నగర్ : వినాయక ఉత్సవాల్లో భాగంగా మహబూబ్నగర్ పట్టణంలోని ప్రధాన వీధుల్లో ప్రతిష్ఠించిన గణేశ్ విగ్రహాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. వైవిధ్య
Read Moreతిరుమలలో పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 16 గంటలు
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. సెప్టెంబర్ 18న శ్రీవారిని 62,745 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించ
Read Moreయాదాద్రిలో భక్తుల రద్దీ సాధారణం.. హుండీ ఆదాయం ఎంతంటే..
యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి స్పెషల్ దర్శనానికి ఒక గంట సమయం పడుతుండగా.. ఉచిత దర్శనం ఒక గంట 30 న
Read Moreఖైరతాబాద్ గణేషుడి దర్శనం.. పెరిగిన భక్తుల తాకిడి
ఖైరతాబాద్లో కొలువుదీరిన 63 అడుగుల మహా గణపతిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. సుమారుగా నాలుగు లైన్లలో భక్తుల
Read Moreయాదాద్రిలో భక్తుల రద్దీ సాధారణం.. ఉచిత దర్శనానికి గంట
యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి స్పెషల్ దర్శనానికి ఒక గంట సమయం పడుతుండగా.. ఉచిత దర్శనం ఒక గంట 30 న
Read Moreతొలి పూజకు వేళాయే.. అన్ని ఏర్పాట్లు చేసిన ఉత్సవ కమిటీ
నేటి ఉదయం 9 గంటలకు బడా గణేశ్ ప్రారంభ పూజ హైదరాబాద్, వెలుగు: నవరాత్రులకు సిద్ధమైన ఖైరతాబాద్ బడా గణేశ్ తొలిపూజ సోమవారం ఉదయం
Read Moreనవరాత్రులు భక్తుల పూజలు అందుకునేందుకు సిద్ధమైన గణనాథులు
నవరాత్రులు భక్తుల పూజలు అందుకునేందుకు గణనాథులు తరలి వెళ్లారు. ఆదివారం ఖమ్మం, కొత్తగూడెం జిల్లా కేంద్రాలతోపాటు ఎక్కడ చూసినా మండపాలకు వెళ్తున్న వినాయక వ
Read More