Devotees
భద్రాచలంలో పోటెత్తిన గోదావరి తీరం
కార్తీక మాసం తొలి సోమవారం భద్రాచలంలోని గోదావరి తీరం భక్తులతో పోటెత్తింది. తెల్లవారు జామునే మహిళలు గోదావరికి తీరానికి చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించారు.
Read Moreమన్మథ్ స్వామి క్షేత్రానికి భక్తుల పాదయాత్ర
బోధన్, వెలుగు: మహారాష్ట్ర లోని బీడ్ జిల్లాలో ఉన్న శ్రీ క్షేత్ర కపిలధార మన్మథ్ స్వామి క్షేత్రానికి భక్తులు పాదయాత్రగా బయలు దేరారు. టౌన్లోని జంగం గల్లి
Read Moreపుష్యమి వేళ వైభవంగా శ్రీరామపట్టాభిషేకం
భద్రాచలం, వెలుగు : పుష్యమి నక్షత్రంను పురస్కరించుకుని భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామికి ఆదివారం వైభవంగా పట్టాభిషేకం నిర్వహించారు. ఉదయం గర్
Read Moreయాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ.. ఉచిత దర్శనానికి 3 గంటలు
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఆదివారం(నవంబర్ 05) సెలవుదినం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో నరసింహ స్వామి
Read Moreఅయ్యప్ప భక్తులకు TSRTC శుభవార్త.. ఉచితప్రయాణం... ఎవరికంటే..
అయ్యప్ప భక్తులు కార్తీక మాసంలో మాలను ధరించి దీక్ష చేపట్టి భక్తి శ్రద్ధలతో ఆ మణికంఠ స్వామిని ఆరాధిస్తారు. 41 రోజులు నియమ నిష్ఠలతో దీక్ష చేపట్టిన స్వాము
Read Moreఅక్టోబర్ 28న చంద్రగ్రహణం..యాదగిరిగుట్ట టెంపుల్ బంద్
యాదగిరిగుట్ట/శ్రీశైలం, వెలుగు : పాక్షిక చంద్రగ్రహణం వల్ల శనివారం సాయంత్రం 4 గంటల నుంచి యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి టెంపుల్ మూసివేయనున్నట్లు ఆ
Read Moreనారసింహుడికి వెండి పల్లెం, మాణిక్యాలు
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్టకు చెందిన భక్తుడు, మాజీ వార్డు సభ్యుడు గౌలీకార్ శ్యామ్ లాల్ 522 గ్రాముల వెండితో తయారు చేయించిన హారతి పల్లెం, మ
Read Moreసిటీలో ఉత్సాహంగా విజయదశమి (దసరా) వేడుకలు
సిటీలో విజయదశమి (దసరా) వేడుకలను ప్రజలు ఉత్సాహంగా నిర్వహించుకున్నారు. ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. పండితులు శమి పూజలు నిర్వహించారు. జమ్మ
Read Moreపూల దండలు కాదు.. అవి డబ్బుల దండలు.. 2 కోట్ల 50 లక్షలతో అమ్మవారికి అలంకారం
దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా భిన్నరూపాల్లో అలంకరించిన ఆదిపరాశక్తి మండపాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం వాసవి కన్యక
Read Moreరూ. 30లక్షల కరెన్సీ నోట్లతో అమ్మవారి మండప అలంకరణ
దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా భిన్నరూపాల్లో అలంకరించిన ఆదిపరాశక్తి మండపాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. అనకాపల్లి జిల్లాలో దుర్గమల్లేశ్వరి ఆలయ మండపాన్ని
Read Moreకుష్మాండాలంకారంలో భక్తులకు దర్శనం
వేములవాడ, వెలుగు: శ్రీ దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వేములవాడ రాజన్న దేవస్థానంలో నాలుగో రోజు అమ్మవారు కుష్మాండాలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు
Read Moreనెమలి వాహనంపై ఉత్సవమూర్తుల ఊరేగింపు
వేములవాడ, వెలుగు : వేములవాడ రాజన్న ఆలయంలో రెండో రోజు శ్రీరాజ రాజేశ్వరీ దేవి అమ్మవారు బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ స్థానాచార్యులు
Read Moreపెద్దమ్మతల్లి ఆలయానికి పోటెత్తిన భక్తులు
దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి ఆలయానికి భక్తులు పోటెత్తారు. బాలా త్రిపురసుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు
Read More












