Devotees
శ్రావణ శుక్రవారం.. తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. 2023 ఆగస్టు 25 శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు శ్రీవారి దర్శనానికి వచ్చారు.
Read Moreకారంతో స్నానం..మద్యం, సిగరెట్ల నైవేద్యం..కారణం ఇదే
పాలాభిషేకం, జలాభిషేకం గురించి తెలుసు. తమ నేతలకు అభిమానం ఎక్కువైతే మద్యంతో అభిషేకాలు చేయడం గురించి విన్నాం. కొందరు అందం కోసం చందనం, గులాబీ
Read Moreఅలిపిరి నడక దారిలో చిరుత సంచారం
తిరుమల మెట్ల మార్గంలో వన్యమృగాలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. ఇటీవల శ్రీవారి దర్శనానికి వెళ్తున్న ఓ చిన్నారిపై చిరుత దాడి చేసి హతమార్చిన విషయం తెలిసిం
Read Moreతిరుమల మెట్ల మార్గంలో ప్రత్యేక నిఘా: నాగేశ్వరరావు
తిరుమల నడకమార్గంలో ఇటీవల క్రూర మృగాల దాడులు ఎక్కువవుతుండంపై రక్షణ చర్యల ఏర్పాట్లను అటవీ శాఖ అధికారులు పర్యవేక్షించారు. చీఫ్ కన్జర్వేటివ్ఆఫ్ ఫారెస్ట్
Read Moreఎయిర్ పోర్ట్ తరహాలో.. తిరుమలకు ఫ్రీ లగేజీ విధానం
భక్తుల సౌకర్యార్థం టీటీడీ నూతన లగేజీ విధానం అందుబాటులోకి తెచ్చింది. ఎయిర్ పోర్టు తరహాలో లగేజీలకు ట్యాగ్ వేసి స్కానింగ్ విధానాన్ని అమలుచేస్తుంది. లగేజీ
Read Moreభక్తులతో పోటెత్తిన రాజన్న ఆలయం
స్వామివారి దర్శనానికి 5 గంటలు వేములవాడ, వెలుగు: వేములవాడ శ్రీ రాజరాజస్వామి ఆలయం భక్తులతో
Read Moreతిరుమల అలిపిరి మెట్లపై తిరుగుతున్న ఎలుగు బంటి.. భయంలో భక్తులు
గత కొన్ని రోజులుగా తిరుమల పరిసర ప్రాంతాల్లో వన్య మృగాలు హల్ చల్ చేస్తున్నాయి. తిరుమలలో క్రూర మృగాల సంచారం భక్తులను భయాందోళనలకు గురిచేస్తోంది. తిరుమలకు
Read Moreయాదాద్రిలో భక్తుల రద్దీ.. దర్శనానికి 4 గంటలు
యాదాద్రి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రావణమాసం ప్రారంభం, పైగా ఆదివారం సెలవుదినం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు లక్ష్మీ నారసింహుని దర్శనానికి తరలివచ్చ
Read Moreవంద మంది భక్తులను పేల్చి చంపేస్తా.. తిరుమలకు బెదిరింపు కాల్
తమిళనాడుకు చెందిన 39 ఏళ్ల ఓ వ్యక్తి భక్తులను పేల్చి చంపేస్తా అంటూ తిరుమల కంట్రోల్ రూమ్కు బెదిరింపు కాల్ చేశాడు. దీంతో వెంటనే పోలీసులు రంగం
Read Moreతిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమలలో శ్రీవారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. సర్వ దర్శనానికి 15 గంటలు, ప్రత్యేక దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. ఇక, నిన్న(మంగళవారం)
Read Moreపులులు వస్తే కొట్టండి.. తిరుమల కొండ ఎక్కే ప్రతి భక్తుడికి ఓ చేతి కర్ర..
తిరుమలకు నడకమార్గంలో వెళ్లే ప్రతి భక్తుడికి ఓ చేతి కర్ర ఇస్తామన్నారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. జంతువులు దాడి చేస్తే కర్రతో రక్షణ పొందాలని..
Read Moreశ్రీశైలంలో ఎలుగుబంటి హల్చల్.. భయాందోళనలో భక్తులు
ఏపీలోని దేవాలయ దర్శనాలకు వస్తున్న ప్రజలకు వన్యమృగాలు తారసపడుతుంటం భయాందోళనలు సృష్టిస్తోంది. ఇటీవల తిరుమలలో ఓ పులి చిన్నారిని ఎత్తుకెళ్లి చంపేసిన ఘటన మ
Read Moreనాన్న పులి కథలా.. అలిపిరి మార్గంలో భక్తుల భయం.. జింక పిల్లను చూసి బెంబేలు
నాన్న పులి కథ తెలుసుకదా.. నాన్న పులి అనగానే తండ్రి పరిగెత్తుకుని వస్తాడు.. ఇలా రెండు, మూడు సార్లు తండ్రిని ఆటపట్టిస్తాడు కొడుకు. తీరా చివరికి నిజంగా ప
Read More













