Devotees
తిరుమలలో భారీగా తగ్గిన భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ భారీగా తగ్గింది. క్యూ భక్తుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. టోకెన్లు లేని భక్తులు 5 గంటల్లోనే శ్రీవారి దర్శన
Read Moreపెరటాసి మాసం అయినా తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. దర్శనానికి 3 గంటలు
తిరుమలలో ఇవాళ( అక్టోబర్ 7) భక్తుల రద్దీ బాగా తగ్గింది. క్యూలైన్లలో భక్తులు చాలా తక్కువగా ఉన్నారు. దర్శనం కోసం నేరుగా భక్తులను అనుమతిస్తున్నారు. స్వామి
Read Moreసిద్ధులగుట్టపై ప్రత్యేక పూజలు, అన్నదానం
ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ టౌన్ లోని ప్రసిద్ధ నవనాథ సిద్ధుల గుట్టను సోమవారం భక్తులు దర్శించుకున్నారు. గుట్టపై ఉన్న శివాలయం, రామాలయం, అయ్యప్ప మందిరం, దుర
Read Moreభక్తులతోకిక్కిరిసిపోయిన రాజన్న గుడి
సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం భక్తులతోకిక్కిరిసిపోయింది. అసలే సోమవారం, ఆ పై హాలిడే కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి
Read Moreతెలంగాణ లో సిద్దిపేట రైలు కల నెరవేరింది!
ఆరు దశాబ్దాల సిద్దిపేటకు రైలు కల నేడు నెరవేరనుంది. సిద్దిపేట జిల్లా వాసులు సొంత భూమి నుంచి రైలు ఎక్కాల్సిన సమయం ఆసన్నమైంది. అది దశాబ్దాలుగా ఎదురుచూస్త
Read Moreతిరుమల శ్రీవారి దర్శనానికి 35 గంటలు
తిరుమల తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. పెరటాసి మాసం కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది.స్వామి వారి సర్వదర్శనానికి
Read Moreభక్తులతో కిక్కిరిసిన భద్రాద్రి
వరుస సెలవులు రావడంతో భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా తరలి రావడంతో ఆదివారం ఆలయం కిక్కిరిసింద
Read Moreతిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనం టోకెన్ల జారీ రద్దు
తిరుమలలో భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు(అక్టోబర్ 01) తిరుపతిలో జారీ చేసే సర్వదర్శనం టోకెన్ల జారీని ర
Read Moreతిరుమల శ్రీవారి దర్శనానికి 2 రోజులు : పోటెత్తిన భక్తులు.. ఎందుకంటే..
తిరుమల క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. పవిత్రమైన పెరటాసి నెల, వరుస సెలవులు కావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.
Read Moreయాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామి వారి ఉచిత దర్శనానికి 2 గంటల సమయం పడుతుండగా, స్పెషల్ దర్శనానికి
Read Moreఖైరతాబాద్ గణేష్ దర్శనానికి పోటెత్తిన భక్తులు
ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు . గణనాథుడి దర్శనానికి చివరి రోజు కావడంతో నగరం నలు దిక్కుల నుంచి భక్తులు భా
Read Moreబాసరను పట్టించుకుంటలే.. భక్తులకు తప్పని తిప్పలు
సౌకర్యాలు లేక భక్తులకు తప్పని తిప్పలు అమలు కాని సీఎం కేసీఆర్ హామీ నిర్మల్, వెలుగు : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర సరస్వతి అమ్మవారి ఆలయ అభివృ
Read Moreతిరుమలలో టిటిడి ఎలక్ట్రిక్ బస్సు చోరీ
తిరుమల శ్రీవారి ఉచిత ఎలక్ట్రికల్ బస్సు ను చోరీకి గురైంది. తిరుమలలో భక్తులను వివిధ ప్రాంతాలకు ఉచితంగా తరలించే టిటిడిఎలక్ట్రిక్ బస్సును దుండ
Read More












