Devotees
యాదగిరిగుట్టలో ఘనంగా ధనుర్మాస ఉత్సవాలు
యాదగిరిగుట్ట, వెలుగు : లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం ఆండాళ్ అమ్మవారికి తిరుప్పావై వేడుకను నిర్వహించ
Read Moreభద్రాచలంలో.. రామయ్య నిజరూప దర్శనం
భద్రాచలం, వెలుగు : శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో మంగళవారం భక్తులకు స్వామివారు నిజరూప దర్శనం ఇచ్చారు. భక్తులు
Read Moreఅంజన్న సన్నిధిలో భక్తుల రద్దీ
కొండగట్టు, వెలుగు: కొండగట్టు అంజన్న సన్నిధిలో మంగళవారం భక్తుల రద్దీ నెలకొంది. సుమారు 15వేల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నట్లు ఏఈఓ శ్రీనివాస్ తెలి
Read Moreఎములాడకు పోటెత్తిన భక్తులు
వేములవాడ, వెలుగు : వేములవాడ రాజన్న సన్నిధికి భక్తులు సోమవారం పోటెత్తారు. శివుడికి ఇష్టమైనా రోజు కావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చారు. ఉద
Read Moreయాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఆదివారం హైదరాబాద్ సహా రాష్ట్ర నలుమూలల నుంచి ప
Read Moreవైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా వామనావతారంలో రాముడు
భద్రాచలం, వెలుగు : వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా ఆదివారం భద్రాద్రి రామయ్య వామనావతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. తొలుత గర్భగుడిలో సీతారామ
Read Moreకల్వర్టును ఢీకొట్టిన కారు..ముగ్గురు అయ్యప్ప స్వాములు మృతి
శబరిమల వెళ్లి వస్తుండగా తమిళనాడులో ప్రమాదం మృతులది ములుగు జిల్లా కమలాపురం గ్రామం ఇద్దరికి తీవ్ర గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం మం
Read Moreశబరిమలకు పోటెత్తిన భక్తులు
తిరువనంతపురం : శబరిమలకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు. దీంతో అక్కడి అధికారులు, పోలీసులకు మాలధారులను అదుపు చేయడం కష్టంగా మారింది. అయ్యప్ప స్వామ
Read Moreతెలుగు అయ్యప్ప భక్తులపై.. తమిళనాడు శ్రీరంగంలో దాడి
తమిళనాడులోని శ్రీరగం ఆలయంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన అయ్యప్ప స్వామి భక్తులపై దాడి జరిగింది. భక్తులు కేరళలోని శబరిమల చేరుకోవడానికి ముందు
Read Moreమేడారం జాతర పనులను స్పీడప్ చేయాలె : మంత్రి సీతక్క ఆదేశం
ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ల సమీక్షలో ఏటూరునాగారం, వెలుగు : మేడారం మహా జాతర పనులను స్పీడప్చేయాలని మంత్రి సీతక్క ట్రైబల్వెల్ఫేర్ ఆఫీసర్లను ఆదేశి
Read Moreయాదగిరిగుట్టకు ‘కార్తీక’ శోభ
యాదగిరిగుట్ట, వెలుగు : చివరి కార్తీక సోమవారం కావడంతో యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. గుట్టపై ఎక్కడ చూసినా
Read Moreకార్తికమాస చివరి సోమవారం.. ఆలయాల్లో భక్తుల రద్దీ
కార్తికమాసం చివరి సోమవారం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలు కిటకిటలాడాయి. శ్రీశైలంతో పాటు ప్రధానాలయాలకు తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద
Read Moreయాదగిరిగుట్టలో కార్తీక కోలాహలం
యాదగిరిగుట్ట, వెలుగు: కార్తీకమాసం చివరివారం, అందులోనూ ఆదివారం కావడంతో.. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తా
Read More












