dharmapuri arvind

పోటీకి దూరంగా గద్వాల జేజమ్మ.. అదే బాటలో మిగతా సీనియర్లు..

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు చాలమంది తెలంగాణ బీజేపీ ముఖ్య నాయకులు వెనుకంజ వేస్తున్నారు. గతంలో ఎన్నిక బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపిన నాయకు

Read More

ఎంపీగా గెలవలేని కవిత ఇతరులను గెలిపిస్తదా? : అర్వింద్​

నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్​ ఎంపీ స్థానానికి జరిగిన పోటీలో తుక్కుగా ఓడిన కవిత ఇతర లీడర్లను గెలిపిస్తాననడం హాస్యాస్పదమని ఎంపీ, బీజేపీ నేత ధర్మపురి అ

Read More

కేటీఆర్ను సీఎం చేస్తే బీఆర్ఎస్ 30 ముక్కలవుతుంది : ధర్మపురి అర్వింద్

మంత్రి కేటీఆర్ ను సీఎం చేస్తే  బీఆర్ఎస్ 30 ముక్కలవుతుందని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు.  అంతేకాకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సీక్రెట్

Read More

ఇందూర్​ పార్లమెంట్​ పరిధిలో ఏడు అసెంబ్లీ సీట్లు బీజేపీవే : అర్వింద్

డిచ్​పల్లి, వెలుగు: నిజామాబాద్ ​పార్లమెంట్​పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ జెండా ఎగరేస్తామని ఎంపీ ధర్మపురి అర్వింద్​ ధీమా వ్యక్తం చేశారు

Read More

నాలుగు దశాబ్దాల ఆకాంక్ష నెరవేర్చాం : అర్వింద్

పసుపు రైతుల శ్రేయస్సు కోసమే బోర్డు ఏర్పాటు: అర్వింద్     పసుపు బోర్డు తీసుకురమ్మని ఓట్లేస్తే.. లిక్కర్ బోర్డు తెరిచిన కవిత  

Read More

లెదర్ ఫ్యాక్టరీని ఉపయోగంలోకి తేండి :

ఆర్మూర్, వెలుగు: 2003లో కాంగ్రెస్ హయాంలో ఆర్మూర్​లో శంకుస్థాపన చేసిన మినీ లేదర్ పార్క్ ఉపయోగంలోకి తీసుకురావాలని పీసీసీ ప్రచార కమిటీ సభ్యులు కోలా వెంకట

Read More

పసుపు బోర్డుపై రేవంత్​కు అవగాహన లేదు : ధర్మపురి అర్వింద్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: పసుపు బోర్డు కార్యకలాపాలపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి అవగాహన లేదని బీజేపీ ఎం

Read More

పసుపు బోర్డు ప్రకటన.. తొమ్మిదేళ్ల తరువాత చెప్పులు వేసుకున్నడు

నిజామాబాద్​,  వెలుగు: నిజామాబాద్ జిల్లా పసుపు రైతులు 40 ఏండ్లుగా కంటున్న పసుపు బోర్డు కల ఎట్టకేలకు సాకారమైంది. పాలమూరు వేదికగా ప్రధాని మోదీ ఆదివా

Read More

ప్రధాని నిజామాబాద్ టూర్ ఖరారు.. లక్షన్నర మందితో సభ

ప్రధాని నరేంద్ర మోదీ నిజామాబాద్ టూర్ ఖరారైంది. వచ్చే నెల 3న  కర్నాటక రాష్ట్రం బీదర్ నుంచి ఆయన నిజామాబాద్ జిల్లాకు రానున్నారు. బీదర్ నుంచి ప్రత్యే

Read More

మహిళా బిల్లు ఆమోదంపై సెప్టెంబర్ 23న బీజేపీ భారీ ర్యాలీ

హైదరాబాద్, వెలుగు: పార్లమెంట్​లో మహిళా రిజర్వేషన్ బిల్లు పాసవడంతో రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో సంబురాలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 23న గ

Read More

డీ.శ్రీనివాస్కు మరోసారి అస్వస్థత..ఆస్పత్రిలో చికిత్స

సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి డి. శ్రీనివాస్ మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో సోమవారం (సెప్టెంబర్ 11న) మధ్యాహ్నం హాస్పిటల్ లో అడ్మిట్ చేశామని

Read More

వడ్ల వేలంలో.. రూ.4 వేల కోట్ల అవినీతి : ధర్మపురి అర్వింద్

మోర్తాడ్, వెలుగు: వడ్ల అమ్మకానికి నిర్వహించే వేలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.4 వేల కోట్ల అవినీతికి పాల్పడుతోందని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు

Read More