dharmapuri arvind

ఎంపీ అర్వింద్‌ను కలిసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే

అధికార టీఆర్ఎస్ కు షాక్ ఇవ్వడానికి బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ సిద్ధమవుతున్నారా.. అంటే ఔననే అంటున్నారు ఆయన అనుచరులు. మంత్రి వర్గ విస్తరణలో తనకు చోటు

Read More

కవిత ఓటమికి కక్ష సాధింపే యూరియా కొరత : ఎంపీ అర్వింద్

పార్లమెంట్ ఎన్నికల్లో రైతులు బీజేపీ పక్షాన నిలిచినందుకే నిజామాబాద్ జిల్లా రైతులకు యూరియా కష్టాలు కలిగిస్తున్నారని ఆరోపించారు..ఎంపీ అర్వింద్. కవిత ఓటమి

Read More

ప్రభుత్వం తప్పుడు అంచనా వల్లే యూరియా షార్టేజ్ : ఎంపీ అర్వింద్

రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే యూరియా కోసం రైతులు రోడ్డెక్కుతున్నారని అన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. దేశంలో ఎక్కడా లేని యూరియా కొరత తెల

Read More

మెదక్, హైదరాబాద్ తప్ప 15 సీట్లు బీజేపీవే : ధర్మపురి అర్వింద్

తెలంగాణలో 2024 ఎంపీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించబోతోందని చెప్పారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. ఒక్క మెదక్, హైదరాబాద్ తప్ప మిగిలిన 15 స్థా

Read More

ఖాకీలు గులాబీరంగు పూసుకోవద్దు: సంజయ్, అర్వింద్

టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో.. రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతోందని అన్నారు బీజేపీ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్. బెంగాల్ తరహా రాజకీయాలను టీఆర్ఎస్ పార

Read More

అక్బరుద్దీన్.. ఉన్న జీవితం కూడా పోగొట్టుకుంటావ్: బీజేపీ ఎంపీలు

ఢిల్లీ: బీజేపీ ఆరెస్సెస్ మీద ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలను ఖండించారు బీజేపీ ఎంపీలు బండి సంజయ్, అరవింద్. ఓటు బ్యాంకు రాజకీయాల కోస

Read More

సోమారపును BJPలోకి ఆహ్వానించిన ఎంపీలు సంజయ్, అర్వింద్

పెద్దపల్లి జిల్లా : రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణతో బీజేపీ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ భేటీ అయ్యారు. గోదావరి ఖనిలోని సోమారపు ఇంట

Read More

ఇద్దరు రైతులతో పసుపు బోర్డ్ మీటింగ్ కు ఎంపీ అర్వింద్

ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ సెక్రటరీ సంజయ్ అగర్వాల్ తో సమావేశం అయ్యారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. పసుపు పంట సాగు, నిజామాబాద్ పసుపు బోర్డు అంశా

Read More

రాష్ట్రంలో ప్రభుత్వమే లేదు: ఎంపీ ధర్మపురి అర్వింద్

 న్యూఢిల్లీ, వెలుగు: ‘‘రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 27 మంది ఇంటర్​ స్టూడెంట్లు చనిపోయారు. వారంతా భారతీయులు. వారి ఆత్మహత్యల అంశం పార్లమెంటులో లేవన

Read More

వారణాసిలో పోటీ చేస్తోంది TRS కార్యకర్తలే: ధర్మపురి అర్వింద్‌‌

‘వారణాసిలో పోటీ చేస్తున్న అభ్యర్థులెవరూ పసుపు రైతులు కాదు. వాళ్లంతా ఇటీవలి ఎన్నికల్లో టీఆర్‌‌ఎస్‌ తరఫున పనిచేసిన కార్యకర్తలే’నని నిజామాబాద్‌ బీజేపీ ఎం

Read More