ec

ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ పై తీర్పు నేడే

న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలు విరాళాల సేకరణకోసం తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ ను కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంది. అది ప్రభుత్వ విధాన నిర్ణయమని, తప్

Read More

ఓటు హక్కును వినియోగించుకున్న EC రజత్ కుమార్

వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. హైదరాబాద్‌ పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 11 ఉదయ్ నగ

Read More

జూనియర్ పంచాయతీ కార్యదర్శులు: 12 నుంచి పోస్టింగ్స్

తెలంగాణలో వివిధ కారణాలతో ఆగిపోయిన జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి గ్రీన్ ఇచ్చింది ఎన్నికల కమిషన్. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి ఒకే

Read More

EC ఎవరికీ అనుకూలంగా ఉండదు: ద్వివేది

ఎన్నికల సంఘం ఎవరికీ అనుకూలంగా ఉండదన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి జీకే ద్వివేది. ఎన్నికల నిర్వహణలో పారదర్శకంగా పనిచేస్తుందన్నారు. తమ

Read More

ఓటర్ల సమాచారం కోసం టోల్‌ ఫ్రీ నంబర్‌ 1950

లోక్ సభ ఎన్నికల సందర్భంగా…ఓటర్లు తమ సమాచారాన్ని తెలుసుకునేందుకు ఎన్నికల కమిషన్‌ టోల్ ఫ్రీ నెంబర్ 1950 ను ప్రారంభించింది. దీనికి ఫోన్ చేసి ఓటర్లు వారిక

Read More

CM కేసీఆర్ కు కేంద్ర ఎలక్షన్ కమిషన్ నోటీసులు

ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేంద్ర ఎన్నికల కమిషన్(CEC) నోటీసులు పంపింది. కరీంనగర్ లోక్ సభ ఎన్నికల ప్రచార బహిరంగ సభలో కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారనీ.. దాన

Read More

నిజామాబాద్ లో ఉదయం 6 నుంచి రాత్రి 8 వరకు పోలింగ్

రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజిత్ కుమార్ తెలిపారు.  48 గంటల ముందే అభ్యర్థులు తమ ప్రచారాన్ని న

Read More

అధికారులు టీఆర్ఎస్ కు వత్తాసు పలుకుతున్నారు: రేవంత్

హైదరాబాద్:  మల్కాజ్ గిరిలో అధికార యంత్రాంగం టీఆర్ఎస్ కు వత్తాసు పలుకుతోందని అన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. కేంద్ర ఎన్నికల సంఘాని

Read More

తనిఖీల్లో పట్టుబడ్డ 146 కిలోల బంగారం బిస్కెట్లు

ఎన్నికల సమరంలో తమిళనాడులో ధన ప్రవాహం కొనసాగుతోంది. ఎన్నికల అధికారుల తనిఖీల్లో నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. కోయంబత్తూరు జిల్లా పులియాకులం ప్రాంతంలో ఓ వ

Read More

54 వేల మందికి బీఎస్‌‌ఎన్‌ఎల్‌ ఉద్వాసన?

బెంగళూరు : ప్రభుత్వరంగ టెలికాం సంస్థ  బీఎస్‌ఎ ఎల్ భారీ సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతోంది. 54 వేలకు పైగా ఉద్యోగులను తీసివేసే ప్రతిపాదనను బీఎస్‌ఎన్‌

Read More

ఓటు వేసే సమయం గంట పెంపు: EC

ఓటర్ల  సంఖ్య గణనీయంగా పెరగడం వల్ల ఎన్నికల సంఘం పోలింగ్‌ సమయాన్ని గంట పెంచింది ఎన్నికల సంఘం. ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగిసే పోలింగ్‌

Read More

బ్యాలెట్ పోలింగే కావాలి : నిజామాబాద్ రైతులు

నిజామాబాద్ లోక్ సభ పోలింగ్ పలు మలుపులు తిరుగుతోంది. ఎన్నికలను ఎలా నిర్వహిస్తారనే కన్ ఫ్యూజన్ మొదట్లో ఉండేది. తాజాగా ఈసీ ఓ నిర్ణయం తీసుకుంది. ఈవీఎంలతోన

Read More

ఈవీఎంలపై సందేహాలకు వీవీప్యాట్ తో చెక్

ఎన్నికల సీజన్ రాగానే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)ల పనితీరుపై డిస్కషన్‌ మొదలవుతుం ది. ఈవీఎంలో తమకు నచ్చిన అభ్యర్థి పేరు, గుర్తులకు ఎదురుగా ఉన్న బ

Read More