Election commission
20 మంది ఆఫీసర్లపై..బదిలీ వేటు
నలుగురు కలెక్టర్లు, ముగ్గురు సీపీలు, 10 మంది ఎస్పీలను ట్రాన్స్ఫర్ చేసిన ఈసీ లిస్ట్లో రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి, నిర్మల్,
Read Moreతెలంగాణలో కలెక్టర్లు, ఎస్పీలపై ఈసీ బదిలీ వేటు
తెలంగాణలోని కలెక్టర్లు, ఎస్పీలపై ఎలక్షన్ కమిషన్ వేటు వేసింది. రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి, నిర్మల్ జిల్లా
Read Moreఆచరణ సాధ్యం కాని హామీలిస్తున్నరు: ప్రవీణ్ కుమార్
మిర్యాలగూడ, వెలుగు : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో..లిక్కర్, డబ్బు పంపిణీ జరగకుండా ఎన్నికల కమిషన్చర్యలు చేపట్టాలని బీఎస్పీ స్టేట్ ప్రెసిడెంట్ ఆర్ఎస్ ప్
Read Moreఎన్నికల విధులపై అవగాహన కలిగి ఉండాలి: . బి. గోపి
కరీంనగర్ టౌన్, వెలుగు: ఎలక్షన్లు నిష్పక్షపాతంగా, సజావుగా నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన టీంలు ఎన్నికల విధులపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన
Read Moreమోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కు స్ర్కీనింగ్కమిటీ: సీఎస్
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని (ఎంసీసీ) మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రత్యేక స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్ల
Read Moreమంత్రి శ్రీనివాస్ గౌడ్కు హైకోర్టులో ఊరట
మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు హైకోర్టులో ఊరట లభించింది. శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల చెల్లదని దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు &nb
Read Moreమరికొన్ని గంటల్లో ..తెలంగాణ సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై కసరత్తు ముమ్మరం చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇందులో భాగంగా ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు కేం
Read Moreకుక్కర్లు పంచిండని కేసు .. కంది శ్రీనివాస్ రెడ్డిపై ఈసీ ఆదేశాలతో నమోదు
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ఆశిస్తున్న కాంగ్రెస్ నేత కంది శ్రీనివాస్ రెడ్డిపై కేసు నమోదైంది. రాబోయే ఎన్నికల్లో తనక
Read Moreకేసీఆర్ది డబుల్ గేమ్ : షబ్బీర్ అలీ
కామారెడ్డి జిల్లా : ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీయే అన్నారు మాజీ మంత్రి షబ్బీర్ అలీ. కేసీఆర్ కంటే ముందే తానే మంత్రిని
Read Moreఎలక్షన్ డ్యూటీలో తప్పు చేస్తే ..వదిలిపెట్టం
అధికారులను, ప్రభుత్వ వాహనాలనూ చెక్ చేయాల్సిందే ఎలక్షన్ సిబ్బందికి సీఈసీ రాజీవ్కుమార్ ఆదేశం మనీ, మందు, గిఫ్టుల పంపిణీపై ప్రత్యేక నిఘా ప
Read Moreతెలంగాణలో యువత ఓట్లు ఎక్కువ ఉన్నాయి: సీఈసీ రాజీవ్ కుమార్
హైదరాబాద్ మినీ భారత్ లాంటిదని సీఈసీ రాజీవ్ కుమార్ అన్నారు. అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించామని ఆయన చెప్పారు. ఏకపక్షంగా ఓట్లు తొలగించామనడం సరి
Read Moreనల్గొండ జిల్లా ఓటరు జాబితాను ప్రకటించిన ఈసీ
నల్గొండ, యాదాద్రి, సూర్యాపేట, వెలుగు : ఉమ్మడి నల్గొండ జిల్లా తుది ఓటరు జాబితాను ఎన్నికల కమిషన్ బుధవారం ప్రకటించింది. 12 నియోజకవర్గాల్లో &n
Read Moreసెన్సిటివ్ ప్రాంతాలపై ఫోకస్ పెట్టాలి : ఈసీ
హైదరాబాద్, వెలుగు: ఎన్నికల విధుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం పనికి రాదని జిల్లా ఎన్నికల అధికారులకు, ఎస్పీలకు, పోలీస్ కమిషనర్లకు ఈసీ స్పష్టం చేసింది. ఎలాంట
Read More