Election commission

3 రాష్ట్రాల ఎన్నికల తేదీలు ప్రకటించిన ఈసీ

ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. త

Read More

ఎంపీ అసదుద్దీన్‌కు రెండు చోట్ల ఓటు హక్కు : కాంగ్రెస్ నేత

ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ రెండు ప్రాంతాల్లో ఓటు హక్కు కలిగి ఉన్నారని కాంగ్రెస్ నేత జి.నిరంజన్ పేర్కొన్నారు. ఇదిఈసీ నిబంధనలకు విరుద్ధమన

Read More

రాష్ట్రంలో ఓటర్లు 2.99 కోట్లు

ఫైనల్ లిస్టు విడుదల చేసిన ఈసీ  హైదరాబాద్ జిల్లా లో ఎక్కువ, ములుగులో తక్కువ  నియోజకవర్గాల్లో శేరిలింగంపల్లిలో ఎక్కువ, భద్రాచలంలో తక్కువ &nb

Read More

దేశంలో ఎక్కడి నుంచైనా ఓటేయొచ్చు

త్వరలో అందుబాటులోకి రిమోట్ ఓటింగ్  ఆర్వీఎం నమూనాను డెవలప్​ చేసిన ఎన్నికల కమిషన్ జనవరి 16న డెమో.. అన్ని రాజకీయ పార్టీలకు ఆహ్వానం అందరూ ఓక

Read More

సొంతూళ్లకు పోకుండానే ఓటేయొచ్చు

స్వస్థలాలకు వెళ్లి ఓటు వేసేందుకు ఇబ్బందులుపడుతున్న వారికి ఎలక్షన్ కమిషన్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈసీ కొత్తగా డెవలప్ చేసిన రిమోట్ ఓటింగ్ సిస్టమ్ ఉప

Read More

ఆప్​కు జాతీయ హోదా.. ఈసీ అధికారిక ప్రకటనే లాంఛనం

నెక్ట్స్ టైమ్ గుజరాత్​లో తప్పక గెలుస్తమని ధీమా న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)​ జాతీయ హోదాను సాధించింది. గుజరాత్​అసెంబ్లీ ఎన్నికల్లో సాధించ

Read More

లైవ్ అప్ డేట్స్: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రిజల్ట్స్

గుజరాత్, హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. గుజరాత్ లో  156 సీట్లను గెలుచుకుని బీజేపీ చరిత్ర సృష్టించగా,  హిమాచల్ లో 40 సీట్

Read More

నాగర్కర్నూలు జెడ్పీ ఛైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

జెడ్పీ ఛైర్మన్ పీఠం దక్కేది ఎవరికో.. ? టీఆర్ఎస్ పార్టీ హైకమాండ్ పైనే భారం వేసిన నేతలు నాగర్ కర్నూలు జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎంపికకు నోటిఫికేషన

Read More

గుజరాత్‭ను బీజేపీ ఒక మోడల్‭గా తీర్చిదిద్దింది : రివాబా జడేజా

గుజరాత్‭ను ఒక మోడల్‭గా తీర్చిదిద్దినది బీజేపీ ప్రభుత్వమేనని జామ్ నగర్ ఆ పార్టీ అభ్యర్థి రివాబా జడేజా అన్నారు. గత 27 ఏళ్లుగా గుజరాత్‭లో బీజేపీ పని చేస్

Read More

గుజరాత్‭లో కాంగ్రెస్ మెజారిటీకి గండి కొట్టిన ఆప్

గుజరాత్‭లో కాంగ్రెస్ పార్టీ ఓట్లకు ఆప్, ఎంఐఎం పార్టీలు గండి కొట్టాయి. భారీగా ఓట్లను చీల్చాయి. దీంతో గతం కంటే కాంగ్రెస్ మెజార్టీ దారుణంగా పడిపోయిం

Read More

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఆప్ విజయం

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది.   ఎలక్షన్ కమీషన్  డేటా ప్రకారం మొత్తం 250 వార్డుల్లో మెజార్టీ

Read More

ఎన్నికల సంఘం నియామకాలపై సుప్రీంకోర్టు అసహనం

కేంద్రంలో ఏ పార్టీ పవర్​లో ఉన్నా ఇదే తీరు  సీఈసీ, ఈసీల అపాయిట్మెంట్​కు ఒక మెకానిజం ఉండాలె అందులో సీజేఐకి చోటు కల్పించాలని అభిప్రాయం  

Read More

ఐఏఎస్ ఇన్స్టా పోస్ట్.. ఎన్నికల విధుల నుంచి తొలగించిన ఈసీ

ఓ ఐఏఎస్ అధికారి చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఆయనకు చిక్కులు తెచ్చిపెట్టింది. ఐఏఎస్ అభిషేక్ సింగ్ ఇన్స్టాలో పెట్టిన ఓ పోస్ట్.. ఆయన్ను ఎన్నికల విధుల నుం

Read More