Employees

సాధారణ బదిలీల గడువు 31 వరకు పొడిగింపు

హైదరాబాద్, వెలుగు: ఉద్యోగుల సాధారణ బదిలీల​ గడువును ఈ నెల 31 వరకు ప్రభుత్వం పొడిగించింది. ఈ నెల 5 నుంచి 20 వరకు బదిలీ ప్రక్రియ జరిగేలా మొదట ప్రభుత్వం ఉ

Read More

ఉద్యోగులపై కాంగ్రెస్ ​సర్కార్ సానుకూలత

గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయానికి స్థానికతను కోల్పోయి మానసిక క్షోభను ప్రభుత్వ ఉద్యోగులు అనుభవిస్తున్నారు. 317 జీవో స్థానికతకు సరికొత్త అర్థాన్ని చెప్ప

Read More

సింగరేణి గనిలో కూలిన మట్టి .. ఇద్దరు కార్మికులు మృతి

మరో ఇద్దరికి గాయాలు  ఆర్జీ3 ఏరియా ఓపెన్ కాస్ట్ 2 ప్రాజెక్టులో ఘటన   విచారణకు సింగరేణి సీఎండీ ఆదేశం   

Read More

అమ్మవార్లకు ఒడిబియ్యం, పట్టుచీర 

మెహిదీపట్నం, వెలుగు: గోల్కొండ కోటలోని జగదాంబిక(ఎల్లమ్మ), మహంకాళి అమ్మవార్లకు ఉమ్మడి దేవాలయాల వృత్తి పని వారాల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఒడి బియ్యం, పట్

Read More

 జిల్లాకు జాతీయ అవార్డు సాధించాలి :  యోగితా రాణా

భద్రాద్రికొత్తగూడెం,వెలుగు : జాతీయ స్థాయిలో భద్రాద్రికొత్తగూడెం జిల్లాకు  అవార్డు తీసుకురావడమే లక్ష్యంగా ఆఫీసర్లు, ఉద్యోగులు పని చేయాలని కేంద్ర ప

Read More

ఆఫీసుల్లో ఐ ఫోన్లు మాత్రమే వాడండి.. ఆండ్రాయిడ్ వద్దు : మైక్రోసాఫ్ట్

ప్రపంచంలోనే అతి పెద్ద ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం తీసుకున్నది. చైనా దేశంలోని మైక్రోసాఫ్ట్ ఆఫీసుల్లో పని చేసే సిబ్బందికి సంచలన ఆదేశాలు ఇచ్చిం

Read More

బదిలీలకు గ్రీన్​ సిగ్నల్.. జూలై 5 నుంచి 20 వరకు షెడ్యూల్​

నాలుగేండ్లుగా ఒకేచోట పనిచేస్తున్న  ఎంప్లాయిస్​కు తప్పనిసరి బదిలీ వితంతువులు, స్పౌజ్, అనారోగ్యంతో  బాధపడుతున్న వారికి ప్రయారిటీ ఐద

Read More

బిల్ట్ సమావేశంలో రభస.. పీఎఫ్ ,నాన్ పీఎఫ్ లీడర్ల వాగ్వివాదం

మీటింగ్​కు హైకోర్టు లాయర్లు హాజరు  మంగపేట: ములుగు జిల్లాలోని మంగపేట మండలం కమలాపురం బిల్ట్ కార్మికులకు జరిగిన అన్యాయం పై నిర్వహించిన  

Read More

మీరు కూడానా : Yes Bankలో 500 మంది ఉద్యోగుల తీసివేత

ప్రముఖ ప్రైవేటు బ్యాంక్ యస్ ఉద్యోగులకు బిగ్ షాకిచ్చింది.  బ్యాంక్ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా ఖర్చుల తగ్గింపు కోసం 500 మంది ఉద్యోగులను తొల

Read More

ఈహెచ్​ఎస్​పై ఉత్తర్వులు ఇవ్వండి.. సర్కారుకు ఉద్యోగ సంఘాల జేఏసీ వినతి

హైదరాబాద్, వెలుగు: ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రభుత్వాన్ని కోరింది. మంగళవారం నాంపల్లిలోని టీఎన్జీవో భవన్ లో టీఎన్జీవో, టీజీవో

Read More

కోఠి నుంచి కొండాపూర్​కు.. కొత్తగా ఏసీ బస్ సర్వీసులు

హైదరాబాద్, వెలుగు: ఐటీ, ఇతర ఉద్యోగుల కోసం గ్రేటర్​ఆర్టీసీ అధికారులు కొత్త సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నారు. 127కె రూట్(కోఠి నుంచి కొండాపూర్)​లో సో

Read More

కొమురవెల్లిలో మల్లన్న ఆలయ ఉద్యోగుల లొల్లి

ఈవో ముందే కుర్చీలు లేపి కొట్టుకోబోయిన ఏఈవో, ఏఈ అడ్డుకున్న తోటి ఉద్యోగులు కొమురవెల్లి, వెలుగు : కొమురవెల్లి మల్లికార్జునస్వామి దేవాలయ ఉద్యోగు

Read More