fake seeds

నకిలీ విత్తనాలు ఇచ్చారని రైతుల ఆందోళన

బీర్కూర్​, వెలుగు:  బీర్కూర్​ కు చెందిన ‘మన గ్రోమోర్​’ లో తమకు నకిలీ విత్తనాలు ఇచ్చారని  మండల కేంద్రానికి చెందిన పలువురు రైతులు

Read More

నర్సంపేటలో నకిలీ సీడ్స్‌‌‌‌ అమ్ముతున్నారని ధర్నా

నర్సంపేట, వెలుగు : నకిలీ సీడ్స్‌‌‌‌ అమ్ముతున్నారంటూ వరంగల్‌‌‌‌ జిల్లా నర్సంపేట పట్టణంలోని రెండు షాపుల ఎదుట బుధ

Read More

అన్నదాతలను ఆదుకోవాలి : కూరపాటి శ్రావణ్

భారతదేశంలో ప్రస్తుతం వ్యవసాయ రంగం అనేక సవాళ్ళను ఎదుర్కొంటోంది. నకిలీ విత్తనాలు, నాసిరకం ఎరువులు, ముఖ్యంగా అతివృష్టి, అనావృష్టి వంటి వాటితో రైతులు అనేక

Read More

రైతులను ముంచిన నకిలీ విత్తనాలు

   పీఏసీఎస్ ద్వారా పంపిణీచేసిన సోయా సీడ్​     పంట ఎదుగు దశలో ఎండిపోతున్న సోయా 726 రకం     ఆందోళనలో అన్న

Read More

నకిలీ విత్తనాలతో మోసపోయామంటూ రైతుల ఆందోళన

సత్తుపల్లి, వెలుగు : నకిలీ విత్తనాలతో మోసపోయామంటూ మండలంలోని గంగారం గ్రామానికి చెందిన కొందరు రైతులు బుధవారం గంగారం సెంటర్ లో ఆందోళన చేశారు. స్థాని

Read More

మార్కెట్​లో నకిలీ విత్తనాలు.. మొద్దు నిద్రలో ఆఫీసర్లు

మొద్దు నిద్రలో టాస్క్​ఫోర్స్​ ఆఫీసర్లు సీడ్​ వ్యాపారులు, అగ్రికల్చర్​ ఆఫీసర్ల హస్తం!  కరీంనగర్ ​నుంచి జిల్లాలోని షాపులకు సప్లయ్  వ్

Read More

నకిలీ విత్తనాల విక్రయాలపై పోలీసుల ఉక్కుపాదం.. 3.35 టన్నుల నకిలీ విత్తనాలు స్వాధీనం

నకిలీ విత్తనాల విక్రయిస్తున్న వారిపై సైబరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మొపుతున్నారు.  తాజాగా మేడ్చల్ , రాజేంద్ర నగర్, చేవేళ్లలో నకిలీ విత్తనాలు అమ్ముత

Read More

2 కోట్ల విలువైన నకిలీ విత్తనాలు స్వాధీనం..15 మంది అరెస్టు

వరంగల్ జిల్లాలో నకిలీ విత్తనాల రాకెట్ గుట్టురట్టయ్యింది. నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న రెండు ముఠాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నకిలీ

Read More

రాష్ట్రంలో రైతులను నట్టేట ముంచుతున్న నకిలీ విత్తనాలు

పత్తి, సోయా, మిర్చి, కంది అన్నింట్లో నకిలీలే.. సబ్సిడీ సీడ్​ సప్లయ్ కి సర్కారు మంగళం  కలెక్షన్​ టూర్లుగా మారిన టాస్క్​ఫోర్స్​ తనిఖీలు

Read More

నకిలీ విత్తనాల ముఠా అరెస్ట్

హైదరాబాద్ లో నకిలీ పత్తి విత్తనాల ముఠా గుట్టురట్టయ్యింది. అంతర్రాష్ట్ర నకిలీ విత్తనాలు తయారు చేస్తున్న నిందుతులను బాలానగర్ ఎఓటీ, రాజేంద్రనగర

Read More

జనగామ జిల్లాలో వానాకాలం సాగు యాక్షన్‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌‌‌‌‌ రెడీ

మొత్తం 3.76 లక్షల ఎకరాల్లో సాగవుతుందని ఆఫీసర్ల అంచనా 1.90 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసే చాన్స్‌‌  84,741 టన్నుల ఎరువులకు ప్రపోజల్

Read More

నకిలీ విత్తనాలను అరికట్టేందుకు స్పెషల్ టీమ్స్

ఎల్ బీనగర్, వెలుగు: రాచకొండ కమిషనరేట్ పరిధిలో నకిలీ విత్తనాల సరఫరా, అమ్మకాలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీపీ డీఎస్ చౌహాన్ వ్యవసాయ శాఖ అధికార

Read More

ఆగని నకిలీలు.. రైతు ఫిర్యాదుతో వెలుగులోకి నకలీ మందుల వ్యాపారం

సంగారెడ్డి/సదాశివపేట, వెలుగు సంగారెడ్డి జిల్లాలో నకిలీ విత్తనాలు, ఎరువుల దందా ఆగడం లేదు.  కొందరు వ్యాపారులు పంటల సీజన్ మొదలు కాగానే విత్తనాలతో పా

Read More