
farmer
వేదాల ఆధారంగా కృష్ణ బియ్యం పండిస్తున్నకరీంనగర్ యువ రైతు
వేధాల ఆధారంగా కృష్ణ బియ్యాన్ని పండించి ఔరా అనిపిస్తున్నాడు కరీంనగర్ యువరైతు. ఆరోగ్యానికి సురక్షితమైన ఆహారంగా అనాదిగా పేరున్న కృష్ణ బియ్యాన్ని(నల్ల
Read Moreపొలంలో మహిళా రైతుకు వజ్రం దొరికింది
ఆరుగాలం కష్టపడి రైతన్న పంటలు పండిస్తాడు. మట్టినే నమ్ముకుంటాడు.. మట్టితోనే జీవనం చేస్తాడు. అలాంటి రైతుకు.. మట్టిలోనే మాణిక్యాలు దొరికితే.. ఆ ఆనందానికి
Read Moreరైతుకు ‘కరెంట్’ షాక్.. రెండు నెలలకు రూ. 3.71 కోట్ల కరెంట్ బిల్లు
వ్యవసాయం చేసే రైతుకు నెలకు మహా అంటే 2 వేలు బిల్లు వస్తుంది. కానీ, రాజస్థాన్లోని ఒక రైతుకు మాత్రం రెండు నెలలకు కలిపి రూ. 3.71 కోట్ల బిల్లు వచ్చింది. అ
Read Moreముసురు దెబ్బకు పెసర రైతు ఆగం
1.53 లక్షల ఎకరాలు వేస్తే లక్ష ఎకరాల్లో పంట నష్టం రాష్ట్రవ్యాప్తంగా పెసర రైతులకు రూ.400 కోట్ల లాస్ 11 రోజుల ముసుర్లకు చేన్లు నాశనం కోటి పెట్టుబడి పెట్
Read Moreపొలంలో నేతల పేర్లతో ప్యాడీ ఆర్ట్
ఎవరైనా గోడల మీదనో.. పేపర్మీదనో ఆర్వేట్ స్తారు. కానీ సిద్దిపేట జిల్లాచేర్యాల మండలం నాగపూర్లో మహేందర్ అనే రైతు పొలంలో నేతల పేర్లను వరి పైరుతో చిత్రించా
Read Moreరైతుపై లారీ ఎక్కించి హత్య చేసిన ఉదంతంలో….
బాధ్యులెవరు.. బలి పశువులెవరు..? చర్యలు కింది స్థాయి సిబ్బంది వరకే పరిమితం పెద్ద తలకాయలను తప్పిస్తున్నారనే ఆరోపణలు వీఆర్ ఏలు, వీఆర్ వోపై వేటుతో సరి ఇసు
Read Moreఇచ్చిన మాట నిలబెట్టుకున్నడు.. ట్రాక్టర్ పంపిన సోనూసూద్
చిత్తూరు: బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. చిత్తూరు జిల్లా కేవీపల్లి మండలం మహల్ రాజపురం రైతు నాగేశ్వరరావుకు ట్రాక్టర్ పంపా
Read Moreచిత్తూరు జిల్లా రైతుకు సోనూసూద్ సాయం
కాడెద్దులు కొనిస్తానని ట్వీట్ చిత్తూరు: లాక్డౌన్లో ఇబ్బంది పడ్డ వలస కూలీలకు బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఎంతో సాయం చేశారు. కష్టం అని ఎవరు నోరు తెరి
Read Moreభూమి ఇప్పించమని తహశీల్ధార్ కాళ్లు మొక్కిన రైతు
కొడిమ్యాల, వెలుగు: తన భూమిని తనకు ఇప్పించమని తహసీల్దార్ కాళ్ళు మొక్కిన సంఘటన జగిత్యాల జిల్లా కొడీమ్యాల మండల తహసీల్దార్ కార్యాలయంలో జరిగింది. వివరాల్లో
Read Moreబతికుండగానే చంపేసిన్రు: రైతు బంధుకు దూరమైన అన్నదాత
ఆసిఫాబాద్ వెలుగు: ఓ రైతు బతికుండగానే చనిపోయాడని అగ్రికల్చర్ ఆఫీసర్లు రికార్డు చేయడంతో రైతుబంధుకు దూరమయ్యాడు. ఏటా రైతు బంధు అందుకుంటున్న రైతు, ఈసారి రా
Read Moreబలవంతంగా పురుగుల మందు తాగించి..
భూ తగాదాల వల్ల ఓ వ్యక్తికి బలవంతంగా పురుగుల మందు తాగించిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపూర్ గ్రామానికి చెందిన అ
Read More