farmer

భూమి దక్కదని గుండె ఆగింది

రైతు పొలంలో టవర్​వేశారు సొరంగం తవ్వారు మళ్లీ కాలువ నిర్మాణంలో పోతున్న భూమి సిద్దిపేట రూరల్, వెలుగు: మిడ్ మానేర్ నుంచి మల్లన్న సాగర్ కు వెళుతున్న కాల

Read More

రైతు ప్రాణం తీసిన యూరియా కొరత

యూరియా కొరత ఓ అన్నదాత ప్రాణం తీసింది. సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో యూరియా కోసం లైన్లో నిలబడిన ఎల్లయ్య అనే రైతు ప్రాణాలు విడిచాడు. యూరియా కో

Read More

కరెంట్ షాక్ తో రైతన్న మృతి

వికారాబాద్,వెలుగు: కరెంట్ వైర్లు తగిలి ఓ పాడి రైతు, అతడి 3 బర్రెలు చనిపోయిన ఘటన వికారాబాద్ జిల్లాలో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. దోమ మండలం

Read More

పురుగుల మందు డబ్బాతో తహశీల్దార్ ఆఫీసుకు రైతు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ తహశీల్దార్ కార్యాలయం ముందు ఓ రైతు తీవ్ర నిరసన తెలిపాడు. పాత అంజనాపురం గ్రామానికి చెందిన బత్తుల మధు అనే రైతు తన వ

Read More

5 ఎకరాల రైతును 90 ఎకరాల భూస్వామిని చేసిన్రు

కేశంపేట, వెలుగు: రెవెన్యూ ఆఫీసర్ల తప్పుతో ఐదెకరాల రైతు 90 ఎకరాల భూస్వామిఅయ్యాడు. పెద్ద రైతులకు ఇంకా డబ్బులు రాలేదంటూ వ్యవసాయ అధికారులు రైతు బంధు ఆలస్య

Read More

ఎద్దుల్లేని ఎవుసం..తగ్గిపోతున్నపశుసంపద

రాష్ట్రంలో తగ్గిపోతున్న పశుసంపద సేద్యంలో పెరిగిన యంత్రాల వాడకం ఎడ్లు లేక.. ట్రాక్టర్లు దొరకక రైతుల ఇబ్బందులు భారీగా పెరిగిన సాగు ఖర్చు పట్టించుకోని స

Read More

ప్రభుత్వాలు చేయవని.. సొంతంగా వంతెన కట్టుకున్నాడు

మధ్యప్రదేశ్ లో ఓ రైతు ప్రభుత్వాలు, అధికారుల పనితీరుపై నిరసన తెలిపాడు. ఏళ్లుగా వానాకాలంలో ఏరు దాటేందుకు తాము ఇబ్బంది పడుతున్నా ఏ నాయకుడూ తమను పట్టించుక

Read More

చదువు లేకున్నా కలుపు తీసే మిషన్ తయారు చేసిన రైతు

మెదక్ జిల్లా: కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమేనని నిరూపించాడు ఓ రైతు. చదువు రాకున్నా తనకున్న టాలెంట్ తో పొలంలో కలుపు తీసే యంత్రాన్ని తయారు చేశాడు. తక్క

Read More

కృష్ణా ఫేజ్–1 పైపులైన్ కు బీటలు

రెండేళ్లుగా వృథా అవుతున్న సాగర్ నీరు లీకేజీ నీటితో వరి సాగు చేస్తున్న రైతు చోద్యం చూస్తున్నజలమండలి అధికారులు యాచారం, వెలుగు:  హైదరాబాద్ నగర ప్రజల దా

Read More

ఫారెస్ట్ ఆఫీసర్ల దౌర్జన్యం

పోడు రైతును కొట్టి  చీకటి గదిలో బంధించారు నర్సంపేట అటవీ ఆఫీసర్ల నిర్వాకం నర్సంపేట, వెలుగు : ఫారెస్టు అధికారులు పోడు రైతును విపరీతంగా కొట్టి,  చీకటి

Read More

పీఎం కిసాన్ పింఛన్: రైతుల వాటా నెలకు రూ.100

ప్రధానమంత్రి రైతు పింఛన్ పథకం కింద లబ్ధి పొందేందుకు రైతులు నెలకు 100 రూపాయలు  తమ వంతుగా జమచేయాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో వారికి 6

Read More

రవిశాస్త్రి కంటే ధోనీ ప్రభావశీలి : మాన్ సింగ్

వరల్డ్‌‌ కప్‌‌లో కోచ్‌‌ రవిశాస్త్రి కంటే మాజీ కెప్టెన్‌‌ ఎంఎస్‌‌ ధోనీనే జట్టుపై ఎక్కువ ప్రభావం చూపుతాడని 1983 ప్రపంచకప్‌‌ గెలిచిన టీమిండియా మేనేజర్‌‌

Read More

పట్టా పాస్ బుక్ లో తప్పులు.. రైతు ఆత్మహత్యాయత్నం

నారాయణపేట: కొత్త పాస్ బుక్ లో తనకు ఉండాల్సిన భూమి వివరాలు తక్కువగా వచ్చాయని ఆత్మహత్యాయత్నం చేశాడు ఓ రైతు. పాత పాస్ పుస్తకంలో 2 ఎకరాల 24 గుంటలు ఉండగా..

Read More