
farmer
భూమి దక్కదని గుండె ఆగింది
రైతు పొలంలో టవర్వేశారు సొరంగం తవ్వారు మళ్లీ కాలువ నిర్మాణంలో పోతున్న భూమి సిద్దిపేట రూరల్, వెలుగు: మిడ్ మానేర్ నుంచి మల్లన్న సాగర్ కు వెళుతున్న కాల
Read Moreరైతు ప్రాణం తీసిన యూరియా కొరత
యూరియా కొరత ఓ అన్నదాత ప్రాణం తీసింది. సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో యూరియా కోసం లైన్లో నిలబడిన ఎల్లయ్య అనే రైతు ప్రాణాలు విడిచాడు. యూరియా కో
Read Moreకరెంట్ షాక్ తో రైతన్న మృతి
వికారాబాద్,వెలుగు: కరెంట్ వైర్లు తగిలి ఓ పాడి రైతు, అతడి 3 బర్రెలు చనిపోయిన ఘటన వికారాబాద్ జిల్లాలో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. దోమ మండలం
Read Moreపురుగుల మందు డబ్బాతో తహశీల్దార్ ఆఫీసుకు రైతు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ తహశీల్దార్ కార్యాలయం ముందు ఓ రైతు తీవ్ర నిరసన తెలిపాడు. పాత అంజనాపురం గ్రామానికి చెందిన బత్తుల మధు అనే రైతు తన వ
Read More5 ఎకరాల రైతును 90 ఎకరాల భూస్వామిని చేసిన్రు
కేశంపేట, వెలుగు: రెవెన్యూ ఆఫీసర్ల తప్పుతో ఐదెకరాల రైతు 90 ఎకరాల భూస్వామిఅయ్యాడు. పెద్ద రైతులకు ఇంకా డబ్బులు రాలేదంటూ వ్యవసాయ అధికారులు రైతు బంధు ఆలస్య
Read Moreఎద్దుల్లేని ఎవుసం..తగ్గిపోతున్నపశుసంపద
రాష్ట్రంలో తగ్గిపోతున్న పశుసంపద సేద్యంలో పెరిగిన యంత్రాల వాడకం ఎడ్లు లేక.. ట్రాక్టర్లు దొరకక రైతుల ఇబ్బందులు భారీగా పెరిగిన సాగు ఖర్చు పట్టించుకోని స
Read Moreప్రభుత్వాలు చేయవని.. సొంతంగా వంతెన కట్టుకున్నాడు
మధ్యప్రదేశ్ లో ఓ రైతు ప్రభుత్వాలు, అధికారుల పనితీరుపై నిరసన తెలిపాడు. ఏళ్లుగా వానాకాలంలో ఏరు దాటేందుకు తాము ఇబ్బంది పడుతున్నా ఏ నాయకుడూ తమను పట్టించుక
Read Moreచదువు లేకున్నా కలుపు తీసే మిషన్ తయారు చేసిన రైతు
మెదక్ జిల్లా: కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమేనని నిరూపించాడు ఓ రైతు. చదువు రాకున్నా తనకున్న టాలెంట్ తో పొలంలో కలుపు తీసే యంత్రాన్ని తయారు చేశాడు. తక్క
Read Moreకృష్ణా ఫేజ్–1 పైపులైన్ కు బీటలు
రెండేళ్లుగా వృథా అవుతున్న సాగర్ నీరు లీకేజీ నీటితో వరి సాగు చేస్తున్న రైతు చోద్యం చూస్తున్నజలమండలి అధికారులు యాచారం, వెలుగు: హైదరాబాద్ నగర ప్రజల దా
Read Moreఫారెస్ట్ ఆఫీసర్ల దౌర్జన్యం
పోడు రైతును కొట్టి చీకటి గదిలో బంధించారు నర్సంపేట అటవీ ఆఫీసర్ల నిర్వాకం నర్సంపేట, వెలుగు : ఫారెస్టు అధికారులు పోడు రైతును విపరీతంగా కొట్టి, చీకటి
Read Moreపీఎం కిసాన్ పింఛన్: రైతుల వాటా నెలకు రూ.100
ప్రధానమంత్రి రైతు పింఛన్ పథకం కింద లబ్ధి పొందేందుకు రైతులు నెలకు 100 రూపాయలు తమ వంతుగా జమచేయాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో వారికి 6
Read Moreరవిశాస్త్రి కంటే ధోనీ ప్రభావశీలి : మాన్ సింగ్
వరల్డ్ కప్లో కోచ్ రవిశాస్త్రి కంటే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీనే జట్టుపై ఎక్కువ ప్రభావం చూపుతాడని 1983 ప్రపంచకప్ గెలిచిన టీమిండియా మేనేజర్
Read Moreపట్టా పాస్ బుక్ లో తప్పులు.. రైతు ఆత్మహత్యాయత్నం
నారాయణపేట: కొత్త పాస్ బుక్ లో తనకు ఉండాల్సిన భూమి వివరాలు తక్కువగా వచ్చాయని ఆత్మహత్యాయత్నం చేశాడు ఓ రైతు. పాత పాస్ పుస్తకంలో 2 ఎకరాల 24 గుంటలు ఉండగా..
Read More