Farmers protest

మాస్టర్ ప్లాన్పై ఆగని ఆందోళనలు..ఎమ్మెల్యే ఇంటి వద్ద నిరసన

జగిత్యాల టౌన్ మాస్టర్ ప్లాన్ పై ఆందోళన కొనసాగుతున్నాయి. మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలంటూ నర్సింగాపూర్ మహిళా రైతులు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇంట

Read More

కామారెడ్డి మాస్టర్ ప్లాన్.. తగ్గేదేలే అంటున్న రైతులు

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు కోసం రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని అన్నదాతలు అంట

Read More

మా భూములివ్వమంటూ మర్లవడ్డ రైతులు

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదం తీవ్రరూపం దాలుస్తోంది. కామారెడ్డి మున్సిపల్ మాస్టర్ ప్లాన్ను రద్దు చేయాలంటూ భూములు కోల్పోతున్న రైతులు కలెక్టరేట్ ముట

Read More

ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

భద్రాచలం, వెలుగు: భద్రాచలాన్ని మూడు పంచాయతీలుగా విభజిస్తూ సర్కారు ఇచ్చిన జీవో నెం.45ను రద్దు చేయాలని కోరుతూ ఆల్​పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన

Read More

వ్యవసాయ పనిముట్లపై జీఎస్టి ఎత్తివేయాలని రైతు సంఘాల డిమాండ్

భారతీయ కిసాన్ సంగ్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో కిసాన్ గర్జన నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఉన్న రైతు సంఘాలు, రైతు నాయకులు భారీ స్థాయిలో హాజర

Read More

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ముస్తాబాద్ వెలుగు : వరి కొనుగోళ్లు వెంటనే మొదలు పెట్టాలని మండలంలోని ఆవునూరు గ్రామ రైతులు గాంధీచౌక్ వద్ద శుక్రవారం రాస్తారోకో చేశారు. వరి కోతలు అయి పది

Read More

సింగరేణి పట్టించుకోలేదని నిర్వాసితుల ఆందోళణ

మేడిపల్లి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ పబ్లిక్ హియరింగ్ లో డిమాండ్ ప్లకార్డులతో నిరసన.. నినాదాలతో హోరెత్తిన సభ గోదావరిఖని, వెలుగు : సింగరేణి రామగ

Read More

ప్రభుత్వ హామీతో నిరసన విరమించిన రైతులు

హర్యానాలో రైతులు నిరసన విరమించారు. వరి ధాన్యాన్ని త్వరగా సేకరించాలని డిమాండ్ చేస్తూ 21 గంటల పాటు జాతీయ రహదారిని అన్నదాతలు దిగ్బంధించారు. అయితే ప్

Read More

సీఎం కేసీఆర్ రైతులను నిండా ముంచిండు

నీళ్లు, నిధులు, నియామకాలను కేసీఆర్ పూర్తిగా మరిచిపోయారని బీజేపీ జాతీయ కోర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు. ఢిల్లీలో ధర్నా చేసిన కాళేశ్వరం ము

Read More

 తక్కువ రేటుకు వడ్లు కొంటున్నారని  రైతుల ఆందోళన

నల్లగొండ జిల్లా: మిర్యాలగూడలోని శ్రీకర్ రైస్ మిల్ ముందు రైతులు ఆందోళనకు దిగారు. మిల్లర్లు  సిండికేట్ గా మారి  తక్కు

Read More

వడ్లు కొనమంటే ఢిల్లీ వెళ్లి ధర్నా డ్రామాలు

ఖమ్మం జిల్లా: రైతులు వడ్లు కొనమని అడుగుతుంటే.. పట్టించుకోకుండా ఢిల్లీ వెళ్లి ధర్నా డ్రామాలు ఆడుతున్నారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురా

Read More

పొలాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి రైతుల నిరసన

బోయినిపల్లి, గంగాధర, వెలుగు: కాళేశ్వరం అడిషనల్​ టీఎంసీ భూసేకరణ కోసం సర్వేకు వస్తే బడితె పూజ తప్పదంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి, కరీంనగర్ జిల

Read More

మాకు రిజర్వాయర్ వద్దు..మా భూములియ్యం

  మినిస్టర్​, సీఎంఓ సెక్రెటరీల టూర్​కు అడ్డు తగిలిన చిన్నోనిపల్లి గ్రామస్థులు  అప్పుడు రూ.70 వేలిచ్చి ఇప్పుడు పొమ్మంటే ఎట్లా అని ప్ర

Read More