Farmers protest
రైతుల సమస్యలు పరిష్కరిస్తేనే సీట్ల పంపకం
చండీగఢ్: పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్ కొత్త పార్టీని పెట్టనున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర భవిష్యత్ కోసం పోరాడుతూనే ఉంటామన్న కెప్టెన్..
Read Moreవిచారణకు హాజరైన మంత్రి కొడుకు ఆశిష్ మిశ్రా
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లఖీంపూర్ ఖేరీ కేసులో నిందితుడైన కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రాను యూపీ పోలీసులు క్రైమ
Read Moreలఖీంపూర్ లైవ్ అప్డేట్స్: బాధిత కుటుంబాలకు రూ.45 లక్షలు, ఒకరికి సర్కారు ఉద్యోగం
లక్నో: లఖీంపూర్ ఘటనలో చనిపోయిన రైతు కుటుంబాలతో యూపీ ప్రభుత్వం జరిపిన చర్చలు జరిపింది. బాధిత కుటుంబాలకు రూ. 45 లక్షల పరిహారం ఇవ్వాలని ప్
Read Moreనన్ను బలవంతంగా లాక్కెళితే కిడ్నాప్ కేసు పెడతా
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ కేంద్ర ప్రభుత్వంపై భగ్గుమన్నారు. మోడీ సర్కార్ రైతులను అణచివేస్తోందని ప్రియాంక సీరియస్ అయ్యారు. కేంద్ర
Read Moreకాళేశ్వరం బ్యాక్ వాటర్స్ బాధిత రైతులను ఢిల్లీ తీసుకెళ్తా
కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో రైతులు నష్టపోతున్నారన్నారు మాజీఎంపీ వివేక్ వెంకటస్వామి. ఇంజనీరింగ్ వైఫల్యంతోనే పొలాలు మునుగుతున్నాయన్నారు. క
Read Moreరైతు సమస్యలను చర్చలతో తేలుస్తారా?.. బుల్లెట్లతోనా?
న్యూఢిల్లీ: కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు దేశ రాజధానిలో నిరసనలను కొనసాగుతున్నాయి. రైతు సంఘాలకు, కేంద్ర ప్రభుత్వా
Read Moreహైవేపై ధాన్యం పోసి రైతుల నిరసన
వర్షాలు పడుతున్నా ధాన్యం కొనుగోలు చేయడంలేదని ఆవేదన తమ ధాన్యం వెంటనే కొలుగోలు చేయాలని డిమాండ్ ఒక పక్క వర్షాలు వస్తుంటే.. ప్రభుత్వం తమ ధాన్యాన
Read Moreరైతు ఉద్యమానికి ఆర్నెళ్లు పూర్తి
రైతులకు కనీస మద్దతు ధర లభించాలని కేంద్రం తీసుకొచ్చిన అగ్రిచట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మొదలైన రైతు ఉద్యమానికి నేటితో ఆరు నెలలు పూర్తయ్యాయి. దా
Read Moreరైతు సంఘాలు తల్చుకుంటే ఉద్యమాన్ని ఆపొచ్చు
గ్వాలియర్: కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధానిలో రైతులు నిరసనలను కొనసాగిస్తున్నారు. వీటిని పరిష్కరించేందుకు రైతు సంఘాలతో కేంద్రం పలుమార్ల
Read More5 గంటల పాటు హైవేపై ట్రాఫిక్ను అడ్డుకున్నరు
వంద రోజులు దాటిన రైతుల ఆందోళన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ బార్డర్లలో రైతులు చేస్తున్న ఆందోళన శనివారం నాటికి వంద రోజులు ద
Read Moreఅగ్రిచట్టాలపై రైతుల నిరసనలు: ఇయ్యాల్టితో 100 రోజులు
ఢిల్లీ బయట కేఎంపీ ఎక్స్ ప్రెస్ వేను బ్లాక్ చేస్తాం: రైతు సంఘాల ప్రకటన న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త అగ్రికల్చర్ చట్టాలను రద్దు చేయాలంటూ
Read Moreప్రశ్నించే యువత అంటే ప్రభుత్వానికి నచ్చట్లే
న్యూఢిల్లీ: కొత్త అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రైతులకు అండగా నిలిచిన యాక్టివిస్ట్ నోదీప్ కౌర్ను జైలులో వేసిన సంగతి తెలిసిందే. రీసెంట
Read More40 లక్షల ట్రాక్టర్లతో పార్లమెంట్ ఘెరావ్
సికర్: కొత్త అగ్రి చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోకపోతే పార్లమెంట్ను ఘెరావ్ చేస్తామని రైతు సంఘాల నేత రాకేశ్ తికాయత్ హెచ్చరించారు. రాజస్థాన్లోని సి
Read More