governor

రూల్స్కు విరుద్ధంగా పనిచేయమంటే ఎలా?

చెన్నై: సీఎం చెప్పినచోట సంతకం చేయడానికి తానేమీ రబ్బర్ స్టాంప్ కాదన్నారు గవర్నర్ తమిళిసై. చెన్నైలో కాఫీ టేబుల్ పుస్తకాలను ఆవిష్కరించిన ఆమె.. కొన్న

Read More

సూసైడ్ కేసులో మంత్రి పువ్వాడ అజయ్ని ఏ వన్గా చేర్చాలె

ఖమ్మం: రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ ని బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి డిమాండ్ చేశారు. ఖమ్మంలో సూసైడ్ చేసుకున్న బీజేపీ కార్యకర

Read More

లీడర్లు పట్టించుకోలేదనే.. జనం నా దగ్గరకు వస్తున్నారు

టీఆర్ఎస్ లీడర్ల ఆరోపణలు సరికాదు: గవర్నర్ తమిళిసై  ప్రజా సమస్యలను ఎమ్మెల్యేలు వింటే జనం నా దగ్గరకు ఎందుకు వస్తరు? గవర్నర్​ హోదాలో ఉన్న వ్యక

Read More

ప్రజల కోసం నిరంతరం పని చేస్తూనే ఉంటా

న్యూఢిల్లీ: ప్రజల కోసం నిరంతరం పని చేస్తూనే ఉంటానని రాష్ట్ర గవర్నర్ తమిళసై ఉద్ఘాటించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ... ప్రో

Read More

కేసీఆర్ అరెస్ట్ కావడం ఖాయం

హైదరాబాద్: సీఎం కేసీఆర్ అరెస్ట్ కావడం ఖాయమని కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం కేఏ పాల్ రాష్ట్ర గవర్నర్ తమిళిసై ని కలిశారు. అనంతరం మాట్లాడుతూ..

Read More

ప్రభుత్వంపై సీబీఐ ఎంక్వైరీ వేయాలి

మిల్లర్లు, దళారులు, ప్రభుత్వం కలిసే రూ. 2,600  కోట్ల విలువైన బియ్యాన్ని మాయం చేశారన్నారు. బియ్యం మాయం చేసిన ప్రభుత్వంపై సీబీఐ ఎంక్వైరీ వేయాలన్నార

Read More

ప్రభుత్వ తీరుపై గవర్నర్కు కాంగ్రెస్ నేతల ఫిర్యాదు

హైదరాబాద్: రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిశారు కాంగ్రెస్ నాయకులు. నిరుద్యోగం, 111జీవో, పంట అమ్మిన రైతులకు నష్ట పరిహారం, విద్యుత్ చార్జీల పెంపు, డ్రగ్స్, మ

Read More

మమ్మల్ని విధుల్లోకి తీస్కోవట్లే  

రాష్ట్రపతి, గవర్నర్లకు లెటర్లు రాసిన కాంట్రాక్ట్​ టీచర్లు భద్రాచలం, వెలుగు: హైకోర్టు చెప్పినా తమను విధుల్లోకి తీసుకోవట్లేదని, ఆత్మహత్య చేసుకున

Read More

గవర్నర్‌‌కు మళ్లీ అవమానం

భద్రాచలం వెళ్లిన తమిళిసైకి స్వాగతం పలకని జిల్లా కలెక్టర్, ఎస్పీ పట్టాభిషేకం వేడుకలోనూ కనిపించని ఆఫీసర్లు 48 గంటల సెలవులో  కలెక్టర్, ఎస్పీ,

Read More

రామయ్య పట్టాభిషేకంలో గవర్నర్‌ను పట్టించుకోని అధికారులు

భద్రాద్రిలో కల్యాణ రాముడి పట్టాభిషేకం వైభవంగా జరిగింది. సీతా సమేత శ్రీరాముడికి పట్టాభిషేకం నిర్వహించారు ఆలయ అధికారులు. ఈ సందర్భంగా సీతారాములకు పట్టువస

Read More

ఇవాళ భద్రాద్రికి గవర్నర్

హైదరాబాద్: భద్రాద్రిలో రేపు జరగబోయే శ్రీరామ పట్టాభిషేకానికి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరాజన్  హాజరుకానున్నట్లు రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి. కాగా

Read More

గవర్నర్ చట్ట పరిధి దాటి మాట్లాడుతున్నారు

హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పై రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇవాళ మరోసారి మండిపడ్డారు. గవర్నర్ రాజ్యాంగ పరమై

Read More