governor
బీజేపీకి మేలు చేసేందుకు కేసీఆర్ను గవర్నర్ విమర్శిస్తుండ్రు
హైదరాబాద్: కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించడం గవర్నర్ తమిళిసై కి ఫ్యాషన్ గా మారిందని, ఈ పద్ధతి కరెక్ట్ కాదని రాష్ట్ర మం
Read Moreకనీసం గవర్నర్ పదవికైనా గౌరవం ఇవ్వండి
హైదరాబాద్: తాను ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని, తన పని తాను చేసుకుంటూ వెళ్తానని రాష్ట్ర గవర్నర్ తమిళి సై అన్నారు. గవర్నర్ గా మూడేళ్లు పూర్తి చేసుకున్న సం
Read Moreగవర్నర్ కార్యాలయం రాజకీయాలకు అడ్డాగా మారింది
హైదరాబాద్: రాష్ట్రంలోని గవర్నర్ కార్యాలయం రాజకీయాలకు అడ్డాగా మారిందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశా
Read Moreబాసర ట్రిపుల్ ఐటీ పరిస్థితి చూసి చలించిపోయా
మహిళా గవర్నర్ ను అయినందుకు తనపై వివక్ష చూపించారని గవర్నర్ తమిళి సై అన్నారు. రాష్ట్ర గవర్నర్ గా తమిళిసై ఇవాళ్టితో మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు.
Read Moreసోరెన్ నివాసంలో అధికార కూటమి ఎమ్మెల్యేల సమావేశం
రాంచీ: జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ నివాసంలో అధికార కూటమి ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ పై అనర్హత వేటు వేయాలని కేంద్ర ఎన్నికల
Read Moreగవర్నర్ను కలిసిన వీహెచ్పీ, గణేశ్ ఉత్సవ్ సమితి నేతలు
హైదరాబాద్: రాష్ట్రాన్ని ఎంఐఎం పాలిస్తోందని వీహెచ్పీ, భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ్ సమితి నేతలు ఆరోపించారు. శక్రవారం రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసైని కలి
Read Moreనేడు కేయూ స్నాతకోత్సవానికి గవర్నర్ తమిళిసై
హన్మకొండ: ఇవాళ జరిగే కాకతీయ విశ్వవిద్యాలయ 22వ స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. స్నాతకోత్సవాన్న
Read Moreఆసక్తికరంగా మారిన గవర్నర్ తమిళిసై ఢిల్లీ టూర్
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. ఓ ప్రైవేటు కార్యక్రమం కోసం హస్తినకు వెళ్లినట్లు చెబుతున్నా ఆమె.. పలువురు కేంద్రమంత్రులను
Read Moreతెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నరు
రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసైని బీజేపి నేతలు కలిశారు. బండి సంజయ్ అరెస్ట్...ప్రజా సంగ్రామ యాత్ర అడ్డుకున్న తీరుపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు.
Read Moreబాసర ట్రిపుల్ ఐటీలో నిన్న మధ్యాహ్నం నుంచి పవర్ కట్
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో కరెంట్ లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిన్న మధ్యాహ్నం 12 గంటల నుంచి క్యాంపస్లో కరెంట్ లేదు. వి
Read Moreఉస్మానియా యూనివర్సిటీ మరిన్ని విజయాలు సాధించాలి
దేశంలోని యూనివర్సిటీల విభాగంలో ఉస్మానియా యూనివర్సిటీ 22వ ర్యాంక్ సాధించడం పట్ల వీసీ రవీందర్ను గవర్నర్ తమిళసై అభినందించారు. రాజ్భవన్లో గవర
Read Moreగవర్నర్ తమిళి సైతో షర్మిల భేటీ
హైదరాబాద్: గవర్నర్ తమిళి సైతో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల సోమవారం భేటీ అయ్యారు. సాయంత్రం 4 గంటలకు రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసిన షర్మిల... &
Read Moreఅంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కాన్వొకేషన్లో పాల్గొన్న గవర్నర్
యువత సవాళ్ళను ఎదుర్కోవడం లేదని..ప్రతి ఒక్కరు లక్ష్యాన్ని ఎంచుకుని ముందుకు సాగాలని గవర్నర్ తమిళసై సూచించారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కాన్వొకేష
Read More