governor
గవర్నర్ కామెంట్లపై మహారాష్ట్ర అసెంబ్లీలో రచ్చ
మహారాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే సభలో రచ్చ జరిగింది. ఛత్రపతి శివాజీపై గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ మహా వి
Read Moreకేసీఆర్కు మెంటల్ ఎక్కింది
హైదరాబాద్: రాష్ట్రంలో అభివృద్ధి లేదని తెలిసే సీఎం కేసీఆర్ గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభిస్తున్నారని తెలిపారు ఎమ్మెల్యే రాజాసింగ
Read Moreనల్లమల చెంచులపై రాజ్భవన్ ఫోకస్
పోషకాహార లోపంతో అంతరించిపోతున్న ఆదిమజాతి రెండు పెంటలను దత్తత తీసుకున్న గవర్నర్ సహకరించనున్న ప్రభుత్వ శాఖలు, రెడ్క్రాస్ నాగర్కర్నూల
Read Moreయువత ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి
చిన్న చిన్న విషయాలకు కుంగిపోవద్దు గవర్నర్ తమిళసై సౌందరాజన్ హైదరాబాద్: యువత ఉద్యోగం పొందే స్థాయి నుంచి ఉద్యోగం ఇచ్చే స్థాయికి ఎదగాలన్నా
Read Moreరాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ను అవమానించింది
కేసీఆర్ సంస్కారహీనుడు: ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హైదరాబాద్: గవర్నర్ మేడారం పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ఈటల రా
Read Moreజాతరలో రాజకీయాలు సరికాదు
రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మేడారంలోని సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారు. అతిపెద్ద ఆదివాసీ జాతరలో పాల్గొన్న ఆమె నిలువెత్తు బంగారం సమర్పించి అ
Read Moreబెంగాల్ గవర్నర్ పై దాఖలైన పిల్ ని కొట్టివేసిన కోల్కతా హైకోర్ట్
కోల్కతా: పశ్చిమ బెంగాల్ గవర్నర్ పై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని కలకత్తా హైకోర్ట్ కొట్టేసింది. రామ్ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో
Read Moreసమాజం కోసమే జీవించిన వ్యక్తి పద్మశ్రీ టీవీ నారాయణ
సంస్మరణ సభకు హాజరైన హర్యానా గవర్నర్ బండారు దత్తత్రేయ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తదితరులు హైదరాబాద్: సమాజ హితం కోసం జీవించిన గొప్ప వ్యక్తి పద్మ
Read Moreగిరిజనుల అభివృద్ధికి తోడ్పడాలె
గిరిజనులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలె : గవర్నర్ తమిళిసై హైదరాబాద్, వెలుగు: గిరిజనుల సమగ్రాభివృద్ధికి తోడ్పాటు అంద
Read Moreఅఖిలపక్ష సమావేశానికి బీజేపీ, అన్నాడీఎంకే డుమ్మా
మెడికల్ ఎంట్రన్స్ కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్టు నీట్ కు వ్యతిరేకంగా తమిళనాడు సీఎం స్టాలిన్ ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించారు.
Read MoreAP:రిటైర్మెంట్ 62 ఏళ్లు.. గవర్నర్ ఆమోదం
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ 62 ఏళ్లకు పెంపు ప్రతిపాదనకు గవర్నర్ బిశ్వభూషణ్ ఆమోద ముద్ర వేశారు. రాష్ట్ర మంత్రివర్గం చేసిన సిఫార
Read Moreగణతంత్ర స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
హైదరాబాద్: గణతంత్ర దినోత్సవ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్. కరోనాను భారత్ సమర్ధవంతంగా ఎదుర్కొందన్
Read Moreలోక్సభ స్పీకర్, గవర్నర్కు సంజయ్ లేఖ
బండి సంజయ్కు 14 రోజుల రిమాండ్ విధించిన కరీంనగర్ కోర్టు రాష్ట్ర సర్కారు తీరుపై బీజేపీ హైకమాండ్ సీరియస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారన్న
Read More