grama panchayat
100కు పైగా వీధి కుక్కల మృతి.. గ్రామ పంచాయతీ పనేనా..?
వీధి కుక్కలకు విషం పెట్టి చంపిన అమానవీయ ఘటన శామీర్ పేట్ మండలంలోని తుర్కపల్లిలో జరిగింది. ఈ ఘటనలో 100కు పైగా వీధి కుక్కలు మృతి చెందాయి. దీంతో చలించిన జ
Read Moreఇయ్యాల 47 పంచాయతీలకు అవార్డుల ప్రదానం
హైదరాబాద్, వెలుగు: వివిధ అంశాల్లో ఉత్త మ పనితీరు కనబర్చిన గ్రామ పంచాయతీలకు అవార్డులు దక్కాయి. శుక్రవారం రాజేంద్ర నగర్ లోని జయశంకర్ అగ్రికల్చర్ యూనివ ర
Read Moreవారం రోజులుగా నీళ్లు రావట్లేదని పంచాయతీ ఆఫీసుకు తాళం వేసి నిరసన
మాచారెడ్డి(కామారెడ్డి), వెలుగు: వారం రోజులుగా సరిపడా నల్లా నీళ్లు రావడం లేదని గురువారం మధ్యాహ్నం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలో కొందరు మహ
Read Moreమంత్రి ఆదేశంతో పంచాయతీ కార్యదర్శి సస్పెండ్
గ్రామంలో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోవడంపై మంత్రి ఆగ్రహం గ్రామ కార్యదర్శి సస్పెన్షన్ వేటు హనుమకొండ జిల్లా: ఐనవోలు మండలం నందనం గ్రామ పంచాయతీ కా
Read Moreచెరువు మట్టికి ఎక్కడ లేని డిమాండ్
సర్కారు నిర్లక్ష్యంతో దోచుకుంటున్న అక్రమార్కులు హైదరాబాద్ : చెరువుల్లో మట్టి కొన్ని పంచాయతీలకు, ప్రభుత్వానికి కోట్లు కురిపిస్తోంది. గతంలో మిషన
Read Moreమద్యం మత్తులో బూతులు తిడుతూ.. సెక్రటరీని కొట్టిన టీఆర్ఎస్ లీడర్
సూర్యాపేట జిల్లా: కోదాడ మండలం కాపుగల్లు పంచాయతీ జూనియర్ కార్యదర్శిపై దాడి చేశాడు టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు బాలెబోయిన పాపారావు. ఉపాధిహామీ పథకం విషయం
Read Moreఉదయం 11 దాటినా ఆఫీసుకు రాని సార్లు..!
యాదాద్రి భువనగిరి జిల్లా : ఉదయం పది గంటలకు విధులకు హాజరు కావలసిన అధికారులు, సిబ్బంది, సమయం దాటినా విధుల్లోకి రాలేదు. ఈ ఘటన యాదాద్రి జిల్లా
Read Moreటీఆర్ఎస్ పార్టీకి సర్పంచుల షాక్.. మూకుమ్మడి రాజీనామాలు
అధికార పార్టీకి ఒక్కసారిగా గ్రామ సర్పంచులు షాక్ ఇచ్చారు. గ్రామ స్థాయిలో సంక్షేమ పథకాలు సరిగా అమలు కాకపోవడం, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్
Read Moreపెట్రోల్ డబ్బాలతో వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన
నెక్కొండ, వెలుగు: గ్రామ పంచాయతీ భవనాన్ని తమ తండాలోనే నిర్మించాలంటూ నెక్కొండ మండలం అజ్మీరమంగ్యా తండాకు చెందిన గిరిజనులు సోమవారం వాటర్ఎక్కి నిరసన తెలి
Read Moreఏపీలో ముగిసిన నాలుగో విడత పంచాయతీ పోలింగ్
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో నాలుగో విడత పంచాయతీ ఎన్నికలు కొద్దిసేపటి క్రితం ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లోని 16 రెవెన్యూ డివిజన్లు, 161 మండలా
Read Moreఏపీలో ముగిసిన రెండో దశ పంచాయతీ పోలింగ్
అమరావతి: ఏపీలో పంచాయతీ ఎన్నికల రెండో విడుత పోలింగ్ ముగిసింది. రాష్ట్రంలోని 13 జిల్లాల పరిధిలో ఉన్న 167 మండలాల్లో ఇవాళ పోలింగ్ జరిగింది. 2,768 సర్పంచ్
Read Moreఏపీలో రేపు రెండో విడత పంచాయతీ ఎన్నికలు
ఉదయం 6.30 నుండి మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాల వెల్లడి అమరావతి: ఏపీలో శనివారం రెండో విడత పంచాయతీ ఎన్నికల
Read Moreఅచ్చెన్నాయుడు స్వగ్రామంలో టీడీపీ అభ్యర్థి గెలుపు
శ్రీకాకుళం: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నిమ్మాడ సర్పంచ్ స్థానానికి టీడీపీ బలపర్చిన అభ్యర్థి కింజరాపు సురేష్ గెలుపొందారు. అధికార వైసీపీ పార్టీ తరపున పోటీ
Read More