యాదాద్రి భువనగిరి జిల్లా : ఉదయం పది గంటలకు విధులకు హాజరు కావలసిన అధికారులు, సిబ్బంది, సమయం దాటినా విధుల్లోకి రాలేదు. ఈ ఘటన యాదాద్రి జిల్లాలో చోటుచేసుకుంది. మండల కేంద్రమైన వలిగొండ గ్రామ పంచాయతీలో ప్రతీరోజు ఉదయం 10 గంటలకు విధులకు రావాల్సిన అధికారులు..ఉదయం 10.50 అయినా ఆఫీసుకు రావడం లేదు. ఏదో ఒకరోజు అనుకుంటే పొరపాటే..కానీ ప్రతిరోజూ వారికి ఇష్టం వచ్చిన సమయానికి వచ్చి వెళ్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదైనా పని కోసం కార్యాలయానికి వచ్చిన ప్రజలు వేచి ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో జిల్లా కలెక్టర్.. ఉద్యోగులందరూ సమయానికి ఆఫీసుకు రావాలని ఆదేశించినప్పటికీ మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉదయం 11 దాటినా ఆఫీసుకు రాని సార్లు..!
- తెలంగాణం
- April 23, 2022
లేటెస్ట్
- వాయిదా పడ్డ సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్ర
- డ్రస్సింగ్ రూంలో రోహిత్ శర్మ ఏడుస్తూ.. వీడియో వైరల్
- Alia Bhatt Met Gala 2024: ఆలియాకే అందం తెచ్చిన చీర వెనుక 163 మంది కళాకారులు, 1905 గంటల శ్రమ
- viral video: రైలు ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు.. 3KM అలానే వెళ్లిన బోగీలు
- ఆర్ఎస్ఎస్ ముసుగులో బీజేపీ దేశాన్ని దోచుకుంటుంది: గడ్డం వంశీకృష్ణ
- బీజేపీలో పైరవీలకు చోటు లేదు..పనిచేసే వారికే గుర్తింపు : ధర్మపురి అర్వింద్
- కామారెడ్డి జిల్లాలో లక్ష మెట్రిక్ టన్నుల వడ్ల కొనుగోలు
- మే10న ప్రియాంక సభను సక్సెస్ చేయాలి
- మే 8న ఆర్మూర్ లో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో
- తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది బీఆర్ఎస్సే : ఎర్రబెల్లి
Most Read News
- SRH vs MI: ముంబైతో హై వోల్టేజ్ మ్యాచ్.. సన్ రైజర్స్ జట్టులో కీలక మార్పు
- పోతురాజు దినేష్ ఇక లేరు
- T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదేనా
- ఇయ్యాల, రేపు భారీ వర్షాలు .. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
- Airtel 84 రోజుల రీచార్జ్ ప్లాన్..Netflix సబ్స్క్రిప్షన్ ఉచితం..వివరాలిగో
- Beauty Tips : రోజ్ వాటర్.. మీ చర్మానికే కాదు.. జుట్టుకు మంచి చేస్తుంది..!
- తెలంగాణ సెట్ నోటిఫికేషన్ 2024 విడుదల
- 10 లక్షల మంది రైతులకు .. పీఎం కిసాన్ సాయం కట్
- గుడ్ న్యూస్ : మండే ఎండలకు బై బై.. వర్షాలు పడుతయ్ ఎంజాయ్..
- AC క్లీనింగ్ చిట్కాలు: మీ ఏసీ కూలింగ్ అవడం లేదా..ఇలా చేయండి