high court
ఖానామేట్ భూములు వారివే
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి ఖానామెట్లోని 26.16 ఎకరాల హక్కులు తమవేనంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్&
Read Moreమంత్రి కొప్పులకు సుప్రీంలో చుక్కెదురు
మంత్రి కొప్పులకు సుప్రీంకోర్టులో చుక్కెదురు వీవీప్యాట్లను లెక్కించకపోవడంపై గతంలో హైకోర్టుకెళ్లిన కాంగ్రెస్ అభ్యర్థి ఆ పిటిషన్ను తిరస్కరించాలన్
Read Moreతెలంగాణ హైకోర్టులో ఇవాళ కొత్త జడ్జిల ప్రమాణం
హైదరాబాద్, వెలుగు: హైకోర్టు కొత్త జడ్జిలు మంగళవారం ఉదయం 10.45కు ప్రమాణస్వీకారం చేయనున్నారు. వాళ్లతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ
Read Moreన్యాయ విచారణలో ప్రాసిక్యూటర్స్ కీలకం..
త్యాగాలకు విలువ లేని రోజుల్లో నడుస్తున్నాయని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరూ అందరి కోసం ఫైట్ చేయాలని ఆయన పి
Read Moreహైకోర్టు ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరించిన చీఫ్ జస్టిస్
సత్వర న్యాయం ద్వారా వచ్చే ఫలితాలు రానున్న రెండు, మూడు నెలల్లోనే ప్రజలు చూస్తారని హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ తెలిపారు. కరోనా సహా క్ల
Read Moreకింది కోర్టులో కేసు ఉంది ఇక్కడ విచారించలే
హైదరాబాద్, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన 3,900 గజాల జాగా కబ్జాపై దాఖలైన పిల్ విచారణను క్లోజ్ చేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది.
Read More121 జీవోను నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు
హైదరాబాద్, వెలుగు: వీఆర్వోలను ఇతర శాఖల్లోకి సర్దుబాటు చేసేందుకు రాష్ట్ర సర్కార్ జారీ చేసిన జీవో నంబర్121 అమలును హైకోర్టు నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చే
Read Moreలాయర్ హత్య కేసులో.. సర్కారుకు హైకోర్టు నోటీసులు
హైదరాబాద్, వెలుగు: ములుగులో అడ్వకేట్ మల్లారెడ్డి హత్య కేసులో కౌంటర్ పిటిషన్ వేయాలని సర్కార్&zwn
Read Moreవీఆర్వోల సర్దుబాటుపై సర్కారుకు హైకోర్టులో చుక్కెదురు
హైదరాబాద్: వీఆర్వోల సర్దుబాటు ప్రక్రియపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. వీఆర్వోల సంఘం వేసిన పిటిషన్ ను విచారించిన హైకోర్టు సీజే ఉజ
Read Moreహైకోర్టు న్యాయమూర్తిగా చాడ విజయ భాస్కర్రెడ్డి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా సిద్దిపేట జిల్లా దుబ్బాకకు చెందిన చాడ విజయ భాస్కర్రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర
Read Moreవీఆర్వోల బదిలీలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్ : తాము వెలువరించే తుది తీర్పుకు లోబడే వీఆర్వోల బదిలీలు ఉండాలని రాష్ట్ర సర్కారుకు హైకోర్టు స్పష్టం చేసింది. జీవో121ను సవాలు చేస్తూ ఖమ్మం జిల్
Read Moreన్యాయవాదులపై దాడులను అరికట్టాలె
హైదరాబాద్: న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని రాష్ట్ర హైకోర్టు న్యాయవాదులు డిమాండ్ చేశారు. ములుగు జిల్లాలో జరిగిన న్యాయవాది ములగుండ్ల మల్లారె
Read Moreసికింద్రాబాద్ రైల్వే అల్లర్ల కేసులో 16మందికి బెయిల్
హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద జరిగిన అల్లర్ల కేసులో నిందితులకు బెయిల్ మంజూరైంది. 16మంది నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Read More












