Hyderabad
ఫోన్ ట్యాపింగ్ కేసు.. నిందితులకు బెయిల్ ఇవొద్దన్న పోలీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టు విచారణ జరిగింది. కేసులో నిందితులుగా ఉన్న రాధా కిషన్ రావు, భుజంగ రావు, తిరుపతన్
Read Moreనామినేషన్ దాఖలు చేసిన పట్నం సునీత మహేందర్ రెడ్డి
మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పట్నం సునీత మహేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. తూముకుంట మున్సిపల్ పరిధిలోని మేడ్చల్ మల్కాజి
Read Moreఅవినీతి ఆరోపణలు వచ్చినందుకే పదవి నుంచి దించింది : పొన్నం
ప్రధాని మోదీ దేశంలో మత విధ్వేషాలు రెచ్చగొడుతున్నాని మండిపడ్డారు మంత్రి పొన్నం ప్రభాకర్. మోదీ పాలనలో అదాని, అంబానికి తప్ప.. సామాన్యుడికి న్
Read Moreతైవాన్లో భూకంపం..కుప్పకూలిన భవనాలు.. ఏప్రిల్ లోనే రెండుసార్లు
తైవాన్ ద్వీపాన్ని భూకంపం వణికిస్తోంది. తాజాగా తైవాన్లో సోమవారం (ఏప్రిల్23) భూకంపం సంభవించింది. తైవాన్లోని తూర్పు కౌంటీ హువాలియన్ లో 5.5 తీవ్రతతో భూమ
Read Moreఏప్రిల్ 24న తెలంగాణ ఇంటర్ ఫలితాలు
తెలంగాణలో ఇంటర్ ఫలితాలపై బోర్డు కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 24వ తేదీ ఉదయం 11 గంటలకు ఫలితాలను రిలీజ్ చేయనున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో వ
Read Moreసీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్
సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సవాల్ విసిరారు. ఆగస్టు 15 లోపు రూ. 39 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయకపోతే సీఎం పద
Read Moreమాధవీలతకు హగ్.. ఏఎస్ఐ సస్పెండ్
లోక్ సభ ఎన్నికల కోడ్ ఉల్లఘించిన పోలీస్ అధికారిణిపై వేటు పడింది. పాతబస్తీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న హైదరాబాద్ బీజేపీ ఎంపీ
Read Moreరేపు(ఏప్రిల్23) హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఎక్కడెక్కడంటే..
హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం (ఏప్రిల్ 23) నాడు హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని హైదరాబాద్ సీపీ కొకొత్త కోట శ్రీనివాస్రెడ్డి చెప్పారు.హను
Read Moreకవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్
ఢిల్లీ మద్యం పాలసీ - సీబీఐ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. మే 2 కు తీర్పును రిజర్వ్ చేసిన జడ్జి కావేరి బవేజ. కాసేపట్లో ఈడీ
Read Moreప్లాస్టిక్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్: నగరంలోని ఓ ప్లాస్టిక్ గోదాంలో అగ్ని ప్రమాదం సంభవించింది. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపేట్ ఏరియాలో ఓ ప్లాస్టిక్ గోదాం మంటలు చెలరే
Read Moreనెక్స్ట్ షెడ్యూల్ బిగిన్స్
రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘గేమ్ చేంజర్’. దిల్ రాజు నిర్మిస్తున్నారు. దాదాపు ఎనభై ఐదు శాతం షూటింగ్ పూర్తయింద
Read Moreమదర్సాకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు మిస్సింగ్
మెహిదీపట్నం, వెలుగు: .మదర్సా కు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు మిస్సింగ్ అయ్యారు. గోల్కొండ సీఐ సైదులు తెలిపిన ప్రకారం.. షేక్ సుభాన, ఫిరోజ్ దం
Read Moreకట్టమైసమ్మకు మంత్రి పొన్నం.. ఎల్లమ్మ ఆలయంలో డీకే అరుణ పూజలు
గండిపేట్,వెలుగు: బుద్వేల్ కట్ట మైసమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన ఆదివారం కనుల పండువగా జరిగింది. తెల్లవారుజామున నుంచే పూజలు ప్రారంభించారు. భక్త
Read More












