Hyderabad
తెలంగాణలో బీజేపీకి వచ్చేవి రెండు సీట్లే : సీఎం రేవంత్రెడ్డి
దేశవ్యాప్తంగా వచ్చేవి 240 లోపే.. పదేండ్లలో మభ్యపెట్టడం తప్ప మోదీ చేసింది ఏముంది?: సీఎం రేవంత్రెడ్డి బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ సుపారీ
Read Moreలిక్కర్ స్కాంపై నోరెత్తని గులాబీ లీడర్లు కూతురు పరామర్శకు వెళ్లని కేసీఆర్
ఈడీ టు సీబీఐ కస్టడీకి మారినా సైలెంట్ కాంగ్రెస్ టార్గెట్ గానే మాజీ మంత్రుల విమర్శలు లోక్ సభ ఎన్నికల్లో నెగెటివ్ అవుతుందనేనా? మెల్లిగా దూరమైన క
Read Moreగడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలి: మంత్రి శ్రీధర్ బాబు
పెద్దపల్లి: లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి
Read Moreకుత్బుల్లాపూర్లో వీధికుక్కల దాడిలో చిన్నారి మృతి
కుత్బుల్లాపూర్ పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో దారుణం జరిగింది. వీధి కుక్కల దాడిలో రెండున్నరేళ్ల చిన్నారి మృతి చెందింది. చిన్నారి మృతితో ఆ కుటుంబం
Read Moreఇది కదా రియల్ కేరళ స్టోరీ : ముస్లిం వ్యక్తిని కాపాడటానికి రూ.34 కోట్లు ఇచ్చిన జనం
కేరళ రాష్ట్రం.. కోజికోడ్.. అబ్దుల్ రహీం అనే వ్యక్తి సౌదీ అరేబియా వెళ్లాడు. అక్కడ ఓ షేక్ ఇంట్లో.. అతని కొడుకును చూసుకోవటానికి ఉద్యోగంలో చేరాడు. ఆ అబ్బా
Read Moreపసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. రాకెట్ వేగంతో దూసుకుపోతున్న బంగారం ధరలు భారీగా తగ్గాయి. గతకొన్ని రోజులుగా సామాన్యులకు.. బంగారం ధరలు అందని ద్రాక్షగా మారా
Read MoreTelangana History : హైదరాబాద్ లో అండమాన్ జైలు.. ఇది చూసే కాలాపానీ కట్టారు
కాలాపాని జైలు అనగానే చాలామందికి అండమాన్లోని సెల్యులార్ జైలు గుర్తుకు వస్తుంది. కానీ ఆ జైలుకన్నా సుమారు యాభై ఏళ్లముందే తెలంగాణలో అలాంటి జైలు ఉంది. అండమ
Read Moreనలుగురు కీలక నేతల ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్
ఫోన్ ట్యాపింగ్ లో మాజీ డీసీపీ రాధాకిషన్ రావ్ రిమాండ్ లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నలుగురు కీలక పార్టీ నేతల ఆదేశాలతో ఫోన్ ట్యాప్ చేసినట్లు రిమాం
Read Moreబండ్లగూడలో రెచ్చిపోయిన దొంగలు.. 16 తులాల బంగారం, వెండి ఆభరణాలు చోరీ
రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగిర్ కార్పొరేషన్ లో దొంగలు రెచ్చిపోయారు. బండ్లగూడలోని NFC కాలనీలో నవీన్ అనే వ్యాపారి ఇంటి తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్
Read Moreఅవినాష్ కాలేజీ ముందు ఏబీవీపీ లీడర్ల ఆందోళన
బషీర్ బాగ్, వెలుగు: ఇంటర్ స్టూడెంట్లకు వేసవి సెలవులు ఇవ్వకుండా, క్లాసులు నిర్వహిస్తున్నారంటూ ఏబీవీపీ నాయకులు శుక్రవారం సుల్తాన్ బజార్ లోని అవినాష్ కాల
Read Moreయాదాద్రిలో భక్తుల రద్దీ.. దర్శనానికి 3 గంటలు
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు క్యూ కట్టారు. శనివారం సెలవుదినం కావడంతో స్వామివారి దర్శనానికి భక్తుల తాకిడి పెరిగింది. తె
Read Moreనాగోలు డ్రైనేజీ నీళ్లతో ప్రజల ఇబ్బందులు
ఎల్బీనగర్ నియోజకవర్గం నాగోలు డివిజన్ అయ్యప్పనగర్ కాలనీలో దుర్భర పరిస్థితితులు నెలకొన్నాయి. వర్షాకాలంలో ఇండ్లను వరద ముంచెత్తుతుంటే.. మిగిలిన రోజుల్ల
Read Moreషాద్ నగర్ లో డబుల్ ధమాకా సాధిద్దాం: ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
షాద్ నగర్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించినట్టుగానే లోక్ సభ ఎన్నికల్లోనూ మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి విజయం అందించా
Read More












