Hyderabad

కమలంలో గ్రూపులు .. కేంద్ర మంత్రి పదవి కోసం ఇప్పటి నుంచే ఎత్తులు

సొంత పార్టీలో తమకు పోటీ  అనుకున్నోళ్లకు చెక్​ పెట్టే ప్రయత్నాలు పరిస్థితి తెలిసి షాక్​కు గురైన జాతీయ నాయకత్వం రాష్ట్ర నేతల తీరుపై అమిత్​

Read More

ఆర్ట్ టీచర్‌‌ పోస్టులకు తెలుగులోనూ పరీక్ష జరపాలి : హైకోర్టు

హైదరాబాద్‌‌, వెలుగు: నోటిఫికేషన్‌‌లో పేర్కొన్న విధంగా ఆర్ట్‌‌  టీచర్‌‌  పోస్టులకు తెలుగు భాషలో కూడా

Read More

షబ్బీర్ అలీ ఇంట్లో రంజాన్ వేడుకలు

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఇంట్లో గురువారం రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎ

Read More

బీసీలకు 46% రిజర్వేషన్లు కల్పించాలి: లక్ష్మణ్

హైదరాబాద్, వెలుగు: బీసీలకు 46% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిచాలని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ కె. లక్

Read More

కోర్టు కేసులపై కామెంట్లు చేస్తున్నరు : సుప్రీంకోర్టు

సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నరు అస్సాం ఎమ్మెల్యేకు కోర్టు ధిక్కరణ నోటీసులు కోర్టుకు హాజరు కావాల్సిందేనని ఆదేశాలు   న్యూఢిల్లీ

Read More

జోరందుకోని ప్రచారం.. ఎన్నికల క్యాంపెయిన్​పై మండుటెండల ఎఫెక్ట్

ఎండల భయంతో బయటకు రాలేకపోతున్న అభ్యర్థులు షెడ్యూల్​కు, పోలింగ్​కు చాలా గ్యాప్ ఉండడంతో తగ్గిన జోష్ ముందుగా ఎన్నికలున్న రాష్ట్రాలపైనే జాతీయ నేతల ద

Read More

ఎంసెట్​ కోచింగ్​ పేరిటసెకండ్ ​ఇయర్​ క్లాసులు చెప్తున్నరు

ముషీరాబాద్, వెలుగు: ఇంటర్​మీడియట్​కార్పొరేట్ కాలేజీలు రూల్స్​కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని బీసీ విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షులు వేముల రామకృష్ణ చె

Read More

పొలిటికల్ లీడర్లకు నోటీసులపై త్వరలో చెప్తం : సీపీ శ్రీనివాస్ రెడ్డి

ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు పారదర్శకంగా జరుగుతున్నది హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి వెల్లడి.. కేసుపై తొలిసారి స్పందించిన కమిషనర్ హైదరా

Read More

కాళేశ్వరం, ధరణి అవినీతిపైసీబీఐతో ఎంక్వైరీ జరిపించాలి : మహేశ్వర్ రెడ్డి

రిపోర్టులు పబ్లిక్ డొమైన్​లో పెట్టాలి హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం, ధరణిలో జరిగిన అవినీతిపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని బీజేపీ ఎల్పీ నేత ఏలేట

Read More

ఆ మూడు సీట్లపై అదే సస్పెన్స్

కాంగ్రెస్​లో తేలని ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ అభ్యర్థులు ఢిల్లీలో పార్టీ పెద్దలను  కలవకుండానే తిరిగొచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం అభ్యర్థ

Read More

అధికారంలోకి రాగానే హామీలు మరిచిన్రు: ధర్మపురి అర్వింద్

మెట్ పల్లి, వెలుగు: దశాబ్దాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ రైతులకు పట్టించుకోలేదని, రైతులతో పాటు ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ రైతుల దుష్మన్ పార్టీగా

Read More

ఆఫీసర్ల ఆదేశాలూ పట్టించుకోలే..

జనగామ అగ్రికల్చర్‌‌ మార్కెట్‌‌లో ఆగని ట్రేడర్ల దోపిడీ మద్దతు ధర కంటే రూ. 500 నుంచి రూ. 600 తక్కువకు కొనుగోలు ఆందోళనకు దిగిన

Read More

మైనార్టీల అభివృద్ధికి సర్కార్ కృషి

కోల్​బెల్ట్‌‌‌‌/గోదావరిఖని, వెలుగు: మత సామరస్యం కాపాడడంలో తెలంగాణ రాష్ట్రం.. దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని చెన్నూరు ఎమ్మెల్యే వివ

Read More