Hyderabad
వాల్మార్ట్ స్టోర్లో కాల్పులు.. అక్కడే ఆత్మహత్య చేసుకున్న షూటర్
ఒహియోలోని బీవర్క్రీక్లోని వాల్మార్ట్ దుకాణంలో నవంబర్ 20న సాయంత్రం (స్థానిక కాలమానం ప్రకారం) ఒక వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో దాద
Read Moreహైదరాబాద్ కోకాపేటలో పుష్ప 2 షూటింగ్ సెట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ పుష్ప ది రూల్(Pushpa the rule). క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్(Sukumar
Read Moreసిరాజ్ను కలిసిన కేంద్ర ఆర్థిక మంత్రి
వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి తర్వాత భారత ఆటగాళ్లు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్ ఈ ఓటమిని తట్టుకోలేక గ్రౌండ్ లోనే చి
Read Moreచూస్తుంటేనే ఒళ్లు వణుకుతుంది : అనకొండకు పట్టుకుని ముద్దు పెట్టుకున్నాడు
కొంతమంది చిన్న చిన్న పాములకే చాలా భయపడిపోతుంటారు. అలాంటిది ఓ వ్యక్తి మాత్రం ఏకంగా అనకొండతోనే ఆటలాడుకుంటున్నాడు. ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోకుండా ఒట్టి చే
Read Moreటన్నెల్ ఆపరేషన్ : 10 రోజుల తర్వాత 40 మంది ఇలా ఉన్నారు.. పైప్ ద్వారా లోపలికి కెమెరా
టన్నెల్ లో కార్మికులు చిక్కుకుని 10రోజులవుతోంది. దీంతో వారి కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. వాళ్లు బాగానే ఉన్నారని, పైప్ లైన్ ద్వారా ఫుడ్ పంపిస్తున్నామని
Read Moreబుజ్జగింపు రాజకీయాలే ఆ పార్టీ పాలసీ: మోదీ
ప్రజా సమస్యలు, రాష్ట్ర అభివృద్ధి ఏమాత్రం పట్టవు అవినీతి, వారసత్వ రాజకీయాలే వారికి ముఖ్యం రాజస్థాన్ ఎన్నికల ర్యాలీలో ప్రధాని ప్రసంగం
Read Moreపోటీ, పేరెంట్ల ఒత్తిడి వల్లే స్టూడెంట్ల సూసైడ్స్.. సుప్రీంకోర్టు కీలక కామెంట్
న్యూఢిల్లీ: పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం వెనక తీవ్రమైన పోటీ, తల్లిదండ్రుల ఒత్తిడే ప్రధాన కారణాలు అని సుప్రీంకోర్టు అ
Read Moreప్రజలను బానిసలుగ మారుస్తున్రు: ఖర్గే
అనూప్ గఢ్: ప్రధాని మోదీ ఓడరేవుల నుంచి విమానాశ్రయాల వరకు అన్నింటినీ "నియంత్రిస్తున్నారని" కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు.
Read Moreపేదలను బీజేపీ పట్టించుకోదు: ప్రియాంక
అజ్మీర్: బీజేపీ కుల, మతాల పేర్లు చెప్పి ఎన్నికల్లో ఓట్లు అడుగుతుందని..అభివృద్ధిని చూపి ఓట్లు అడిగే పరిస్థితిలో ఆ పార్టీ లేదని కాంగ్రెస్ అగ్రనేత ప్రియా
Read Moreకొత్త ఎక్సైజ్ పాలసీ మోసం: గెహ్లాట్
జైపూర్: కొత్త ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చి దేశ ప్రజలను కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తున్నదని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ విమర్శించారు. రాష్ట్రాలకు చెల్లించ
Read Moreదళితులను అవమానించిన కేసీఆర్ : కాంగ్రెస్ లీడర్లు ప్రీతమ్, పుష్పలీల
హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ పాలనలో దళితులపై దాడులు పెరిగాయని కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ ప్రీతమ్ అన్నారు. రాష్ట్రానికి సీఎం అయ్యే అర్హత ఉన్న దళిత ఎమ్మ
Read Moreబీజేపీ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ ప్రభుత్వ కుంభకోణాలపై దర్యాప్తు: కిషన్ రెడ్డి
జలయజ్ఞం పేరిట కాంగ్రెస్, కాళేశ్వరం పేరుతో కేసీఆర్ దోచుకున్నరు ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీఖులోపే జీతాలు ఇస
Read Moreబీఆర్ఎస్కు బుద్ధి చెప్తాం.. తెలంగాణ ఇంజనీరింగ్ స్టూడెంట్ జేఏసీ
ఖైరతాబాద్, వెలుగు: ఇంజనీరింగ్ స్టూడెంట్లకు తొమ్మిదిన్నరేండ్లుగా తీవ్ర అన్యాయం చేసిన బీఆర్ ఎస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని తెలంగాణ ఇంజనీరింగ్ స
Read More












