Hyderabad
రాష్ట్రీయ ఏక్తా దివస్.. 'రన్ ఫర్ యూనిటీ'ని ప్రారంభించిన అమిత్ షా
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్ ఖర్, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు పలువురు ప్రముఖులు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయన
Read Moreచంద్రబాబు బెయిల్ కండీషన్స్ : జనంలో తిరగకూడదు.. ఆస్పత్రికి మాత్రమే వెళ్లాలి
చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు.. అనారోగ్య కారణాలతో ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. సుదీర్ఘ వాదనల తర్వాత.. అనారోగ్యం దృష్ట్యా.. క
Read Moreబీజేపీ, బీఆర్ఎస్లను ఓడించాలి.. మద్యానికి, నోటుకు ఓటు అమ్ముకోవద్దు : ఆకునూరి మురళి
ఓట్లడగడానికి వచ్చే అభ్యర్థులను నిలదీయాలె సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ నేత చలపతిరావు నల్గొండ అర్బన్, వెలుగు : దేశం, రాష్ట్రంలో అవినీతి, నియంత
Read Moreఏసీబీకి చిక్కిన పరిశ్రమల శాఖ మేనేజర్
సిరిసిల్లలో రూ.13 వేలు తీసుకుంటూ పట్టుబడిన ఉపేందర్ రావు రాజన్న సిరిసిల్ల, వెలుగు : రాజన్న సిరిసిల్ల పరిశ్రమల శాఖ మేనేజర్ ఉపేందర్ సోమవారం ఏసీబీ
Read Moreనారాయణ కాలేజీలో టీచర్స్, యాజమాన్యం వేధింపులు.. ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్ చైతన్యపురి నారాయణ కాలేజ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోన్న మంచాల వైభవ్(16) సూసైడ్ నోట్ రాసి మీ
Read Moreసినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ కార్యదర్శి సుధాకర్ కారుపై దాడి
హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ కార్యదర్శి కాట్రగడ్డ సుధాకర్ ఇంటిపై సినీ మేనేజర్ హరినాథ్ దాడి చేశారు. ఆదివారం(అక్టో
Read Moreపటేల్ అచంచలమైన స్ఫూర్తిృ, దూరదృష్టి.. ఎప్పటికీ మార్గదర్శకమే : మోదీ
సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ దార్శనికతతో కూడిన రాజనీతిజ్ఞతను, దేశానికి ఆయన చేసిన సేవలను, అసాధారణ అంకితభావాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన జయంతి సందర్భంగా
Read Moreబెన్యూ నదిపై పడవ బోల్తా.. 70మందికి పైగా గల్లంతు
నైజీరియాలో జరిగిన ఓ భారీ పడవ ప్రమాదంలో దాదాపు 17 మంది మృతి చెందగా, 70 మందికి పైగా గల్లంతయ్యారు. స్థానిక అధికారుల ప్రకారం, పడవలో తారాబా రాష్ట్రంలోని ఆర
Read Moreబట్టలుతకడానికి వెళ్లి యువతి గల్లంతు
వనపర్తి జిల్లా పెబ్బేరులో ఘటన పెబ్బేరు, వెలుగు : వనపర్తి జిల్లా పెబ్బేరులో బట్టలుతకడానికి కాలువకు వెళ్లగా, అందులోకి జారిపడి ఓ యువతి గల్లంతైంది
Read Moreఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయి..ఒక ట్రిప్పుకు రూ. 60 వేల కమీషన్
లారీ క్యాబిన్లో స్పెషల్ బాక్స్ఏర్పాటు చేసి తరలిస్తున్న డ్రైవర్ అరెస్ట్ రూ.2 కోట్ల 25లక్షల విలువైన 710 కిలోల సరుకు సీజ్ హైదరాబాద్, వెల
Read Moreకొనసాగుతున్న నిలదీతలు.. ప్రచారంలో నేతలను నిలదీస్తోన్న ప్రజానీకం
ఆదిలాబాద్ జిల్లా జైనథ్లో ఎమ్మెల్యే జోగు రామన్నను నిలదీసిన యాదవ సంఘం మెదక్ జిల్లా శివ్వాయిపల్లిలో పద్మా దేవేందర్రెడ్డిపై మహిళల ఫైర్ ప
Read Moreతనిఖీల్లో వాహనదారులతో మర్యాదగా వ్యవహరించాలి : ప్రకాశ్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు : ఎన్నికల కోడ్ నేపథ్యంలో తనిఖీలు చేసే స్టాస్టిక్ సర్వేలెన్స్ టీమ్స్ (ఎస్ఎస్టీ) జనాలతో మర్యాదగా వ్యవహరించాలని ఎంసీసీ నోడల్ ఆఫీస
Read Moreలోకల్ పోలీసుల బదిలీలపై..ఎన్నికల కమిషన్ నజర్
పోలీస్ ట్రాన్స్ఫర్లలో చక్రం తిప్పిన పొలిటికల్ లీడర్
Read More












