Hyderbad
లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లు పోలింగ్ స్టేషన్ల దగ్గర క్యూ కట్టారు. తమ ఓటు హక్కును వినియోగి
Read Moreబీఆర్ఎస్ నేత క్రిశాంక్ కు బెయిల్ మంజూరు
నాంపల్లి కోర్టులో బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ కు ఊరట లభించింది. బెయిల్ మంజూరు చేస్తున్నట్టు నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది
Read Moreచల్లబడిన వాతావరణం.. మూడు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు..
తెలంగాణలోని వాతావరణం చల్లబడింది. ఎండల నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హై
Read Moreఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ తేదీల్లో మార్పు
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నిర్ణయం హైదరాబాద్, వెలుగు: ఇంటర్సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్మారింది. పరీక్షా తేదీలను పూర్తిగా ఇంట
Read Moreజూబ్లీహిల్స్ లో బెంజ్ కారు బీభత్సం.. ఇదే చోట గతంలో బౌన్సర్ తారక్ మృతి
హైదరాబాద్ లో తృటిలో పెను ప్రమాదం తప్పింది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన బెంజ్ కారు అదుపు తప్పి ట్రాన్స్ ఫారంను
Read Moreఐపీఎల్ టికెట్ల వివాదం.. ఉప్పల్ స్టేడియం దగ్గర ఉద్రిక్తత
ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ టికెట్ల అమ్మకాల వివాదం మరింత ముదురుతోంది. అమ్మకాల్లో హెచ్ సీఏ బ్లాక్ దందా కొనసాగుతోందని ఉప్పల్ స్టేడియం ముందు ఆందోళన చే
Read Moreమాదాపూర్ పీఎస్లో .. ఏసీబీ వలలో ఎస్సై, రైటర్
మాదాపూర్, వెలుగు: రూ.30వేలు లంచం తీసుకుంటూ మాదాపూర్ పీఎస్లో పనిచేస్తున్న ఎస్సై, రైటర్ ఏసీబీకి చిక్కారు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్బాబు, బాధితుడు తెలిపిన వి
Read Moreకేబుల్ బ్రిడ్జిపై హిట్ అండ్ రన్ .. సెల్ఫీలు దిగుతుండగా ఢీకొట్టిన కారు
ఓ యువకుడు మృతి, మరొకరికి గాయాలు తరచూ యాక్సిడెంట్లు జరుగుతున్న పట్టించుకోని పోలీసులు మాదాపూర్, వెలుగు: మాదాపూర్ లో కేబుల్బ్రిడ్జిపై రోజురోజు
Read Moreహైదరాబాద్ సిటీలో.. పన్నులు కట్టనోళ్ల ఆస్తులు జప్తు చేస్తున్న GHMC
హైదరాబాద్ సిటీలో ట్యాక్స్ కలెక్షన్ పై జీహెచ్ఎంసీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. టాక్స్ కట్టని వాళ్ల ఆస్తులను జప్తు చేస్తోంది. ఇప్పటివరకు 4
Read Moreమార్చి 12న తెలంగాణ కేబినెట్ భేటీ
హైదరాబాద్, వెలుగు: ఈ నెల 12వ తేదీన సెక్రటేరియెట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన స్టేట్ కేబినెట్ భేటీ కానుంది. మంత్రివర్గం సమావేశంలో పలు కీలక నిర్ణయాల
Read Moreఆపరేటర్ల తప్పులతో..గృహజ్యోతికి తిప్పలు!
ప్రజాపాలన అప్లికేషన్ల ఆన్లైన్ ఎంట్రీలో
Read Moreఘట్కేసర్-లింగంపల్లి మధ్య ఎంఎంటీఎస్ సర్వీసులు.. టైమింగ్స్ ఇవే
ఘట్కేసర్ ప్రాంత వాసులకు గుడ్ న్యూస్.. 2024, మార్చి 6వ తేదీ బుధవారం నుంచి ఘట్ కేసర్ టు లింగంపల్లికి ఎంఎంటీఎస్ సర్వీలు అందుబాటులోకి రానున్నాయి. మార్చి
Read Moreకంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
సికింద్రాబాద్ కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే బిక్కి మచ్చేందర్ రావు (95) కన్నుమూశారు. అల్వాల్ లోని తన స్వగృహంలో వృద్ధాప్యంతో తుది శ్వాస వ
Read More