Hyderbad
బండి సంజయ్ నల్ల పిల్లుల వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్
హైదరాబాద్: తాంత్రికుడి సలహాతో కేసీఆర్ ఫాంహౌజ్ లో నల్ల పిల్లులతో క్షుద్ర పూజలు చేస్తున్నారన్న బండి సంజయ్ వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరక
Read Moreరెడ్డి కార్పొరేషన్ కోసం రెడ్డి జాగృతి డిమాండ్
హైదరాబాద్: రాష్ట్రంలోని రెడ్డి సామాజిక వర్గ ప్రజల కోసం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మాధవ రెడ్డి, అధ్యక్షుడు అ
Read More317 జీవోను ఎత్తివేయాలంటూ స్టేట్ స్పౌస్ ఫోరమ్ డిమాండ్
హైదరాబాద్: 317 జీవోను ఎత్తివేయాలంటూ స్టేట్ స్పౌస్ ఫోరమ్ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం హైదర్ గూడలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. 317 జీవో కా
Read Moreబీఆర్ఎస్ కు జెండా లేదు... ఎజెండా లేదు
హైదరాబాద్: దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి బీఆర్ఎస్ తో ఎన్నికలకు రావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేసీఆర్ కు సవాలు విసిరారు. గురువారం హైదరా
Read Moreసుఖ సంతోషాలతో బతుకమ్మ పండుగ జరుపుకోండి
హైదరాబాద్: సద్దుల బతుకమ్మ సందర్భంగా సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రం సుఖశాంతులతో వర్ధిల్లాలని సీఎం దుర్గామా
Read Moreజీహెచ్ఎంసీలో సూపర్ వైజర్ల ఆగడాలు
హైదరాబాద్: జీతాలియ్యమంటే తమను వేధిస్తున్నారని జీహెచ్ఎంసీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతాలియ్యాలని అడిగినందుకు తమను ఎస్ఎఫ్ఏలు బూతులు తిడుతు
Read Moreఏపీ ఉద్యోగులను తప్పుపట్టిన టీఎన్జీవో నేతలు
హైదరాబాద్, వెలుగు: మంత్రి హరీశ్ రావుపై ఏపీ మంత్రులు, ఉద్యోగ సంఘం నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు చేసిన విమర్శలను ఖండిస్తున్నామని టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు
Read Moreగాంధీజీ బాటలో మోడీ నడుస్తున్నరు
హైదరాబాద్: గాంధీ మహాత్ముడు చూపిన బాటలో నడుస్తూ ప్రధాని మోడీ దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ
Read Moreఎస్ఎన్డీపీ కోసం రూ.985 కోట్లు కేటాయించినం
హైదరాబాద్: ఎస్ఎన్డీపీ కార్యక్రమంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నీ అసత్యాలే చెప్పారని రాష్ట్ర మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఒక్క ఏరియాలో జరిగిన
Read Moreతెలంగాణ సంస్కృతికి కేంద్రం పెద్ద పీట వేస్తోంది
హైదరాబాద్: బతుకమ్మ పండుగను దేశవ్యాప్తంగా నిర్వహిస్తన్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బంజారాహిల్స్ సాగర్ సొసైటీలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించ
Read Moreప్రపంచ శాంతి సభను విజయవంతం చేయండి
హైదరాబాద్: అక్టోబర్ 2న జింఖానా గ్రౌండ్ లో ప్రపంచ శాంతి మహాసభలు నిర్వహిస్తున్నామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. మొత్తం 28 దేశాల
Read Moreబీసీ రిజర్వేషన్లను 50 శాతానికి పెంచాలె
హైదరాబాద్: బీసీ రిజర్వేషన్లను 50 శాతానికి పెంచాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యానగర్
Read More‘టిమ్స్’ బరిలో మేఘా, ఎల్అండ్టీ, డీఈసీ ఇన్ ఫ్రా
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్లోని అల్వాల్, సనత్ నగర్, ఎల్బీ నగర్ (గడ్డి అన్నారం)లో నిర్మించనున్న మూడు టిమ్స్ ప్రభుత్వ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ టెం
Read More