IMD
రాష్ట్రంలో మరో మూడు రోజులు భారీ వర్షాలు
రాష్ట్రంలో మరో మూడు రోజు భారీ నుంచి అతిభారీ వర్షాలు ఉంటాయని వాతావరణశాఖ తెలిపింది. ఇవాళ, రేపు ఉరుములతో వర్షాలు కురిసే చాన్స్ ఉందన్నారు అధికారులు. నిజామ
Read Moreవచ్చే రెండు నెలలు మస్తు వానలు
ఐఎండీ అంచనా న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఈ నెల, వచ్చే నెలలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే చాన్స్&zwnj
Read Moreదేశ వ్యాప్తంగా మూడు రోజులు భారీ వర్షాలు
రాబోయే మూడు, నాలుగు రోజులు భారీ వర్షాలు పడనున్నాయని భారత వాతావరణ శాఖ (IMD) ఇవాళ(సోమవారం) తెలిపింది. వాయువ్య మధ్యప్రదేశ్లో వర్షాలు తగ్గనున్నాయని
Read Moreహైదరాబాద్కు రెడ్ అలర్ట్.. వచ్చే 24 గంటలు భారీ వర్షాలు
హైదరాబాద్: రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. మేడ్చల్ మల్కాజిగిరి, యా
Read Moreరెండ్రోజుల్లో పాక్ నుంచి దేశంలోకి వడగాడ్పులు
న్యూఢిల్లీ: రానున్న రెండ్రోజుల్లో దేశంలోని ఏడు రాష్ట్రాల్లో వడగాడ్పుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) తెలిపింది. పాకిస్
Read Moreముంబైలో ఆగని వర్షాలు.. సిటీ మొత్తం ఆరెంజ్ అలర్ట్
ముంబై సిటీని వర్షాలు వదలడం లేదు. నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే ముంబై సిటీ మునిగిపోయింది. లోతట్టు ప్రాంతాలన్నీ వరదనీటిలోనే అల్లాడుతున
Read Moreఈసారి కాలం మంచిగైతది
మామూలు కన్నా ఎక్కువ వానలు పడతాయన్న ఐఎండీ దేశమంతటా 101% వర్షపాతం నమోదవుతుందని అంచనా రాష్ట్రంలోనూ మంచి వానలే: హైదరాబాద్ వాతావరణ కేంద్రం
Read Moreఈ ఏడాది సాధారణ వర్షపాతం
ఈ ఏడాది వర్షాలపై భారత వాతావరణ విభాగం (IMD) గుడ్ న్యూస్ చెప్పింది. ఈసారి రుతుపవనాల రాక ఆలస్యమైనా సాధారణ వర్షపాతం నమోదవుతుందని ప్రకటించింది. నైరుత
Read More3న కేరళకు నైరుతి రుతుపవనాలు
హైదరాబాద్, వెలుగు : జూన్ 3వ తేదీన నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించే చాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ర
Read Moreదూసుకొస్తున్న యాస్ తుఫాన్
యాస్ తుఫాన్ క్రమంగా బంగాళాఖాతం తీరంవైపు దూసుకొస్తోంది. మరో 12 గంటల్లో అతితీవ్ర తుపానుగా మారనున్నట్లు వాతావరణశాఖ హెచ్చరించింది. తూర్పు, మధ్య
Read Moreదూసుకొస్తున్న యాస్ తుఫాన్
న్యూఢిల్లీ: బంగాళాఖాతంలో ఏర్పడుతున్న సైక్లోన్ ‘యాస్’ విషయంలో అలర్ట్గా ఉండాలని కేంద్ర సంస్థలు, ఒడిశా, బెంగాల్ రాష్ట్రాల అధికారులను ప్
Read Moreఈసారి ఎండలు మామూలుగా ఉండవట
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఎండలు మండిపోనున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. దేశంలోని చాలా చోట్ల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ హెచ్చరించింది.
Read More