India

12 జీబీ ర్యామ్​తో ఐకూ నియో 9 ప్రో

హైదరాబాద్, వెలుగు: స్మార్ట్​ఫోన్​ మేకర్​ఐకూ భారతదేశంలో ఐకూ నియో 9 ప్రోని స్నాప్‌‌డ్రాగన్ 8 జెన్​ 2 చిప్‌‌సెట్‌‌తో లాంచ్​

Read More

వార ఫలాలు ( సౌరమానం) ఫిబ్రవరి 25 నుంచి మార్చి 2 వరకు

మేషం కార్యక్రమాలు సకాలంలో పూర్తి. అనుకున్న ఆదాయం సమకూరుతుంది. కొత్త విషయాలు తెలుస్తాయి. విద్యార్థుల ప్రయత్నాలు సఫలం. ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి

Read More

ఒక్క నెలలో .. అయోధ్య రాముడికి రూ.25 కోట్ల విరాళాలు

ఈ ఏడాది జనవరిలో ప్రారంభమైన  అయోధ్య రామాలయాన్ని దర్శించుకునేందుకు భక్తులు పొటెత్తుతున్నారు. బాల రాముడిని దర్శించుకుని విరాళాలు  అందజేస్తున్నా

Read More

ఇగ్నోలో ఆన్‌లైన్ అగ్రికల్చర్ కోర్సులు.. ఇలా అప్లై చేసుకోండి

ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (ఇగ్నో) ఆన్‌లైన్ అగ్రికల్చర్ కోర్సులను ప్రారంభించింది, అండర్ గ్రాడ్యుయేట్ (UG), పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) కో

Read More

5 నిమిషాల్లో మూడు చావులు.. ఒకే కుటుంబంలో ఒకే టైంలో..

ఒక ఇంట్లో ఒకరు చనిపోయారంటేనే తట్టుకోవడం కష్టం.. ఆ మనిషిని మరిచిపోవడానికి కొన్ని సంవత్సరాల టైమ్ పడుతుంది.  అలాంటింది ఒకే రోజు ఒకే ఇంట్లో ముగ్గురు

Read More

కానిస్టేబుల్ పరీక్ష పేపర్ లీక్.. రద్దు చేసిన ప్రభుత్వం

సీఎం  యోగి ఆదిత్యనాథ్ కీలక ప్రకటన చేశారు.  పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో యూపీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్-2023ని రద్ద

Read More

రైతులు కీలక ప్రకటన.. ఢిల్లీ చలో మార్చ్‌ వాయిదా

ఫిబ్రవరి 29 వరకు డిల్లీ చలో పాదయాత్రను నిలిపివేస్తున్నట్లు రైతులు శుక్రవారం ప్రకటించారు.నిరసనలో ఉన్న రైతులకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య ప్రతిష్టంభన కొ

Read More

రూ. 300 కోట్ల డ్రగ్స్ పట్టివేత..తొమ్మిది మంది అరెస్ట్

గుజరాత్ లో పెద్దఎత్తున డ్రగ్స్ పట్టుబడింది. సుమారు 50 కిలోల హెరాయిన్ ను గిర్ సోమనాథ్ పోలీసులు సీజ్ చేశారు. ఈ డ్రగ్స్ విలువ 3వందల కోట్ల పైగా ఉంటుందన్నా

Read More

పట్టుకున్న పులిని.. బూటు కాళ్లతో తొక్కి చంపిన పోలీసులు

ఉత్తరప్రదేశ్‌లో పోలీసులు ఓ చిరుతుపులిని  అదుపు చేసే క్రమంలో అది ఊపిరాడక మృత్యువాత పడింది.  సంభాల్‌లోని రసూల్‌పూర్ ధాత్రా

Read More

బ్లడ్ గ్రూప్ మారింది.. నిమిషాల్లోనే చనిపోయాడు

రాజస్థాన్ లో దారుణం జరిగింది. ఓ వ్యక్తికి కావాల్సిన బ్లడ్ గ్రూప్ కు బదులుగా మరో బ్లడ్ గ్రూప్ రక్తాన్ని ఎక్కించారు.  కాసేపటికే  అతను మరణించాడ

Read More

పంజాబ్ సీఎం కీలక ప్రకటన .. ఆ రైతు కుటుంబానికి రూ.కోటీ, ప్రభుత్వ ఉద్యోగం

పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ కీలక ప్రకటన చేశారు.  క‌న్నౌరి బోర్డర్ వద్ద జ‌రిగిన కాల్పుల్లో మృతిచెందిన రైతు శుభ్‌క‌ర‌ణ్

Read More

డీల్ ఓకే.. మహారాష్ట్రలో 9 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ!

మహారాష్ట్రలో కాంగ్రెస్,మహా వికాస్‌ ఆఘాఢీ కూటమితో చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తుంది.  కాంగ్రెస్ 9 స్థానాల్లో,  మిత్రపక్షాలు 39 స్

Read More