India

సీఎం పదవి వద్దనుకున్నా.. నన్ను వదలడం లేదు : అశోక్ గెహ్లాట్

రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.  సీఎం పదవి నుంచి తప్పుకుందామని ఉన్నా ఆ పదవి తనను వదలడం లేదన్నారు.  ఢిల్లీలో విలే

Read More

జర్నలిస్ట్ సౌమ్య హత్య కేసు.. ఢిల్లీ కోర్టు కీలక తీర్పు

2008లో జరిగిన జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్‌ హత్యకేసులో ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఈ కేసులో మొత్తం  ఐదుగురు నిందుతులను దోషుల

Read More

2023 వరల్డ్ కప్ విజేత భారత్ కాదు.. మేమే గెలుస్తాం..: అందాల భామ జోస్యం

వన్డే ప్రపంచకప్ 2023 ప్రారంభమై దాదాపు రెండు వారాలు పూర్తి కావస్తోంది. ఈ పక్షం రోజుల్లో  మూడు నాలుగు మ్యాచ్‌లు మినహా అన్నీ ఏకపక్షంగా సాగిపోయా

Read More

ఛత్తీస్‌గఢ్ ఎన్నికల పోలింగ్ తేదీని మార్చండి.. ఈసీకి ఆప్ లేఖ

ఛత్తీస్‌గఢ్ ఎన్నికల పోలింగ్ తేదీని మార్చాలని అభ్యర్థిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ బుధవారం భారత ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఛత్ పండుగ నేపథ్యంలో పోలింగ్

Read More

వీకే సక్సేనా కీలక నిర్ణయం.. కశ్మీర్‌ వలస కుటుంబాలకు రిలీఫ్‌ పెంపు

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కీలక నిర్ణయం తీసుకున్నారు.  దేశ రాజధానిలోని కాశ్మీరీ వలస దారులకు అడహాక్ మంత్లీ కింద ఆయా కుటుంబాలకు  

Read More

రైతులకు శుభవార్త : అన్ని పంటలకు గిట్టుబాటు ధర పెంచిన కేంద్రం

కేంద్ర క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ, రైల్వే ఉద్యోగులతో పాటు రైతులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది.  ఉద్యోగులకు 4 శ

Read More

కొత్త రాజకీయ సంస్కృతిని నెలకొల్పుతాం : పురుషోత్తం

సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ వ్యవస్థాపకుడు పురుషోత్తం   బషీర్​బాగ్, వెలుగు :  సామాన్యుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, కొత్త రాజ

Read More

హిస్టరీ : ఊటీ రైల్వేస్టేషన్ కు 115 ఏళ్లు

ఊటీ .. అందరూ ఒక్కసారైనా చూడాలనుకునే ప్రదేశం..  తమిళనాడు రాష్ట్రం, నీలగిరి జిల్లా, నీలగిరి పర్వతాలపై నెలకొని ఉన్న ఈ ఊటీ అద్భుతమైన పర్యాటక ప్రదేశాల

Read More

యోగి ఆదిత్యనాథ్‌.. దీపావళి గిప్ట్.. గ్యాస్‌ సిలిండర్‌ ఫ్రీ

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సీఎం  యోగి ఆదిత్యనాథ్‌ గుడ్ న్యూస్ చెప్పారు.  రాష్ట్రంలో ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్‌ కనెక్షన్లు ఉన్న

Read More

కాంగ్రెస్ మేనిఫెస్టో : రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌.. రూ.2 లక్షల రుణమాఫీ

రాబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం  మధ్యప్రదేశ్ లోని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేసింది.  106 పేజీలతో కూడిన  ఎన్నిక

Read More

2040 నాటికి భారతీయుడిని చంద్రుడి పైకి పంపాలి : శాస్త్రవేత్తలతో మోదీ

2040 నాటికి భారతీయుడిని చంద్రుడిపైకి పంపాలని, 2035 నాటికి భారత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవ

Read More

సుందర్ పిచాయ్​తో.. మోదీ వర్చువల్​ మీట్​

గూగుల్, ఆల్ఫాబెట్ CEO సుందర్ పిచాయ్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా మాట్లాడారు. భారత్‌లో ఎలక్ట్రానిక్స్ తయారీ పర్యావరణ వ్యవస్థ

Read More

Viral Video: వీడు గ్రేట్.. నిమిషంలో 42 కొబ్బరికాయలు పగలకొట్టాడు

సాధారణంగా వరల్డ్ గిన్నిస్ బుక్ రికార్డులో చోటు సంపాదించుకోవాలని ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించు

Read More