India
పెళ్లి చేసుకోమన్నందుకు.. డెలివరీ ఏజెంట్ పై పెట్రోల్ పోసి.. నిప్పంటించిన మహిళ
ఢిల్లీలోని వజీరాబాద్ ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. ఓ 23 ఏళ్ల ఫుడ్ డెలివరీ ఏజెంట్ను.. తనను పెళ్లి చేసుకోవాలని కోరిన మహిళ కాల్చి చంపినట్లు పోలీస
Read Moreవార ఫలాలు ( సౌరమానం) జనవరి 7 నుంచి 13 వరకు
మేషం : రాబడి సంతృప్తినిస్తుంది. నిరుద్యోగులకు ఆసక్తికర సమాచారం. విద్యార్థులకు కోరుకున్న అవకాశాలు. ముఖ్య కార్యాలు విజయవంతం. వాహనాలు కొనుగోలు చేస్తారు.
Read Moreసహనం కోల్పోయిన ఎమ్మెల్యే.. పోలీసు చెంప చెల్లుమనిపించిండు
మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సునీల్ కాంబ్లే ఓ పోలీస్ అధికారిపై చేయి చేసుకున్నారు. ఈ ఘటన పూణేలో జరిగింది. పూణెలోని సాసూన్ ఆసుపత్రిలో జరిగ
Read More24 గంటల్లో 774 కరోనా కేసులు .. 921 మంది డిశ్చార్జ్
దేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తుంది. కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. 2024 జనవరి 05 శుక్రవారం ఒక్క రోజునే దేశవ్యాప్తంగా కొత్తగా 774 &nb
Read Moreరేషన్ స్కామ్ కేసు.. టీఎంసీ నేతను అరెస్ట్ చేసిన ఈడీ
రేషన్ స్కామ్ కేసుకు సంబంధించి బొంగావ్ మునిసిపాలిటీ మాజీ ఛైర్మన్, టీఎంసీ నేత శంకర్ ఆదిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శనివారం అర్ధరాత్ర
Read More‘హిట్ అండ్ రన్’కు టెక్నాలజీ పరిష్కారం
కేంద్ర రవాణా శాఖ కీలక సూచన న్యూఢిల్లీ : యాక్సిడెంట్ (హిట్ అండ్ రన్) కేసుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కఠిన శిక్షలకు వ్యతిరేక
Read Moreశరద్ పవార్ మనుమడి కంపెనీల్లో ఈడీ రెయిడ్స్
న్యూఢిల్లీ : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ మనుమడు, ఎమ్మెల్యే రోహిత్ పవార్కు చెం
Read Moreగ్యాంగ్స్టర్ దారుణ హత్య.. సొంత మనుషులే కాల్చి చంపారు
పూణేకు చెందిన గ్యాంగ్స్టర్ శరద్ మోహల్ దారుణ హత్యకు గురయ్యారు. సొంత ముఠా సభ్యులే ఆయన్ను కాల్చి చంపారు. 40 సంవత్సరాల వయస్సు గల మోహోల్ప
Read Moreరూ.2 కోట్లు పలికిన దావూద్ ప్రాపర్టీస్.. కొన్నది ఒక్కరే
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన నాలుగు ఆస్తులను అధికారులు వేలం వేశారు. ఇందులో రెండు ఆస్తులను ఒక్కరే దక్కి్ంచుకోగా మరో రెండిటిని
Read Moreశబరిమల ప్రసాదం..ఒక్కో అయ్యప్ప భక్తుడికి రెండు డబ్బాలే
శబరిమలలో అయ్యప్ప ప్రసాదానికి ఎలాంటి కొరత లేదు కానీ ఆ ప్రసాదాన్ని నింపై డబ్బాలలోనే కొరత ఏర్పడింది. దీంతో ఒక భక్తుడికి కేవలం 2 టిన్నులే అంది
Read Moreటెస్టుల్లో ఇండియా చేజారిన టాప్ ర్యాంక్
దుబాయ్ : సౌతాఫ్రికాతో రెండో టెస్టులో ఘన విజయం సాధించినప్పటికీ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో ఇండియా నంబర్ వన్ ర్యాంక్ కోల్పోయింది. పాకిస్తాన్ తో మ
Read Moreఇండియా ..కూటమి అవసరం
కాంగ్రెసేతర ఫ్రంట్ అని, బీజేపీ, కాంగ్రెసేతర మూడవ ఫ్రంట్ అని రాజకీయ పార్టీలు మీనమేషాలు లెక్కించుకుంటూ ఉండటంవల్ల బీజేపీ బలపడింది. సార్వత్రిక ఎన్నికలకు
Read Moreక్రికెటర్ ఆఫ్ ద ఇయర్ రేసులో కోహ్లీ, జడేజా
న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మక ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్–2023 అవార్డుకు ఇండియా సూపర్ విరాట్ కోహ్లీ, స్టార్ ఆల్
Read More












